మహిళా సాధికారిత - రాజకీయ రిజర్వేషన్లు

 భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజార్టీ ఉండికూడా చట్టంగా రూపుద్చాని చట్టాలో మహిళా రిజర్వేషన్‌ బ్లిు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరా నుండి పార్లమెంట్‌లో చర్చిస్తూన్నా చట్టంగా రూపుద్చాలేక పోతుంది. దేశంలో ఏకాభిప్రాయం లేని చట్టాలెన్నింటినో పార్లమెంట్‌ రూపోందించిన సందర్భాున్నాయి. ఉదాహరణకు పోటాబ్లిు, పేటెంట్‌బ్లిు, ఇన్స్‌రెన్స్‌బ్లిు ,అణు ఒప్పందం బ్లిు వంటివి పార్లమెంట్‌ చట్టాుగా అమోదించబడ్డాయి. కాని మహిళా రిజర్వేషన్‌బ్లిు మాత్రం చట్టాుగా రూపొందించుటలో ప్రభుత్వాన్ని విఫమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమైన తమ ప్రభుత్వ పదవి కాం ముగిసేలోపు ఇది చట్టరూపం దాల్చేందుకు కృషిచేయాలి.
 
అయితే నేడు దేశంలో మహిళా రిజర్వేషన్‌బ్లిు అవసరమా? అనే ప్రశ్నకు సమాధానంగా అన్ని వివక్షలో ్లకెల్లా స్త్రీ వివక్షత అనేది చాలా ప్రమాదకరమైనది. నేటి సమాజంలో తల్లి కడుపులోనుండే స్త్రీ వివక్షతకు గురికాబడి సమాజంలో హీనంగా చూడబడుతున్నారు. అందువ్ల సమాజంలోని లింగవివక్షతను రూపుమాపి మహిళ సాధికారికతకు దోహదం చేయాంటే మహిళా రిజర్వేషన్‌ు తప్పనిసరి. గున్నార్‌ మిర్ధాల్‌ తన ఏసియన్‌ డ్రామలో ప్రజ భాగస్వామ్యం గురించి చెబుతూ దేశంలో ఎవరి కొరకైతేె అభివృద్ది నిర్ధేశించబడిరదో వారు రాజ్యాధికారంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం పొందినప్పుడే ఆ వర్గా వారికి అభివృద్ధి ఫలాు చేరువవుతాయని వివరించాడు. అందువ్ల నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేయు ప్రభుత్వ పధకాన్ని సమర్ధవంతంగా అము జరగాంటే ఆ పధకా నిర్మాణంలో, అములో వారి భాగస్వామ్యం తప్పని సరిగా ఉండాలి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళు సాధికారికతను పొందగ్గుతారు. అదే విధంగా ప్రభుత్వ విధానాను మహిళకు అనుకూంగా మార్చుటకు కృషి చేస్తారు. అందువ్ల ప్రభుత్వ విధానా తయారీలో మహిళ భాగస్వామ్యం పెంచాంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.
 
ప్రజాస్వామ్య నిర్వచనం ప్రకారం అత్యధికమంది ప్రజకు రాజకీయ పానలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం.  అయితే ఈ అత్యధిక మందిలో దాదాపు సగం వరకు మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాని రాజకీయ పానలో ప్రభుత్వ విధానా నిర్మాణంలో వారికి సరిjైున ప్రాతినిధ్యం భించుట లేదు. దేశ జనాభలో 50% ఆక్రమించిన మహిళు రాజకీయ పదవును పొందుటలో దాదాపు అన్ని రాష్ట్రాలో కూడా వారి శాతం 8.4% శాతానికి ఎన్నడు మించిలేదు. కాని ప్రజాస్వామ్యం ఔచిత్యం ప్రకారం అత్యధిక ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేది ప్రజాస్వామ్యం. ప్రపంచ దేశాలో చాలా దేశాు మహిళకు పాన భాగస్వామ్యం కల్పించుటలో భారతదేశం కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఉదా॥ ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలో మొత్తం మహిళలో 30% నుండి 35% వరకు అక్కడి పానలో స్త్రీు భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో సైతం దాదాపు 23% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా కేవం 8.4% మాత్రమే మహిళు భాగస్వామ్యం పొందుతున్నారు. అందువ్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళకు రాజకీయాలో రిజర్వేషన్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది.
 
అభివృధ్ది ఎజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్దిలో భారతదేశం అభవృద్ది వైపు పయనిస్తుంది. కాని మానవాభివృద్ది నివేదికలో ఇప్పటికే చాలా వెనకబడి వున్నాము. ప్రభుత్వ పానలో మహిళ భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ది ప్రధాన ఎజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలో మహిళకు కల్పించే సౌకర్యాని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. ఉదా॥ మంచినీటి వసతి క్పనలో, ప్లి ఆరోగ్య విషయాలో, ప్లికు పౌష్టికాహార క్పనలో  తండ్రి కంటే తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువ్ల మహిళకు ప్రభుత్వపానలో భాగస్వామ్యం కల్పించుటమూంగా వారు సమాజానికి కావాల్సిన నీటి సౌకర్యాను, పారిశుధ్య వసతును, ప్లికు సరిjైున పౌష్టికాహారాన్ని మంచి ఆరోగ్య పరిస్థితు క్పనకు కృషి చేయుటకు, ప్రభుత్వ విధానాను రూపొందించుటకు అవకాశం ఉంది. అందువ్ల మానవాభివృద్ధి జరిగి మానవాభివృద్ది సూచికలో ముందడుగు వేయుటకు అవకాశం ఉంది.
నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించుటకు రాజకీయాలో మహిళ భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన గావించుటకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీగాని స్వచ్చందంగా మహిళకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రభుత్వ విధానా రూపక్పనలో భాగస్వామును చేయుటకు ముందుకు రాలేదు. ఆ పార్టీు ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళు రాణించలేరని, నేటి సంకీర్ణ రాజకీయాలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని అందువ్ల తాము ఎక్కువ మొత్తంలో సిట్లను మహిళకు కేటాయించడం లేదని వారు సమర్దీంచుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికు కాకుండా పరోక్ష ఎన్నికకు అవకాశం ఉన్నా శాసనమండలి, రాజ్యసభ వంటి సీట్లలో కూడా వారికి తగిన అవకాశాను కల్పించడంలో వివిధ రాజకీయపక్షాు వెనకాడుతున్నాయి. అదే విధంగా నేడు పార్లమెంట్‌ చర్చలలో మహిళా సాధికారికతపై మాట్లాడే ప్రతి పార్టీకూడా మహిళకు పానలో భాగస్వామ్యం కల్పించాని వాదిస్తున్నప్పటికి వాస్తవానికి ఆచరణలో  పాటించడం లేదు. ఈ తరుణంలో మహిళకు సరిjైున ప్రాతినిధ్యం ప్రకారం ప్రభుత్వ పానలో భాగస్వామ్యం భించడమనేది మృగ్యం. అందువ్ల మహిళకు చట్టసభలో వారి ప్రాతినిధ్యం ప్రకారం అవకాశాు కల్పించబడాంటే, వారిని ప్రభుత్వంలో భాగస్వామును చేయాంటే రాజకీయ పదవులో, చట్టసభలో కొన్ని స్థానాను వారికి కేటాయించాలి. నేడు స్ధానిక సంస్ధలో 1/3 వంతు సీట్లను మహిళకు కేటాయించి వారికి ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ స్వేచ్ఛ కల్పించాలి.  అదేవిధంగా దేశంలో విధానాలో రూపక్పనలో ప్రముఖ పాత్ర వహించే శాసన వ్యవస్థ, పార్లమెంటరీ వ్వవస్థలో కూడా మహిళా రిజర్వేషన్‌ను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది.
 
మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరాు`ప్రత్యామ్నాయాుమహిళా రిజర్వేషన్‌పై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే దానివ్ల అగ్రకులాకు చెందిన మహిళలే అధిక లాభపడుట వ్ల సామాజికంగా వెనుకబడిన వర్గా మహిళకు అన్యాయం జరుగుతూ చట్టసభ సామాజిక పొందిక దెబ్బతింటుందని,  ఇది అగ్రకులాకు అనుకూంగా మారతాయనేది ప్రధాన విమర్శ. దీనికి కారణం అగ్రకులా మహిళతో వెనకబడిన కులాకి చెందిన మహిళు పోటిపడలేరని చెబుతున్నారు. అందువ్లనే మహిళా రిజర్వేషన్‌ బ్లిు చట్టరూపం ద్చాలేకపోతుంది. దీనిని పరిశీలించినట్లయితే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బ్లిు అము చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాకు సరిjైున ప్రాతినిధ్యం కల్పించకపోవచ్చు కాని భారతదేశంలో మహిళు అనాదిగా లింగవివక్షకు గురవుతున్నారు. అన్ని వివక్షతలోకెల్లా లింగవివక్షత తీవ్రమైనది. నేడు సమాజంలో అన్ని కార్యములో లింగవివక్షత అంతర్లీనంగా ఉంది. మొదట లింగవివక్షతను అధికమించాంటే మహిళారిజరేషన్‌ బ్లిు అముపరచడం అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బ్లిును అము పరచడం వన వెనకబడిన వర్గా మహిళకు నష్టం క్గవచు,్చ అయితే వాటిని మొదట అముపర్చి లింగవివక్షతను రూపుమాపుటకు కృషిచేయ్యాలి. అనంతరం వెనకబడిన వర్గా మహిళ ప్రాతినిధ్యం పెంచుటకు చర్యు తీసుకోవచ్చు. ఏ చట్టం శాశ్వతం కాదు కదా అందువ్ల చట్టాన్ని మన అవసరాకు అనుగుణంగా మార్చుకొనుటకు అవకాశం ఉంది. అందుకని మొదట మహిళా రిజర్వేషన్‌ను అము పర్చి అనుభవం ద్వారా ఎక్కువ మంది అగ్రకు మహిళు లాభం పొందినట్టయితే దానికి అనుగుణంగా చట్టాల్ని మార్చవచ్చు. అందువ్ల మొదట మహిళా రిజర్వేషన్‌ను మాత్రము అము పర్చేందుకు కృషిచేయ్యాలి.
 
భారతదేశంలో కుం అనేది ఒక బమైన వ్యవస్థ. ఇది దేశ రాజకీయాల్ని సైతం నిర్ధేశించగ్గుతుంది. రాజకీయ సమీకరణకు కుం ఒక ప్రాతిపాదిక. అయినను మహిళా రిజర్వేషన్‌ వ్ల అధిక సంఖ్యలో ఉన్నత వర్గా మహిళు మాత్రమే చట్టసభల్లోనికి ప్రవేశించగ్గుతారు అనేది మరో విమర్శ. అయితే మండల్‌ కమీషన్‌ సిఫార్స్‌ అనంతరం దేశ రాజకీయాల్లో సామాజికా మధనం ప్రారంభమైనది, దీని ప్రకారం దేశరాజకీయాలో వెనకబడిన వర్గాకు చెందిన వారి రాజకీయ ప్రాభ్యం పెరిగింది. ఒ.బి.సి కు ఎలాంటి రిజర్వేషన్‌ు లేకున్నా 20% నుండి 35% వరకు చట్టసభలోకి వస్తున్నారు అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వ్ల ఆయా పార్టీు ఒ.బి.సి వాటా ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వన కేవం అగ్రకు మహిళలే ఎక్కువగా లాభపడతారు అనుట పూర్తీగా అంగీకరించలేము. అయితే ఈ రిజర్వేషన్‌కు జనరల్‌ స్థానంలో ఒ.బి.సి  రిజర్వేషన్‌ు లేకుండా మహిళకు కేటాయించిన స్థానంలోనే రిజర్వేషన్‌ను డిమాండు చేయడంలో మాహిళా సంఘాు ప్రశ్నిస్తూన్నాయి.
 కొన్ని కారణా వన ఒ.బి.సి రిజర్వేషన్‌ను అడ్డుపెట్టి మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకొవడం మంచిదికాదు. ముందుగా మహిళా రిజర్వేషన్‌ను అముపర్చి అనుభవరిత్యా ఒ.బి.సి రిజర్వేషన్‌ను కూడా అముచేయవచ్చు.
మహిళా రిజర్వేషన్‌ వ్ల సాధారణ వర్గాకు చెందిన మహిళు ఎక్కువగా నష్టపోతారని, ఉన్నత వర్గాకు చెందిన మహిళలే ఎక్కువ లాభపడతారని మరోవాదన ఉంది. అయితే ఈ వాదననుకూడా పూర్తిగా కొట్టిపారేయలేము అదే సమయంలో వాటాలోని వాస్తవాను గమనించాలి. ఏ చట్టం అయిన సామాజిక మార్పుకు ప్రారంభమే తప్ప చట్టమే పూర్తీగా సమాజాన్ని మార్చలేదు. అందువ్ల చట్టం వచ్చిన మొదట్లో అలాంటి వాతావరణం ఉండవచ్చు. ఉదా॥  ఎస్సి,ఎస్టి రిజర్వేషన్‌ ప్రారంభంలో  భూస్వాము, ఉన్నత వర్గా వారు తమ ప్రతినిధును పెట్టి గెలిపించుకొని పెత్తనం,సాగించారు, కాని తరువాతి కాంలో అనేక దళిత వర్గావారు, గిరిజన వర్గావారు రాజకీయాలో స్వచ్ఛందంగా పాల్గోని సేమ అందించారు. అదేవిధంగా నేడు మహిళా రిజర్వేషన్‌ అము వ్ల ప్రగతిశీ సామాజిక మర్పు తేవడానికి అవకాశం ఉంది. ఈ చట్టం మూంగా సామాజిక వ్వవస్ధకు ఎలాంటి భంగం వాట్లిదు. కాని ఈ ప్రగతిశీ సామాజిక, మార్పుకు సానుకూ చట్ట్గపరమైన వాతావరణం అవసరం. ఇది ప్రారంభమే తప్పా చివరిదికాదు.
 
అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ు పూర్తిగా పుకుబడి గవారికే ఉపయోగపడుతుందని ఒక వాదన ఉంది. ఇది సహేతుకమని చెప్పలేము కాని దక్షిణాసియా దేశాలో మహిళలో ఎక్కువమంది పుకుబడి కల్గిన వర్గానుండి వచ్చి రాణించిన వారే ఉన్నారు. ఉదా॥ ఇందిరాగాంధి, బెనర్జీభుట్టో,, సిరిమావో బండారునాయకే, షేక్‌హసీనా వంటి వారు పుకుబడి గ రాజకీయ నేపధ్యంగ కుటుంబాు నుండి వచ్చారు. కాని అదే సమయంలో ఏలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా రాజకీయాలో రాణించిన మహిళామణు ఉన్నారు. ఉదా॥ మయావతి, జయలిత, ఉమాభారతి, మమతాబెనర్జీ. అలాగే రాజకీయాలో కుటుంబనేపధ్యంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన వారు ఉన్నారు. ఉదా॥ సుష్మాస్వరాజ్‌, బృందాకారత్‌ వంటివారు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుంగా వచ్చారు. ఒక దశలో రాజకీయాల్లో ప్రారంభంలో కుటుంబ నేపధ్యాన్ని ఉపయోగించుకున్న కాక్రమేనా తమకంటూ ఒక ప్రత్యేక రాజకీయ విశిష్టతను పొందినవారు ఉన్నారు. ఇందిరాగాంధి, సోనియాగాంధీ వంటివారు ఈ కోవలోకి వస్తారు. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ ద్వారా పూర్తిగా పుకుబడి కల్గిన కుటుంబా వారే లాభపడుతారనేది సరిjైునది కాదు.
 
దేశంలో మహిళా రిజర్వేషన్‌ వ్ల రాజకీయాలో ఏలాంటి నైపుణ్యం లేనివారు ఎన్నికవుట ద్వారా చట్టా రూపక్పనలో వారు ప్రభావం చూపలేరు అనేది ప్రధాన విమర్శ. ఇది పూర్తిగా పురుషాధిక్య దోరణితో చేస్తున్న విమర్శ. ఎందుకంటే నేడు 73,74 సవరణ ద్వారా రాజ్యాంగం స్ధానిక సంస్ధలో 33% సీట్లను స్త్రీకు కేటాచించడం ద్వారా నేడు సుమారు 10 క్షమంది మహిళు చట్టసభలో పాల్లోనే అవకాశం వచ్చింది. వారిలో ఎందరో జెడ్‌పిటిసి ుగాను, ఎంపిటిసిు గాను, ఎంపిపిుగాను, సర్పంచుగాను పనిచేస్తున్నారు. వీరుకూడా తమకు అవకాశాు వసై చట్టసభల్లోకి ప్రవేశించి   అద్భుతాు చేయగమని నిరుపించారు. కాబట్టి మహిళను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరిjైునది కాదు.
మహిళా రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం లేదు కాబట్టి ప్రత్యామ్నయ మార్గాు వెతకాలి. కొంతమంది మూడోవంతు అనేది ఎక్కడైనా ఉందా?, సంఖ్యాపరమైన విశిష్టత ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అలోచిస్తే ఇది నిజంగా కనిపించకవచ్చు అందుకే 10%,15% నుండి మొదుపెట్టి తరువాత పెంచాని కొంతమంది భావిస్తున్నారు. ఇది సరిjైునదికాదు. మూడోవంతు అనేది ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యంతో పోల్చితే చాలా ఎక్కువ కావచ్చు. నేడే కేవం 8.4% మాత్రమే మహిళు దేశవ్యాప్తంగా చట్టసభలో ఉన్నారు. మనం ఇప్పుడు కోరేది 33% కాని జనాభా రిత్యా దాదాపు పురుషుతో సమానంగా ఉన్న స్ర్రీు  కనీసం 1/3 వంతు చట్ట సభలోకి ప్రవేశించగలిగితేనే మహిళా సాధికారతకు సార్ధకత చేకూరుతుంది.
రాజ్యాంగ సవరణకై ఏకాభిప్రాయం ఏర్పడుట లేదు కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణు చేసి వివిధ రాజకీయ పార్టీలే 1/3 స్థానాలో మహిళను పెట్టేటట్లు చట్టాను మార్చుకొవాలి. యోగేంద్రకుమార్‌ చెప్పినట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో ,రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రతిపార్టీ దేశంలో, రాష్ట్రంలో, ప్రతిజిల్లాల్లో 1/3 వంతు మహిళా అభ్యర్ధును పెట్టేటట్లు చట్టం చేసినట్లుయితే కొంతమార్పు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో కొన్ని పార్టీు తమ ప్రాభ్యం గ ప్రాంతాలో పురుషుకు కేటాయించి తాము గెవలేని, ప్రాభ్యం లేని ప్రాంతాలో స్త్రీకు ఇవ్వడం ద్వారా మేము 1/3 సీట్లను స్త్రీకు ఇచ్చాం అని గొప్పు చెప్పుకుంటాయి. ఈ విధానం ద్వారా 1/3 వంతు స్రీు చట్టసభు ఎక్కలేరు కావునా ఇది కొంత వరకు మార్పుతేగదు. కాని ఇది శాశ్వత ప్రాతిపదికకాదు.  అందువ్ల ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపందాల్చేందుకు పురుష్యాదిక్యతను పక్కకుపెట్టి చిత్తసుద్దితో ప్రయత్నించాలి. 

అమ్మాయిలపై ప్రేమోన్మాధ దాడులు - పరిశీలన


‘‘ప్రేమించాని విద్యార్థినిపై కత్తితో దాడి’’
‘‘విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది’’
‘‘కళాశాలోనే విద్యార్థినిపై దాడి’’
‘‘యువతిపై వేడినూనే పోసిన ఉన్మాదీ’’
‘‘కత్తిదూసిన ప్రేమోన్మాదం’’
మొన్న శ్రీక్ష్మీ, ప్రసన్న క్ష్మీ.....నిన్న అయేషా మీరా,సమీరా,లావణ్య,మాధురి,నాగక్ష్మీ.అనూష.
ఇవి రోజురోజుకు కళాశాలో చదువుతున్న అమ్మాయిపై ప్రేమోన్మాద దాడు....
మరోవైపు
‘‘ఆనాధ బాలికను చేరదీసి అత్యాచారం’’
‘‘కామంతో మతిస్థిమితం లేని సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం’’
‘‘కన్న కూతురుపై కన్నెసిన కసాయి తండ్రి’’
‘‘కీచక టీచర్‌ విద్యార్థినిపై అత్యాచారం’’
‘‘పుటుపాత్‌పై నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్ళి సామూహిక అత్యాచారం’’
‘‘మూడు నెలుగా మహిళపై ఖాకీ అత్యాచారం.’’
ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో మూన అమ్మాయిపై, దాడు, అత్యాచారాు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటను జరిగినప్పుడు మీడియా హడావిడి చేస్తుంది... ప్రభుత్వం చట్టాు చేస్తుంది... పోలీసు కౌన్సిలింగ్‌ చేస్తున్నారు... మహిళా సంఘాు, విద్యార్థి సంఘాు, ప్రజాసంఘాు ధర్నాు...రాస్తారోకోు చేస్తున్నారు.... నాటి వ్యవసాయ విశ్వవిద్యాయం విద్యార్థిని అనురాధ నుండి నేటి ప్రణీత, అనుష వరకు... నాటి ఆయేష మీరా నుండి నేటి సమీరా వరకు  ఇలాంటీ సంఘటను  ప్రతి రోజు ఏదో ఒక మూన పునరావృతం అవుతూనే వున్నాయి. మళ్ళీ....మళ్ళీ తిరిగి ఇదే తంతూ. అసు మానవ సంబంధాు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషి పట్ల మనిషికి ఉండాల్సిన స్నేహబంధం స్పందన ఎందుకు కరువవుతుంది?. ఈ సంఘటను మళ్ళీ మళ్ళీ ఇలా సంభవించటానికి కారణం ఏమిటి? ఇందుకు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులోని మానసిక దౌర్బ్యం... మనసిక బహీనతలే ఈ చర్యకు కారణమా? అనేది పరిశీలించాలి.
ఇలాంటి సంఘటను జరిగినప్పుడు ప్రభుత్వం హామీు గుప్పిస్తూ బాధితుకు న్యాయం చేస్తామంటూ వాగ్ధానాు ఇస్తుంది. కానీ దాడుకు కారణాను మాత్రం వెతికి పట్టుకోలేకపోతుంది.  అమ్మాయిపై ఇలాంటి దాడుకు ప్పాడటానికి అసు ఎలాంటి కారకాు పనిచేస్తున్నాయో పరిశీలిస్తే దానిని నివారించవచ్చు. కాని ప్రభుత్వం అటువైపుగా ఆలోచించటం లేదు, చిత్తశుద్ధితో ప్రయత్నించటం లేదు.
1991 నూతన ఆర్థిక విధానాు ప్రారంభమైన తర్వాత పాక వర్గాు అవంభిస్తున్న విధానాు ఇలాంటి సంఘటను జరగటానికి కారణమవుతున్నాయి. 1991 కంటే ముందు వరకు భారత సాంఘిక పరిస్థితుల్లో ఇంతగా మార్పు రాలేదు. ఈ ఆర్థిక విధానా మూంగా వ్యవస్థలో క్రమంగా మార్పు  రావడం ప్రారంభమైంది. విదేశీ వస్తు వ్యామోహం, బోగలాసత్వం, వినిమయ సంస్కృతి వ్యక్తుల్లో బాగా పెరిగిపోయింది. వినిమయ సంస్కృతిలో భాగంగా సాటి వ్యక్తును కూడా వస్తువుగా చూసే క్రమం ప్రారంభమైంది. సాంఘిక మిమ క్రమేనా మారుతూ మనుషుంటే కేవం ఆట వస్తువుగా మారిపోయారు. సరళీకరణ విధానా మూంగా అభివృద్ధిచెందిన టెక్నాజి సామాన్యునికి అందుబాటులో రావడంతో దీనిని సాకుగా చేసుకున్న మానవుడు కేవం యాంత్రిక జీవితానికి అవాటు పడి వ్యక్తి గత ప్రయోజనా గురించి  తప్పా ఇంకేం పట్టించుకోవడం లేదు.

సరళీకరణ విధానా ప్రారంభం కంటే ముందు ఈ దేశంలో కాని రాష్ట్రంలో కాని ప్రజాఉద్యమాు బంగా ఉండేవి. నాటి యువతరం స్వాతంత్రోద్యమ నాయకులైన  సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ మొదలైన వారిని ఆదర్శంగా తీసుకొని. ఏదో ఒక ఉద్యమంలో పనిచేస్తూ తమ వంతుగా కనీసం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేవారు. నాటి యువత అంతర్జాతీయంగా వస్తున్న మార్పును ఎప్పటికప్పుడు గమనిస్తూ, సమాజంలో మార్పుకై తమ శక్తిమేరకు పనిచేసేవారు. ఆనాటి సామాజిక పరిస్థితు, విద్యావిధానం విద్యార్థులో, యువతలో దేశభక్తిని పేంచేవిధంగా ఉండేది. అంతేకాకుండా నాడు విద్యార్థి ఉద్యమాు దేశంలో, రాష్ట్రంలో కీక పాత్ర వహించి యువతకు దిశానిర్ధేశం చేసేవిధంగా ఉండేవి. టీనేజిలో ఉన్న యువత శక్తిని సరిjైున మార్గంలో పెట్టకపోతే, వారికి ఒక గమ్యం అంటూ చూపించకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. నాటీ శ్రీకాకుళ సాయుథపోరాటం, 1969 పజాస్వామ్య  తెంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి యువతను ఆలోచింపజేసి వారిని ప్రజాఉద్యమావైపు మళ్లేటట్లు చేశాయి. నేడు రాష్ట్రంలో అలాంటి బమైన విద్యార్థి, ప్రజాఉద్యమాు లేకపోవడం, ప్రభుత్వ విద్యాసంస్థ స్థానంలో ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థు రావడం వన. విద్యార్థును మరమనుషుగా మార్చి వారిని సమాజం గురించి ఆలోచించకుండా, నాుగు గోడ మధ్య బంధించి పనిచేసే యంత్రాుగా మారుస్తున్నాయి. ఒకనాడు ప్రభుత్వ విద్యా సంస్థలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయు తమకంటూ ఒక క్ష్యం కలిగివుండి దానిని ఆచరిస్తూ, విద్యార్థుకు మార్గనిర్ధేశం చేసేవారు. కానీ నేటి ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయు కేవం డబ్బుకోసమే పనిచేస్తూ విద్యార్థును యాంత్రిక వస్తువుగా తయారు చేస్తున్నారు.
నేటి తరం యువతకు నాటి స్వాతంత్రోద్యోమ  నాయకు త్యాగా గురించి తెలియకపోవడం , వారు ఏ ఆశయం కోసమైతే తమ జీవితాను త్యాగం చేశారో  తెలిపేందుకు సరిjైున పాఠ్యంశాు లేకపోవడం మూంగా సరిjైున క్ష్యం, గమ్యం లేకుండా కేవం  వారి చుట్టూ ఉన్న గ్లామర్‌ ప్రపంచం వైపు పరుగు తీస్తూ ఎలాంటి క్ష్యం లేకుండా జీవిస్తున్నారు. ఈనాడు యువతను తాము చదువుతున్న చదువు కంటే కూడా సినిమాు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నేడు  ప్రేమ పేరుతో తీస్తున్న సినిమాు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చట్టాు పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు అబ్బాయికు 21 సంవత్సరాు, అమ్మాయికు 18 సంవత్సరాు అని నిర్ణయించాయి కానీ అంతకంటే చిన్న ప్లితో ప్రేమ నేపథ్యంతో  సినిమాు తీస్తుంటే వాళ్ళను ఏ చట్టాు శిక్షించలేకపోతున్నాయి. చిత్రం, టెంత్‌క్లాస్‌, ప్రేమిస్తే, కొత్తబంగారు లోకం వంటి  సినిమాు చిన్నప్లితో తీస్తూ విద్యార్థును యువతను తప్పదారి పట్టిస్తున్నారు. ఈ సినిమా ప్రభావానికి ఆకర్షితువుతున్న విద్యార్థు ప్రేమ పేరుతో తమ జీవితాను నాశనం చేసుకుంటున్నారు. మొన్న ఖమ్మం జిల్లాలో 6వ తరగతి చదువుతున్న 11 సంవత్సరా షేక్‌ రేష్మా అనే అమ్మాయి 9వ తరగతి చదువుతున్న 15ఏళ్ళ షేక్‌ నాగుల్‌మీరాను ప్రేమించానని,  తమ ప్రేమను తల్లిదండ్రు ఒప్పుకోవడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి చనిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ప్రేమంటే ఏంటో కూడా తెలియని పసి వయసులో విద్యార్థు ప్రేమ పేరుతో చేస్తున్న వికృత చేష్టు, దాడును చూస్తుంటే ఆందోళన కుగుతుంది.  ఒక సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సినిమా హాల్స్‌ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో ప్రతి రోజు 6 క్ష మంది యువత సినిమాు చూస్తారని ఆ సర్వే పేర్కోంది. ఈ సర్వే భయాందోళన కలిగించే వివరాను తెలిపింది. నూతన ఆర్థిక విధానాు ప్రారంభమైన 1991 నుండి నిన్నటి మగధీర సినిమా  వరకు మొత్తం ఆంధ్రరాష్ట్రంలో 1775 సినిమాు విడుదలైతే వీటికి దాదాపు 928 సినిమాు కేవం ‘‘ప్రేమ’’ నేపథ్యంతో వచ్చిన సినిమాు ఉన్నాయి. ఇన్ని సినిమాు యువతకు ప్రేమే జీవితం అని భోదిస్తూంటే, ప్రేమలేకుంటే లైఫ్‌ వేస్ట్‌ ఆంటూ యువత చెవుల్లో నిరంతరం మారుమ్రోగుతుంటే యువతను ఏ ఉద్యమాు ఆకర్షించుకోగుగుతాయి? ఏ ఆశయం వైపు మళ్లిస్తాయి?. ఈ సంవత్సరం గత ఆగస్టు వరకు రాష్ట్రంలో 75 సినిమాు విడుదలైతే వాటిలో దాదాపు 48 సినిమాు కేవం ‘‘ప్రేమ’’ కథ వస్తువుగా సినిమాు తీయడం  జరిగింది. ఇన్ని సినిమాు ప్రేమగురించి బోధిస్తూ, ప్రేమేజీవితం అంటూంటే  యువత ఎందుకు అమ్మాయిను ప్రేమ పేరుతో వేధించడు?, దాడుకు ప్పాడడు?. నేడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. ఈ సంవత్సరం జనవరి నుంచి  అక్టోబర్‌ వరకు రాష్ట్రవ్యాపితంగా అమ్మాయిపై ప్రేమ పేరుతో 32 దాడు జరిగాయి. 6 గురు అమ్మాయిు ప్రాణాు కోల్పోయారు. రాజమండ్రిలో అనుష అనే అమ్మాయి తన తల్లిదండ్రును ప్రేమోన్మాది దాడిలో కోల్పోయి తన ఇద్దరి చెల్లె భారం మోస్తూ ప్రభుత్వం నుంచి సరిjైున సహాయం అందక దిక్కుతోయని స్థితిలో ఒక ప్రయివేట్‌ టీవీని ఆశ్రయించడం జరిగింది.  మమ్మల్ని  ఆదుకొండని ఆ అమ్మాయి సమాజాన్ని అడుక్కొనే స్థితి ఎందుకు వచ్చింది?. ప్రేమే జీవితం అంటూ సినిమాు యువతను తప్పుడు మార్గం వైపు మళ్లీస్తుంటే వారిని అరికట్టలేని చట్టాు, ప్రభుత్వం.  ప్రేమ పిచ్చితో దాడుకు ప్పాడుతున్న వారిని ఎన్‌కౌంటర్లు చేసి శిక్షించాం  అంటూ చేతు దుపుకుంటున్నారు.  అసు ప్రేమోన్మాద దాడుకు కారణమైన సినిమాను, సినిమాు తీసే సిని పెద్దను శిక్షించకుండా, విద్యార్థును యంత్రాుగా మారుస్తున్న విద్యాసంస్థలో మార్పు తీసుకురాకుండా వదిలేస్తే ఇలాంటి దాడు పునరావృతమవుతూనే ఉంటాయి.
మరోవైపు రాష్ట్రంలో 3 సంవత్సరాు పసి ప్లి నుంచి 80 ఏళ్ల పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో అత్యాచారాకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటను జరిగినప్పటికి నేడు జరుగుతున్న ఘటనను చూస్తుంటే ఆందోళన కుగుతుంది. తన రక్త మాంసాతో కనిపెంచిన కన్న తండ్రి, అమ్మా నాన్న తర్వాత రక్షణగా
ఉండాల్సిన తొడబుట్టిన సోదరుడు, విద్యాబుద్ధు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరును తయారు చేసి అందించాల్సిన ఉపాధ్యాయుడు, రక్షణ కల్పించాల్సిన పోలీసు అమ్మాయిపై అత్యాచారాకు ప్పాడుతుంటే ఇక అమ్మాయికు ఈ సమాజంలో ఎక్కడ రక్షణ దొరుకుతుందనేది ప్రశ్నర్థాకంగా మారింది. రాష్ట్ర రాజధాని నగరం బోయిన్‌ పల్లిలో గత జూన్‌ నెలో తండ్రిచేత అత్యాచారానికి గురికాబడిన బాలిక, కావలి పట్టణంలో సొంత అన్నచేత అత్యాచారానికి గురయిన అమ్మాయి, రక్షణ కల్పించాల్సిన పోలీసు వృత్తిలో వున్న సొంత అన్నచేత గత కొన్ని సంవత్సరాుగా అత్యాచారానికి గురవుతున్న మతి స్థిమితం లేని మహాక్ష్మీ, ప్లిు లేరని  కన్న కూతురుగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకుకెళ్లి అత్యాచారానికి ప్పాడిన  వ్యక్తును ఈ అమ్మాయిు ఏలా చూస్తారూ?. ఎలా అర్థం చేసుకుంటారూ?. ఈ సమాజాన్ని చూసి ఎంత భయాందోళనకు గురవుతారనేది అందోళన కలిగిస్తుంది.  కన్న తండ్రు, తొబుట్టువు, పవిత్ర వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే  తోడేళ్లవుతుంటే.... కడుపులో పెట్టుకు కాపాడాల్సిన కన్నవారింట్లోనే రక్షణ కరువవుతుంటే ఇక అమ్మాయికు రక్షణ కల్పించాల్సింది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.
అభివృద్ధి చెందిన టెక్నాజీ మూంగా ఈ రోజు వీధి వీధిలో ఇంటర్నెట్‌ సెంటర్స్‌ వెలిశాయి. వీటిని తమ చదువులో అభివృద్దికోసం ఉపయోగించుకోవాల్సిన విద్యార్థు, యువత,వాటిని అశ్లీ చిత్రాను, సినిమాను బొమ్మను చూసేందుకు ఉపయోగించుకుంటున్నారు. నేడు ఇంటర్నెట్‌ సెంటర్స్‌ను ఆశ్రయించే వాళ్ళలో అత్యధికు 12 నుంచి 20 సంవత్సరా వయసులోని విద్యార్థు ఉంటున్నారు. వీరి బహీనతను డబ్బు రూపంలో మార్చుకోవాని కొందరు ఇంటర్‌నెట్‌ నిర్వాహాకు అశ్లీ బొమ్మను విద్యార్థుకు చూపిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు.
మరోవైపు  టెలివిజన్‌లో ప్రతిరోజు ప్రసారమవుతున్న నేరాు`ఘోరాు, క్రైమ్‌వాచ్‌ వంటి కార్యక్రమాు ఏలా హత్యు చేయాలో, ఎలా మానభంగాు చేయాలో ఆకట్టుకునే విధంగా చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కవరపెట్టిన ఆయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు మరియు ఆరు నెల క్రితం హైదరాబాదు శివార్లలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసు ఇంటరాగేషన్‌లో తాము టీవీలో క్రైం కార్యక్రమాు చూసే ఈ హత్యకు ప్రేరణ పొందామని చెప్పారు. టీవీ కార్యక్రమా మూంగా కూడ నేడు రాష్ట్రంలో మహిళపై విచ్చవిడిగా దాడు, మానభంగాు పేరిగిపోయాయి. సినీనటుడు నూతన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానంతో ఈటీవి`2 లో మొదలైన ‘‘నేరాు`హోరాు’’ ఈ రకమైన క్షుద్ర కార్యక్రమాను ప్రారంభించింది. తరువాత కాంలో వచ్చిన టీవీ9 ఈ కార్యక్రమాకు మరింత మసాళా జోడిరచి  ప్రసారం చేయడం మొదలెట్టింది. నేడు రాష్ట్రంలో ప్రసారం అవుతున్న ప్రతి తొగు ఛానల్స్‌ ఈ రకమైన క్షుద్ర కార్యక్రమాను ప్రసారం చేస్తున్నాయి. అమ్మాయిపై దాడు జరిగినప్పుడు  లైవ్‌ ప్రోగ్రామ్స్‌తో ముందుండే టీవీ మీడియా, దాడుకు గురవుతున్న వారితో చర్చా కార్యక్రమాు నిర్వహించి తమ రేటింగ్స్‌ను పెంచుకుంటున్న టీవీ ఛానల్స్‌, అనుష లాంటి అమ్మాయిు ప్రేమెన్మాదు దాడుకు గురికావడానికి, తన తల్లిదండ్రును కొల్పోయి ఒంటరిగా మిగడానికి  తాము ప్రసారం చేస్తున్న  క్రైమ్‌ కథనాు కూడా కారణం అని గుర్తించాలి.
 
‘‘మెరుగైన సమాజం కోసం’’ అంటూ ప్రసారాు ప్రారంభిస్తున్న టీవీ ఛానల్స్‌ ఇలాంటి ప్రోగ్రామ్స్‌ వన సమాజం ఎలా మెరుగవుతుందో ఆలోచించుకోవాలి. మన పొరుగున రాష్ట్రం కర్నాటకలో  ‘‘క్రైం డైరీ’’, ‘‘క్రైం స్టోరీ’’  వంటి కార్యక్రమాపై గత నాుగేళ్ల క్రితమే తీవ్ర చర్చ మొదలైంది. ఏ.వి అమరనాధన్‌ అనే న్యాయవాది ఈ తరహా సీరియళ్లను, క్రైం కథనాను నిషేధించాని 2004 డిసెంబరులోనే కర్నాటక హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖు చేశాడు. ఈ కేసు విచారించిన అక్కడి హైకోర్టు ఇటువంటి సీరియళ్ల కొరకు పోలీసు అధికాయి ఇంటర్వ్యూు ఇవ్వొద్దని, అలాగే ఇటువంటి సిరియళ్లు ప్రసారం చేసే టెలివిజన్‌ సంస్థపై అవసరమైతే ప్రభుత్వం చర్యు తీసుకోవాని అదేశాు జారీ చేసింది. అదేవిధంగా కర్ణాటక ఐ.జి.కెంపయ్య మైసూర్లో జర్నలిస్టు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గోని ఈ క్రైం సీరియళ్లు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారిలో నేర ప్రవృత్తి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన క్రైం సీరియళ్లను, కథనాను వెంటనే నిషేధించాని కర్ణాటక పోలీస్‌ అధికారు సంఘం ఈ సందర్భంగా కోరింది. కర్ణాటకలో ప్రజ నుండి ఈ క్రైం కథనాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కర్ణాటక పోలిస్‌ శాఖ ఈటీవీ కన్నడ, ఉదయ టీవీకు క్రైంసీరియళ్లు ప్రసారం చేసినందుకు కేబుల్‌ టెలివిజన్‌ చట్టం కింద నోటీసు జారీ చేసింది. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి  వ్యతిరేకత ప్రజ నుండి మేధావునుండి, పోలీసు అధికారు నుండి రావాలి అప్పుడే ఇలాంటి దాడును అరికట్టగుగుతాము. రాష్ట్రంలో వరదు, తుపాను వచ్చినప్పుడు ముందుకు వచ్చి ఆదుకుంటున్న టీవి ఛానల్స్‌ అమ్మాయిపై ఇలాంటి దాడు జరుగుతున్నప్పుడైన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  క్రైం కథనాను ప్రసారం చేయడం నిలిపివేయాలి.  ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. ఈ యువతను  సక్రమ మార్గంలో పెట్టి వారి యువశక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాు సాధించవచ్చు ఈ యువశక్తికి ఏదైన సాధించానే తెగువ, ధైర్యం ఉంటాయి. అలాంటి యువతకు సరిjైున మార్గాన్ని చూపించకుంటే సమాజానికి ఉపయోగపడకుండా సంఘ విద్రోహుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం, మీడియా, విద్యావేత్తు అటువైపుగా ఆలోచించాలి.
                                                                                                               క్యాంపస్‌ వాయిస్‌, డిసెంబర్‌ 2009