రాజకీయ మార్పును కోరుతూ ట్యునీసియాలో ప్రజావెల్లువ


ఉత్తర ఆఫ్రికాలో మధ్యధరా సముద్రం పశ్చిమ తీరానవున్న చిన్న దేశం ట్యునీసియాలో ప్రజా వెల్లువ పెల్లుబికింది. ఈ వెల్లువ ధాటికి నిరంకుశ పాలకుడు జిన్‌ఎల్‌అబిద్నిబెన్‌ఆలీ 2011 జనవరి 14 అర్థరాత్రి విమానంలో దేశం వదిలి పారిపోయాడు. తలదాచుకునే చోటుకోసం వెదకుతూ ఆ విమానంలో గంటలకొలదీ మధ్యధరా సముద్రంపై ఎగురుతూ గడిపాడు. అతనికి ఆంశ్రయమిచ్చేందుకు ఫ్రాన్సు నిరాకరించింది. చివరికి సౌదీ అరేబియా ఆశ్రయమిచ్చింది. ఇలాంటి నిరంకుశ పాలకులు సాధారణంగా మొదట చేరేదక్కడికే. బెన్‌ఆలీ ప్రభుత్వాన్ని కూలద్రోసిన ఘటనల క్రమం ఇలాసాగింది.
1. 2010 డిసెంబరు 17న 26 ఏళ్ళ పిజి డిగ్రీకల నిరుద్యోగి మహమ్మద్‌ బౌబౌజ్‌ను అనుమతి లేకుండా రోడ్డుప్రక్కన పండ్లు కూరగాయలు అమ్ముతున్న ''నేరాని''కి పోలీసులు అవమానించి కొట్టారు. దీనికి నిరసనగా తన స్వస్థలమైన సిది బౌజిద్‌లోని పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆదేరోజు ఆస్పత్రిలో మృతిచెందాడు. ఆ మరుసటిరోజు మరో యువకుడు ''నిరుద్యోగం పోవాలి'', ''దారిద్య్రం పోవాలి'' అని నినిదాలిస్తూ విద్యుత్తు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో వరుస ఆత్మహత్యలు సాగాయి. దీనితో ప్రజాగ్రహం కట్టలు తెగి వెల్లువలా పైకెగిసింది.
2. ప్రభుత్వం అత్యవసర పరిస్థితినీ, కర్ఫ్యూనూ విధించింది. 23 ఏళ్ల నిరంకుశ పాలనతో విసిగిపోయిన జనం వెనక్కి తగ్గలేదు. బెన్‌ఆలీ ప్రభుత్వంపై వారి ఆగ్రహం పూర్తిస్థాయిలో ప్రజావెల్లువ రూపం తీసుకుంది. కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయులు, లాయర్లు, పత్రికా రచయితలూ ప్రజా ప్రతిఘటనలలో పాల్గోన్నారు. ప్రజావెల్లువ సాయుధ బలగాల్లో సంక్షోభం తెచ్చింది. ప్రజలపై కాల్పులు జరిపేందుకు సైన్యం నిరాకరించటంతో సంయుక్త దళాధిపతి జనరల్‌ రషీద్‌ అమర్‌ను బెన్‌ఆలీ పదవి నుండి తొలగించాడు.
3. నిరసనకారులను ''ముసుగులు ధరించిన గుండాలు'', ''అతివాదానికీ, టెర్రరిజానికీ ఆత్మలు తాకట్టు పెట్టిన, విదేశాలకు అమ్ముడుపోయిన ఆసాంఘిక శక్తుల''ని బెన్‌ఆలీ మొదట నిందించాడు. అయితే తన పాలన మూలస్థంబాలు కదిలిపోతున్నాయని గుర్తించగానే అంతరంగిక వ్యవహారాల శాఖా మంత్రిని తొలగించం, అవినీతిపై విచారణకు కమిటీ నియామకం వంటి చర్యలు తీసుకున్నాడు. 2011 జనవరి 13న ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛలూ ఇస్తాననీ, సంస్కరణలు తెస్తాననీ, 2014లో మళ్లీ పదవికి పోటి చేయకుండా దిగిపోతాననీ వాగ్ధానాలు చేశాడు. అయితే ప్రజానీకం వీటిని పట్టించుకోలేదు. ''బెన్‌ఆలీ దిగిపో'' అని ముక్తకంఠంతో  నినదించారు.
4. ప్రజల ఆగ్రహమూ. నిరసన అనేక రూపాలలో సాగింది. వారు ప్రభుత్వ భవనాల మీదా, బెన్‌ఆలీ పార్టీ ఆర్‌సిడి కార్యాలయాల మీద దాడులు చేశారు. బెన్‌ఆలీకీ, అతని భార్యకు చెందిన వ్యాపారాలూ, ఆస్థులను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేశారు. బెన్‌ఆలీ అల్లుడి భవనాలనూ, వాణిజ్య సముదాయాలనూ, అతని కుటుంబీకుల కార్లను తగులబెట్టారు. బెన్‌ఆలీ మేనల్లుడిని చావగొట్టారు. అనేకచోట్ల పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో వందమంది వరకూ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

స్థూల చరిత్ర: 
క్రీస్తు పూర్వం నుండి నాగరికత వెలసిన దేశమిది. రోమన్‌ సామ్రాజ్యంలోనూ, అట్టోమాన్‌ సామ్రాజ్యంలోనూ భాగంగా వుండేది. 1850 నుండి ఫ్రెంచి వలస పాలనలలో నలిగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్‌ దురాక్రమణకు గురైంది. ఎడారి ఇసుక రేణువుల ప్రతిఘటనా తుఫానులో చిక్కుకుని ఆధునిక సైనిక తంత్ర నిపుణుడిగా పేరుగాంచిన జర్మనీ జనరల్‌ రోమలస్‌ ఓటమి పాలైనాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జాతీయ విమోచనోద్యమాల వెల్లువలో భాగంగా ట్యునీసియాలో వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం సాగింది. ఫలితంగా 1956లో స్వాతంత్య్రాన్ని పొందింది. జాతీయోద్యమ నాయకుడు బౌర్‌జీబా అధ్యక్షుడిగా ప్రభుత్వమేర్పడింది. జాతీయోద్యమ స్ఫూర్తితో దేశాన్ని నడిపేందుకు పూనుకున్నాడు. పాత వలస రాజ్యాలు వదిలిన చెప్పుల్లో కాళ్లుదూర్చి ఆధిపత్య స్థాపనకు పూనుకున్న ఆమెరికా సామ్రాజ్య వాదం వలస పాలన నుండి బయటపడిన దేశాలన్నింటిలోలాగే ట్యునీసియాలోకీ ప్రవేశించింది. సహాయం పేరిట ప్రపంచబ్యాంకు, ఐయంఎఫ్‌లు కోరలు సాచాయి. 1980 దశకం వచ్చేసరికి అవి దేశ ఆర్థిక విధానాలను నిర్ధేశించే పట్టును సాధించాయి. 
1980లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ట్యునీసియాపై సంస్థాగత సర్ధుబాట్ల కార్యక్రమాన్ని రుద్దింది. ప్రజలకిస్తున్న అన్ని రకాల సబ్సిడాలనూ డిగకోయమని ఆదేశించింది. 1984 జనవరిలో ప్రభుత్వం ఆహారసబ్సిడీ తగ్గింపులో భాగంగా రొట్టెధరను రెట్టింపు చేసింది. దీనితో ఆగ్రహించిన ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. రాజధాని ట్యునిస్‌లో సాగిన ప్రజాందోళనపై పోలీసు కాల్పులు సాగి 50 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన పదినిమిషాల్లోనే అధ్యక్షుడు బౌర్‌బిబా రేడియోలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించాడు. అంతరంగిక శాఖామంత్రిని తొలగించినట్లూ, రొట్టె ధరను పాతస్థాయికి తగ్గించినట్లూ ప్రకటించాడు. అమెరికా రుద్దుతున్న ఆర్థిక కార్యక్రమాన్ని అములు జరిపేదిలేదని స్పష్టం చేసాడు. దీనితో ప్రజాందోళన ఆగింది.
కానీ ట్యునీసియా రాజకీయ రంగంలో వ్యక్తమైన జాతీయవాద ధోరణులను అమెరికా సహించలేక పోయింది. ఫ్రాన్సు ప్రభావాన్ని తగ్గించి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పూనుకుంది. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న సంక్షోభంతో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణాలను చూపి, బౌర్‌జీబాను ''అసమర్థపాలకుడి''గా ముద్రవేసి 1987లో సైనిక తిరుగుబాటు చేయించింది. సైన్యాధిపతి బెన్‌ ఆలీని అధ్యక్షుడిని చేసింది. ఫ్రాన్సు ప్రక్కన బెట్టి బెన్‌ ఆలీ అమెరికా సామ్రాజ్యవాదుల బంటుగా మారాడు. నవంబరులో సైనిక తిరుగుబాటు జరగ్గా డిసెంబరులో ఐ.ఎం.ఎఫ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. జనవరిలో యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందం చేసుకున్నాడు. వీటి ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట విదేశీ కంపెనీల పరం చేశాడు. స్వేచ్ఛావాణిజ్య కేంద్రాలను తెరచి అక్కడి కార్మికుల వేతనాలను 75 సెంట్లగా నిర్ణయించాడు. పశ్చిమ యూరపు దేశాలకు కారుచౌక శ్రమశక్తిని సమకూర్చాడు. 23 ఏళ్ళ పాలనలో బెన్‌ఆలీ ప్రపంచ బ్యాంకు నిర్ధేశాలను తుచాతప్పక పాటించాడు. ప్రజలకిస్తున్న సబ్సిడీలన్నీ తగ్గించి, ఆహార సరకుల ధరల నియంత్రణ మానివేశాడు. ప్రభుత్వరంగ కార్మికులను పనినుండి తొలగించాడు. ట్యునీసియన్లు పొట్ట చేత పట్టుకుని మృత్యునావల్లో విదేశాలకు వెళ్లారు. 6,50,000 మంది విదేశాల్లో శ్రమిస్తూ 2010 లో వారు వెనక్కు పంపిన ధనం 196 కోట్ల డాలర్లు దీనితో విదేశి అప్పులు, వాటి వడ్డీలు కట్టుకున్నాడు తప్ప ఈ విదేశీ మారకు ద్రవ్యాన్ని దేశాభివృద్థికి వినియోగించలేదు.

ప్రజా వెల్లువకు దారితీసిన పరిస్థితులు:
ఈ విధానాల ఫలితంగా ట్యునీసియా, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. 15-24 ఏళ్ల వయస్సులోని యవతలో సగం నిరుద్యోగుల, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటీకరణతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. అవినీతితోనూ, ప్రభుత్వ ఆస్థుల కొల్లగొడుతూనూ కొద్దిమంది సంపదలు పోగేసుకుంటుండగా, శ్రామిక వర్గాలూ, మధ్య తరగతి జనులూ ఆకలి, దారిద్య్రంలో కూరుకుపోయారు. మధ్యధరా సముద్రపు ఆవలి తీరాన ఉపాధి కొరకు పడవలలో ప్రయాణించి మృత్యువాతపడుతున్న యువకులు జీవితాలు రోజువారీ వార్తలై 'మృత్యునావ'లన్న పేరు స్థిరపడి పోయింది. స్వేచ్ఛా వాణిజ్య కేంద్రాల్లోని వస్త్ర పరిశ్రమలో వేతనాలు హీనస్థాయిలో వున్నాయి. అయినా ఐ.ఎం.ఎఫ్‌ ఆదేశాల ప్రకారం బెన్‌ ఆలీ ఆహారం, పెట్రోలు ధరలు పెంచివేశాడు. అవినీతి, అక్రమార్జనలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. బెన్‌ఆలీ, అతని భార్య వారి బంధుగణం దేశసంపదలో 50 శాతాన్ని కైవశం చేసుకున్నారు. 
అయినా ప్రపంచ బ్యాంకు 7 శాతం మాత్రమే దారిద్య్రంలో వున్నారనీ, దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందనే కితాబులిచ్చింది. 93 శాతం మించి ప్రజలకు కనీస అవసరాలన్నీ తీర్చుకోగల ఆదాయం వస్తుంటే ఇంత అశాంతి, తిరుగుబాటు వచ్చివుండేవికావు. సామ్రాజ్యవాదుల పనుపున బెన్‌ఆలీ నిరంకుశ పాలన సాగించాడు. ప్రతిపక్షాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. ఛాందసవాద  ప్రమాదాన్ని తప్పించటమన్న సాకుతో ఆదార బూర్జుబా మత ధోరణులున్న ప్రధాన ప్రతిపక్షపార్టీపే 1990లో దాడి సాగించాడు. ఆ తర్వాత జాతీయవాదులు, వామపక్ష శక్తులు, ఉదారవాదులు, విద్యార్థి నాయకులపై విరుచుకుపడ్డాడు. ఎన్నికల్లో తనకు 97 నుండి 99 శాతం ఓట్లు పడ్డాయన్న అతని మాటలే ఎన్నికలెంత తంతుగా నడిచాయో తెలుపుతుంది. ట్రేడ్‌యూనియన్లనూ, మానవ హక్కులనూ, సాంస్కృతిక, సామాజిక సంస్థలనూ, చివరకూ క్రీడా సంస్థలనూ కూడా బెన్‌ ఆలీ ప్రభుత్వం అనుమతించలేదు.  ఒక పత్రిక రచయిత వాఖ్యానించినట్లు ''ప్రజలు కలుసుకునేందుకు మిగిలిన ఏకైక స్థలం జైలు''. పత్రికా విలేఖరులను జైళ్లలో కుక్కాడు. విదేశీ పత్రికా విలేఖరులను దేశ:లోకి అనుమతించలేదు. ప్రజావెల్లువ వార్తలు తెలుసుకునేందుకు సెల్‌ఫోనులతో తీసి పంపిన చిత్రాలే ఆధారమయ్యాయి. ఆ నిరంకుశపాలనలో ప్రజలకు ఊపిరాడని స్థితి ఏర్పడింది. ఎప్పుడైనా అంటుకుని దావానంలా వ్యాపించే ఆగ్రహం వారిలో పేరుకుపోయివుంది. పండ్లు, కూరగాయాలు అమ్ముకుంటున్న నిరుద్యోగిపై సాగిన దురంతం దీనికి అజ్యం పోసింది. ప్రజాగ్రహం పెను వుప్పెనగా జ్వలించింది.

నూతన ఆధికారం కోసం పోరాటం:
బెన్‌ఆలీ ప్రభుత్వం కూలిపోయేముందు ట్యునీసియాలోని దోపిడీ పాలక వర్గాలూ, వారి సామ్రాజ్యవాద యజమానులూ ప్రజావెల్లువపై బురద జల్లేందుకూ, అణచివేసేందుకూ అన్నిరకాల పద్ధతులనూ ప్రయోగించారు. అయినా ప్రజావెల్లువ ఆగకపోవటంతో ఆరోజే కనుగొన్నట్లు బెన్‌ఆలీ అత్యంత నిరంకుశ పాలకుడనీ, అతనే ఈ సంక్షోభానికి కరకుడనీ, అతన్ని పదవీచ్యుతుడ్ని చేస్తే సమస్య తీరిపోయినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు. సామ్రాజ్యవాద పత్రికలన్నీ ఈ పాటే పాడాయి. తమకు సేవ చేసిన నమ్మినబంటును దేశం దాటించి చెత్తబుట్టలో పడేశాయి. జాతీయ ఐక్యతా మధ్యంతర ప్రభుత్వమన్నది ఈ ప్రయత్నాలలో భాగంగా ఏర్పడిందే. ప్రజా వెల్లువకు నాయకత్వం వహించిన జనరల్‌ యూనియన్‌ ఆఫ్‌ ట్యునీసియన్‌ వర్కర్స్‌ (యుజిటిటి) ప్రతినిధులు ముగ్గురిని ఈ ప్రభుత్వంలో మంత్రులుగా చేర్చుకున్నారు. బెన్‌ఆలీ పార్టీ ఆర్‌సిడి నాయకులతో మంత్రి వర్గాన్ని నింపారు. రక్షణ-విదేశీ వ్యవహరాలు ఆర్థికం అంతరంగిక వ్యవహారాలు వంటి కీలక మంత్రిత్వశాఖలనఅ్న బెన్‌ ఆలీ అనుయాయులతో నింపారు. ఈ మధ్యంతర ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారాయి అయింది. కొన్ని ప్రతిపక్ష శక్తులకు కొన్ని శాఖలిచ్చి వారినోళ్ళు కట్టివేశారు. ఇది ప్రజా వెల్లువను వమ్ము చేసే ప్రయత్నం. 
కొత్త ప్రభుత్వంలో ఆర్‌సిడి నాయకులను మంత్రులుగా చేయటాని& నిరసిస్తూ 24 గంటల్లో యుజిటిటి ప్రతినిధులు మంత్రిపదవులకు రాజీనామా చేశారు. దీనితో మంత్రివర్గం నుండి ఆర్‌సిడి నాయకులను తొలగించాలన్నది నిరసనకారుల నినాదమైంది. వీరిని తొలగించి జాతీయ పరిష్కార ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటూ యుజిటిటి నాయకత్వాన ప్రజా ప్రదర్శనలు సాగుతున్నాయి. పోలీసులు కూడా ఆందోళనలో చేరుతున్నారు. జాతీయ ఐక్యత అన్న ప్రభుత్వం అణచివేత చర్యలు తీసుకుంటూనే, పాత ప్రభుత్వం నుండి ''పూర్తి తెగతెంపులు'' చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నది. అయితే ''పూర్తి తెగతెంపులు'' సామ్రాజ్యవాద ద్రవ్యసంస్థలు రుద్దిన నయాఉదారవాద సంస్కరణలనుండి తెగ తెంపులుగా వుంటాయని చెప్పటం లేదు. రాజకీయ ఖైదీల విడుదల, రాజకీయ పార్టీల ఏర్పాటుకు చట్టం వంటి సంస్కరణలు చేస్తానని వాగ్దానం చేస్తున్నది. ప్రజల కోపాన్ని తగ్గించేందుకు బెన్‌ ఆలీతో సంబంధంవున్న కొందరిని ఆరెస్టు చేయటం వంటి చర్యలను ప్రధానమంత్రి ఘన్నౌఛీ తీసుకున్నాడు. అయితే ప్రజలీ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. ఎటూ తేలని స్థితిలో ఇప్పటి పరిస్థితి వుంది. అది ఏ వైపుకు దారితీస్తుందన్నది వేచిచూడాల్సి వుంటుంది.

ప్రజా వెల్లువ భవితవ్యం:
అధికార బలంతోనూ, ఆయుధ సంపత్తిలోనూ పాలన సాగించగలమని విర్రవీగిన నిరంకుశపాలకులందరూ పీడిత ప్రజా తిరుగుబాటు ముందు వీగిపోయారు. చరిత్ర చెత్తబుట్టలో చురారు. బెన్‌ఆలీ కూడా ప్రజా వెల్లువ ముంఉదు కూలిపోయాడు. ప్రజా వెల్లువకు అవసరమైన భౌతిక పరిస్థితివుంది. అవి ప్రజావెల్లువను-అప్రయత్న పూర్వక వెల్లువనూ, ట్యునీసియాలో జరిగినట్లు కొంత మేరకు నిర్మాణయుతంగానూ తెచ్చాయి. అయితే ఈ వెల్లువ తనంత తాను ఈ సామాజిక వ్యవస్థను మార్పు చేసే విప్లవంగా పరివర్తన చెందజాలదు. కొన్ని సందర్భాల్లో ఓటమికి గురికావచ్చు. లేదా ప్రభుత్వాధినేతల మార్పును తేవచ్చు, కొన్ని సంస్కరణలను తేవచ్చు. ట్యునీసియా పరిణామాలు రాజకీయ పరిస్థితితో  మార్పును తెస్తాయన్నది నిస్సందేహం. ఆ మార్పు ప్రజానుకూలంగా ఏ మేరకు ఉంటున్నది ప్రజా వెల్లువను నడుపుతున్న వారిపై ఆధారపడి వుంటుంది. 
ప్రజా వెల్లువను తమకనుకూలంగా మలుచుకుని తమ దోపిడీపాలనను కొనసాగించేందుకు దోపిడీ వర్గాలు సకల ప్రయత్నాలూ  చేస్తాయి. తమకు సేవలందించి అప్రదిష్టపాలైన పాలకుడిని వదిలి. మరో సేవక పాలకుడిని ప్రజావెల్లువ మొగదల నిలిపేందుకు పూనుకుంటాయి. ట్యునీసియాలో నేడు జరుగుతున్నది ఇదే. ఒక వేళ ప్రజాశక్తులు ప్రజాశక్తులు పైచేయి కలిగిన ప్రభుత్వ మేర్పరచగలిగినా, అనేక బూటకపు నినాదాలతో దానిని తన కనువుగా మలుచుకునేందుకూ ప్రయత్నాలు చేస్తాయి. ఫిలిఫ్సైన్సులో ప్రజా వెల్లువ అగ్రభాగాన నిలిచిన ఆక్వినో సారధ్యంలోని ప్రభుత్వాన్ని ఆర్థిక మీటలతో తమకనువుగా మలుచుకున్న అనుభవం మన ముందువుంది. అలా ట్యునీసియా జాతీయోద్యమ నాయకుడు బౌర్‌జీబా ప్రభుత్వాన్ని ఆర్థిక మీటలతో బిగించి అసమర్థుడని తొలగించిన అనుభవం కూడా ట్యునీసియా ప్రజల ముందుంది. ప్రజావెల్లువ విజయవంతమై ప్రజానుకూల ప్రభుత్వం ఏర్పడి కొనసాగాలన్నా, సామాజిక వ్యవస్థ మార్పుకు అది దారితీయాలన్నా పీడిత వర్గ ప్రయోజనాలే పరమావధిగాగల రాజకీయ శక్తులూ, నిర్మాణమూ వెల్లువకు నాయకత్వం వహించి నడిపించాల్సి వుంటుంది. అదిమాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదు.
నేడు ట్యునీసియాలో పాత ప్రభుత్వంలో ఆధిపత్యం వహించిన శక్తులను తొలగించాలని కోరుకుంటున్న వర్గాలకూ, శక్తులకూ మారిన రూపంతో పాత శక్తుల ఆధిపత్యాన్నే కొనసాగించాలన్న వర్గాలకూ, శక్తులకూ మధ్య తీవ్రపోరాటం సాగుతున్నది. ప్రతీపశక్తులకు సహకారమిచ్చి పాత అధికార శక్తుల పాలనను తిరిగి నెలకొల్పి కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి పొందాలని ఫ్రాన్సు సామ్రాజ్య వాదం ప్రయత్నిస్తుండగా, ఈ ఘర్షణలో తనకనుకూల శక్తులే అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను అమెరికా సామ్రాజ్యవాదులు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రత్యేకించి గత రెండు దశాబ్దాలుగా ఆరబ్‌, ముస్లిం ప్రజలపై తాము సాగించిన యుద్ధాలతో వారిలో పేరుకుపోతున్న ఆగ్రహం కట్టలు తెంచుకుని పెల్లుబికుతుందన్న భయం సామ్రాజ్యవాదులందరికీ ఉంది. ఈజిప్లు, లెబనాన్‌ తదితర ఆరబ్‌ దేశాలలో ప్రజానిరసనలు ఊపందుకుంటున్నాయి. దీనితో ట్యునీసియా ప్రజా వెల్లువను అణచే వివిధ పద్ధతులను, మార్గాలను పనిని సామ్రాజ్యవాదులు ముమ్మరం చేస్తారు.
ప్రజా వెల్లువను వమ్ముచేసే దోపిడీ వర్గాల, సామ్రాజ్యవాదుల ప్రయత్నాలను ట్యునీసియాలోని ప్రజాశక్తులు ఇంతవరకూ ఎదుర్కొని నిలవటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ఘర్షణలో అంతిమ విజయం ఎవరిదన్నది సాగుతున్న పోరాట క్రమం నిర్ణయిస్తుంది. రాజకీయ మార్పు కొరకు పోరాడుతున్న శక్తులు పైచేయి పొందితే ప్రజలకు కొన్ని హక్కులు రావటానికీ.జీవన పరిస్థితుల్లో కొంత మెరుగుదలకూ అవకాశాలు ఏర్పడుతాయి. పోరాట అనుభవాలు ప్రజల చైతన్యాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. ఇది శుభపరిణామం.నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాట కొలమిలో కాలుతూ, కాకలు తీరుతున్న ట్యునీసియా ప్రజలు ఆ దిశగా పయనిస్తారని ఆశిద్దాం.

"సెజ్‌ు ` ఓ కడుపు మండే నిజం


 ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న సమస్య సెజ్‌కు భూమును కేటాయించడం. మహానేతో...అంతకుముందే నేతో....ఎవరైతేనేం. జనా నోట్లో మన్నుకొట్టి అడ్డగోుగా జరిపిన భూ కేటాయింపు వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. రాజ్యాంగానికి లొంగని, చట్టాు వర్తించని, ప్రత్యేక అధికారాు పొందే ఈ సెజ్‌ గురించి పూర్తిగా తొసుకోవానుంటే చదవండి...
 అసలీ సెజ్‌ (స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌`ప్రత్యేక ఆర్థిక మండలి) అంటే అసలైన అర్థం ఏమిటో తెలిస్తే కడుపు రగిలిపోతుంది. గుండె మండిపోతుంది. ప్రభుత్వాూ, నేతూ, మన జీవితాతో ఆడుకుంటున్నా...భావితరాకు సొంతభూమి అనేదే లేకుండా చేస్తున్నా నిర్వికారంగా, నిరామయంగా జీవితాు గడిపేస్తున్న మన మనస్తత్వం మీద మనకే అసహ్యం వేస్తుంది.

 ‘‘అభివృద్థి చెందిన దేశాు... చెందుతున్న దేశాూ...అంటూ’’ చిన్నప్పటి నుంచీ మనమందరం పాఠాల్లో ఈ ముక్క చదువుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాుగా చెప్పుకుంటున్న దేశాు గత పాతికేళ్లుగానో, యాభైయేళ్లుగానో  ఇంకా అలాగే ఎందుకు ఉండిపోయాయి, అందుకు కారణమేంటో మనం చెప్పకముందే అభివృద్ధి చెందుతున్న దేశాు చెప్పేశాయి. ఏ చెప్పాయీ అంటే ‘‘అబ్బే, అభివృద్ధి చెందాంటే మీలా వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, మాలాగా ఎగుమతు కూడా చెయ్యాలి’’ అని. దానికి అభివృద్ధి చెందుతున్న దేశాలేమన్నాయంటే..అట్లనా?, మరి ఎగుమతు ఎలా చెయ్యాలో చెప్పరూ ప్లీజ్‌ అన్నాయి.. ‘‘అదెలాగో మే చెబుతాం గానీ, మరి మమ్మల్ని మీ దేశానికి రానివ్వండి. విదేశీ పెట్టుబడుపై ఆంక్షు ఎత్తెయ్యండి. మాకు బ్డోంత భూమినివ్వండి, కరెంటివ్వండి, నీళ్లివ్వండి, పన్పుల్లో రాయితీనివ్వండి. మరి కార్మికుతో పని సవ్వంగా జరిపించుకోవాంటే మా తడఖా ఏంటో చూపించాలి కాబట్టి చట్టాల్లో వెసు బాటు కూడా ఇవ్వండి. ఇన్నీ ఇస్తే మీ దేశ ఆర్థికవ్యవస్థని పరుగు పెట్టించకపోతే చూడండి’’ అన్నాయి. అసలేె కుట్ర తెలియని అభివృద్ధి చెందుతున్న దేశాు అన్నింటికీ ఊకొట్టి అడిగినవన్నీ సమకూర్చాయి. సెజ్‌ అనబడే కాన్సెప్టు పుట్టిన క్షణమది.
మొదట్లో దక్షిణ అమెరికా దేశాకు పరిమితమైన బహుళజాతి కంపెనీు అక్కడి భూమును క్లొగొట్టడం పూర్తయ్యాక మూడో ప్రపంచదేశాల్లోకీ అడుగుపెట్టాయి. ఆసియాలో మొదటి సెజ్‌ను డెంగ్‌జియావో పింగ్‌ చైనాలోని షెన్‌జెన్‌ అనే నగరంలో ఏర్పాటు చేశాడు. అక్కడికి ఓ సారి అధికారిక పర్యటనకు వెళ్లిన మురసోలీ మారన్‌ అనే దిక్కుమాలిన నేత షెన్‌జెన్‌ అభివృద్ధిని చూసి సెజ్‌ కాన్సెప్టును ఖర్మకాలిపోయి మన దేశానికి దిగుమతి చేశాడు. (ఆఫ్‌కోర్స్‌, ఆయన నిమిత్తమాత్రుడే. మారన్‌ కారపోతే మరో పారన్‌. వంద కోట్లకుపైగా జనాభా/విస్తృత మార్కెట్‌ ఉన్న భారతదేశంలో అడుగుపెట్టడానికి బహుళజాతి కంపెనీకు ఒక మనిసే దొరక్కపోడా!)
రోజురోజుకీ రూపాయి మివ తగ్గిపోతోంది. భూము మివ ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకీ చిక్కిపోతున్న రూపాయను ప్రజకు అంటగట్టి మివ పెరుగుతున్న/పెరిగే భూమిని చేజిక్కించుకుని రియలెస్టేట్‌ దందా నడిపే మోసానికి ఒక అందమైన పేరు సెజ్‌.
 అసు సెజ్‌ ఏర్పాటులో అన్నిటికన్నా పెద్ద ఫార్సు భూసేకరణ వ్యవహారం. నిజానికైతే...సెజ్‌ కోసం భూసేకరణచేసే బాధ్యత డెవపర్‌దే. అనగా సెజ్‌ పెడతామని వచ్చే వ్యక్తి లేదా వ్యక్తు సముహం లేదా సంస్థదే. సింపుల్‌గా చెప్పుకోవాంటే ఎవడైతే సెజ్‌ని పెడతానని ముందుకొస్తాడో వాడే ముందు భూమిని సమకూర్చుకోవాలి. అందుకోసం వాళ్లేం చేస్తారో తొసుకుందాం. ఏ ప్రాంతంలోనైనా సరే, మంచి ధర వస్తే భూము అమ్ముకుందామనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ముందుగా ఈ డెవపర్ల మాయలో పడేది వాళ్లే. తమకు నచ్చిన ధర రాగానే భూము ఆమ్మేస్తారు. అలా కొంతమంది దగ్గర భూము కొన్నాక ఆ డెవపర్‌ ఏ చేస్తాడంటే. పక్కనే ఉన్న పొం/భూమి యజమాని దగ్గరికి వెళ్లి ‘మీ చుట్టు పక్క వాళ్లందరూ భూమిని నాకు అమ్మేశారు, నువ్కొక్కడివే ఏ చేస్తావు. నాకు నీ పొలాన్ని ఆమ్మెయ్‌’ అంటాడు. అందుకు ఆ భూమి/పొం యజమాని ఒప్పుకొంటే సరేసరి లేకపోతే వ్యవహారం బెదిరింపు దశలోకి దిగుతుంది. ‘ఇప్పుడు నాకు అమ్మేస్తే మంచి ధర వస్తుంది. ప్రభుత్వం భూసేకరణకు రంగంలోకి దిగితే నీకు మార్కెట్‌ రేటు రాదు’ అని అవతలి వ్యక్తి మనసులో భయాన్ని ప్రవేశపెడతాడు. ఈ గోంతా ఎందుకు అనుకునే డెవపర్స్‌ భూసేకరణ బాధ్యతను కూడా  ప్రభుత్వానికే అప్పజెప్తారు ( అందుకోసం కొంత డబ్బును కూడా ముట్టజెప్తారు) అప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి భూమిని సేకరించి తక్కువ ధరకు సెజ్‌ ఓనరుకు కట్టబెడుతుంది. (అందకు ప్రతిఫంగా సదరు సెజ్‌ ఓనరు భూమిని కట్టబెట్టిన నేత లేదా ఆయన తాూకూ బంధువు వ్యాపారాల్లో పెట్టుబడు పెడతాడు. ఇదో విషవయం.)
ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా వినియోగించుకుంటోంది. దాని పేరు పారిశ్రామిక మౌలికవసతు క్పన విభాగం అనగా ఏపిఐఐసి. సెజ్‌ కోసం భూసేకరణ అంటే కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ‘పారిశ్రామిక అవసరా నిమిత్తం’ అనే అందమైన ముసుగు తొడిగి భూమిని సేకరిస్తుందీ విభాగం. ఇక్కడో దారుణమైన విషయం గురించి చెప్పకపోతే ఈ వ్యాసం ఉద్ధేశం నెరవేరదు భూసేకరణ వ్యవహారం డెవపర్‌ చేస్తేనే కొంతలో కొంత నయం. ఆ పనిని ప్రభుత్వం చేపట్టిందంటే భూమి సొంతదాయి పూర్తిగా నాశనమైపోతారు. ఎందుకంటే ఇలా ప్రభుత్వాు చేపట్టే భూసేకరణలో నష్టపరిహారాు ఎప్పుడో 1894లో చేసిన చట్టాను అనుసరించి ఇస్తారు. ఇదెంత అమానుషమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ‘‘తొండు కూడా గుడ్లు పెట్టని భూమికి క్షకు క్ష నష్టపరిహారం ఇస్తున్నామని’ నేతు చెబుతున్నారు. ఇది అన్నిటికన్నా పెద్ద అబద్దం. రాష్ట్రంలో సెజ్‌ు ఏర్పాటు చేసిన భూముల్లో అత్యధిక శాతం వ్యవసాయ భూములే.
సరే ఆ విషయాన్ని పక్కనబెట్టి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ వ్యవహారం ఎంత రంజుగా సాగుతుందో చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ తమ భూమున్నాయో, ఆచుట్టు పక్క ప్రాంతాల్లో సెజ్‌ు పెట్టేందుకు అనుమతు వచ్చేలా పైరమీ జరుపుతారు నాయకు (సాధారణంగా ఇలా చేసేది అధికార పార్టీ నాయకులే అయి ఉంటారు. ఎందుకంటే సెజ్‌ వాసన అంతరికన్నా ముందు వారి ముక్కపుటాకే గాఢంగా తొస్తుంది మరి. అప్పుడప్పుడూ ప్రతిపక్ష పార్టీ నేతు కూడా ఇందులో కుస్తారు. వాటా దగ్గర తేడాలొస్తే సెజ్‌ ఏర్పాటయ్యాక అందరికన్నా ముందు రైతును ఉసిగొల్పి ఉద్యమాు లేవదీసేది ప్రతిపక్షనేతలే).
దాంతో.... వారి భూముకు సమీప ప్రాంతాల్లో ఉండే బడుగుబహీన వర్గాకు చెందిన భూమిని సేకరిస్తుంది. ఏపిఐఐసీ. లేదా తమకు అందిన సమాచారాన్ని బట్టి సెజ్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉన్న ప్రాంతా చుట్టుపక్క భూమును ముందే కొనేసుకుంటారు. బ్డోంత భూమి జమయ్యాక సెజ్‌ పెడతామని ముందుకొచ్చే డెవపర్‌కి ‘మా దగ్గర భూమి సిద్ధంగా ఉంది, మీరు సెజ్‌ పెట్టుకోవడమే తరువాయి’ అంటూ రెండు చేతుూ బార్లా చాచి ఆహ్వానం పుకుతుంది. రాష్ట్ర సర్కారు. డెవపర్‌ అనందంగా సెజ్‌ ఏర్పాటు చేస్తాడు. వెంటనే ఆ చుట్టు పక్క అప్పటికే భూమున్న నేతూ అధికాయీ రంగంలోకి దిగి సెజ్‌వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందిందనీ ఊదరగొట్టి తమ భూముల్ని రియలెస్టేట్‌ ప్లాట్టు కింద విభజించి కోట్ల రూపాయకు అమ్ముకుంటారు. ఆ మాటల్ని నమ్మి మధ్యతరగతి జనం ఎగబడి కొంటారు.
 సరే, భూసేకరణ జరిపోయింది. సెజ్‌కి అనుమతి వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ మళ్లీ సెజ్‌ ఏర్పాటు నిర్వహణ చట్టాు రంగంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న సదరు చట్టా ప్రకారం ఏ సెజ్‌లోనైనా వాళ్లు చేస్తామని చెప్పే ఉత్పత్తి కార్యక్రమం అక్కడి భూమిలో 25 నుంచి 35 శాతం మే చేస్తే చాు. మిగతా 64 శాతం భూమిలో ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ చేపట్టే అవకాశం ఉంటుంది. ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ అంటే రోడ్లూ కరెంటు లాంటి వసతు క్పన అనుకునేరూ. అక్కడ నిర్మొహమాటంగా, నిరభ్యతరంగా రియల్‌ ఎస్టేట్‌ దందా చేసుకోవచ్చు. ఒక్క అమ్ముకోవడం తప్ప.. షాపింగ్‌ కాంప్లెక్సు కట్టి లీజుకిచ్చుకోవచ్చు, ఆసుపత్రి కట్టి అద్దెకిచ్చుకోవచ్చు. (ఇదంతా చదివాక మీకు లాంకోహిల్స్‌, సింగపూర్‌ టౌన్‌షిప్‌ లాంటివి గుర్తుకోస్తే అది యాదృచ్ఛికమే).  
సెజ్‌ కేటాయింపుకు ముందు జరిగే ఒప్పందా ప్రకారమే స్థానికుకు ఉపాధి కల్పించాలి. కల్పిస్తారు...అన్నాళ్లూ సొంత భూమిలో సగౌరవంగా బతికిన రైతుకు వాచ్‌మెన్లుగా, స్వీపర్లుగా, పనివాళ్లుగా బోలెడన్ని ఉద్యోగాు కల్పిస్తారు. వాళ్లకి  కూడా కార్మిక చట్టాు వర్తిస్తాయనుకుంటున్నారేమో అ పప్పులేమి ఉడకవు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పనిగంట పరిమితిపై నిబంధను ఎత్తేసింది. మాము కంపెనీల్లోనైతే కార్మికుతో రోజుకు ఎనిమిది గంటకు మించి పనిచేయించుకుంటే ప్రభుత్వం ఊరుకోదు. చట్టం ఒప్పుకోదు. యూనియన్లు గోపెడతాయి. సమ్మెూ, బందుూ, నిరాహారదీక్షూ మానవహక్కుూ....ఇలా సవాక్ష అంశాు బయటికొస్తాయి. కానీ సెజ్‌లో ఇవేవి ఉండవు.
డబ్బు పారేసి ఎంత కావాంటే అంత పనిచేయించుకో. ఎన్ని ఎక్కువ గంటు పనిచేస్తే అంత సొమ్ము, కార్మికచట్టాూ గిట్టాూ జాన్తానై. పోనీ కనీస వేతనాలైనా ఇస్తారా అని పొరపాటున కూడా అడక్కూడదు. అందుకు సంబంధించిన రిజిస్టర్లను   కూడా నిర్వహించక్కల్లేదు సెజ్‌ చట్టా ప్రకారం. సెజ్‌ సొంతదారు ఏంచెప్తే అది నమ్మి తీరాల్సిందే. పోనీ కార్మికసంఘం ఒకటి స్థాపించుకుంటే వాళ్లైనా ఇవన్నీసెజ్‌ యాజమానితో మాట్లాడొచ్చు కదా అనుకుంటున్నారా.. అందుకూ తగిన బందోబస్తు కల్పించింది ప్రభుత్వం. సెజ్‌లో కార్మిక సంఘం పెట్టాంటే ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మందైనా అందులో సభ్యుగా ఉండి తీరాల్సిందే దటీజ్‌ సెజ్‌.
ఇన్ని అవక్షణాుండే సెజ్‌కు భూమి సేకరించిపెట్టడమే కాదు, ఇతర మౌలిక సదుపాయాను కల్పించే బాధ్యత కూడా సర్కారుదే. అనగా కరెంటూ, నీళ్లూ లాంటివాటిని సరఫరా చేయడం అన్నమాట. అదీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాకు అనుగుణంగా. అక్కడితో అయిపోలేదు. వారికి ఎగుమతి, దిగుమతి సుంకా నుంచి మినహాయింపు కూడా ఇస్తుంది. సెజ్‌ డైరెక్టర్లుగా వ్యవహరించే వ్యక్తుకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి కూడా మినహాయింపు భిస్తుంది. ప్రభుత్వం నుంచి అటు అన్ని సేమ పొంది... ఇటు పన్నుూ కట్టక, చట్టాకూ లొంగక ఎందుకీ సెజ్జు? నెత్తికేసి కొట్టుకోవడానికా?
చివరగా ఒక చిన్న కథ చెప్పుకొందాం....అనగనగా హైదరాబాద్‌కు సమీపంలో జడ్చర్ల అనే ప్రాంతం ఉంది. 2003లో అధికారం వెగబెడుతున్న తొగుదేశం పార్టీ అక్కడో ‘ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ కారిడార్‌’ నిర్మిద్దామని నిర్ణయించింది. వెంటనే ఏపిఐఐసీని రంగంలోకి దించి పోలేపల్లి, ముదినేపల్లి, గుండ్లగడ్డతాండాకు చెందిన వెయ్యి ఎకరా భూమిని కొనుగోుకు నోటిఫికేషన్‌ జారీ చేసి  ఏపీఐఐసీకి రూ. ఐదు కోట్లు నిధు కేటాయించింది. ఆ సొమ్ములో భూము కొనుగోు చేసింది ఏపీఐఐసీ. కొనుగోు అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కాదు 1894 నాటి భూసేకరణ చట్టా ప్రకారం ఎకరాకు రూ. 16మే నష్టపరిహారం ఇచ్చి మరీ...
కట్‌చేస్తే... ఖాళీ భూము ఎక్కడున్నా గద్దలా వాలిపోయే ‘రాజా’వారి సర్కారుకు ఏపీఐఐసీ దగ్గరున్న వెయ్యెకరాూ బంగారుగనిలా కనిపించాయి. ఇంకేముంది అందులో మూడోంద ఎకరాకు ఫార్మాసెజ్‌ పేరుతో టెండరు పెట్టారు. కైంకర్యానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడా భూమున్నీ వందరెట్లు ఎక్కువ ధరకు రియలెస్టేట్‌ పాయ్యాయి. ముందుగా అక్కడ ఫార్మా సెజ్‌ పెడతామన్న కంపెనీు ఏమయ్యాయో తెలీదు. ఈ మొత్తం విషయంలో దారుణంగా మోసపోయింది మాత్రం అమాయకులైన గిరిజనుూ, దళితుూ పేదు. మూడోంద ఎకరాు పోగా మిగతా 700 ఎకరాూ ఇంకా సర్కారు ఆధీనంలోనే ఉన్నాయి వాటిలో ఏకార్యక్రమమూ చేపట్టలేదు. మరి ఆ ఇంత మాత్రానికి అన్ని ఎకరా భూమిని బవంతంగా భూసేకరణ ఎందుకు జరిపినట్టు? అని కాగ్‌ అక్షింతలేసినా మన సర్కారుకు సిగ్గులేదు. ఆనాడు భూము పోగోట్టుకున్న పోలేపల్లి సెజ్‌ బాధిత రైతుల్లో 13 మంది 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
డబ్బు మదం బలిసిన దున్నపోతుల్లాంటి రాజకీయనాయకున్న మన దేశంలో లేగదూడలాంటి రైతులెంత... వాళ్ల బతుకెంతా!...ఈనాటికీ వాళ్ళు బాధితుగా పోరాడుతూ ఉండటమే ఇందుకు ప్రబమైన నిదర్శనం.
విద్యార్థి గళం

ప్రజాధనాన్ని కొల్లగొట్టే విద్యారంగ సంస్కరణలు - విధానాలు

1991కి పూర్వం ప్రధానంగా విద్యాపాన ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థ ఆధ్వర్యంలో సాగింది. తర్వాత కేంద్ర` రాష్ట్ర ప్రభుత్వాు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాు అవంబించడంతో క్రమంగా విద్యారంగంలో సంస్కరణను కేంద్ర`రాష్ట్రాు వేగవంతం చేశాయి. వాటికనుగుణంగా అవి విధానాు అము చేస్తున్నాయి. ఇంటర్‌ నుండి ఉన్నత విద్యవరకు  విద్యారంగంలో ప్రయివేటు విద్యాసంస్థు చొరబాటుకు అవకాశం కల్పించాయి. అవి అధిపత్యం వహించి వ్యాపారీకరణ సాగించుతున్నాయి. పాఠశా విద్యలోను ప్రయివేట్‌ రంగానికి అవకాశాు కల్పించుతున్నాయి. ఈ విధానాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిుస్తుంది.

 ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న జూనియర్‌ కళాశాల నుండి ఉన్నత విద్యాసంస్థ వరకు మౌలిక సదుపాయాు కల్పించడం లేదు. మూడవ వంతు విద్యాసంస్థకు భవనాు లేవు. 40`50 శాతం వరకు వున్న ఖాళీ పోస్టుకు నియామకాు లేవు. తాత్కాలిక ప్రాతిపదికన నామమాత్రం వేతనాతో కాంట్రాక్టు అధ్యాపకుతో కాం వెళ్ళబుచ్చుతున్న కారణంగా విద్యా ప్రమాణాు క్షీణించుతున్నాయి. విద్యావసరా మేరకు ప్రభుత్వం నూతన విద్యాసంస్థను ఏర్పాటు చేయటం లేదు పర్యవసానంగా ప్రయివేట్‌ విద్యాసంస్థు విచ్చవిడిగా ఏర్పాటవుతున్నాయి. అవి మార్కు, ర్యాంకు పేరుతో విద్యార్థును మారసికంగా ఒత్తిడి, హింసకు గురిచేస్తున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థు ఎక్కువ ర్యాంకు, మార్కు పొందుతున్నా వాళ్ళు మానసిక వికాసానికి, సామాజిక చైతన్యానికి దూరమవుతున్నారు. ర్యాంకు`మార్కు పోటీలో మానసికంగా తట్టుకోలేని విద్యార్థు కొంతమంది విద్యాయాను విడిచిపెట్టడం, లేదా ఆత్మహత్యకు ప్పాడడం జరుగుతున్నది. ఆ విద్యాసంస్థ మధ్య పోటీతో కొన్ని గుత్తాధిపత్యం వహించి బహీనమైన వాటిని విలీనం చేసుకొంటున్నాయి. ఇందులో శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థ మధ్య తీవ్రపోటీ సాగుతున్నది. ఇవి అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ నిబంధనను కాదన్ని అడ్డగోుగా విద్యార్థును దోపిడీ సాగిస్తున్నాయి. వేకోట్లలో విద్యా వ్యాపారం చేస్తూ కార్పోరేటు స్థాయికి విస్తరించాయి. పాకు కళ్ళప్పగించి చూడటమే గాని, ఎటువంటి నియంత్రణ, తనిఖీు లేవు. ఈ సంస్థ నిర్వహణలో సాగుతున్న అక్రమాకు, అవకతవకకు, ఫీజు దోపిడీకీ వ్యతిరేకంగా 8 సంవత్సరా క్రితం నిరసను, ఆందోళను మ్లెవెత్తడంతో డా॥నీరదారెడ్డి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఫీజును క్రమబద్థీకరించాని, ఒక యాజమాన్యానికి ఒకే కళాశా వుండాని, వీటిలో శాశ్వత ప్రతిపాదికన అధ్యాపకును నియమించాని, ఈ ప్రయివేట్‌ కళాశాల పర్యవేక్షణకు రెగ్యులేటరీ ఆథారిటీ ఉండాని వగైరా సిఫార్సు చేసింది. అంటే వీటిని ప్రభుత్వం అము చేయక నిర్లక్ష్యం చేసింది. ఇది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను నిర్వీర్యం చేయడం తప్ప మరొకటికాదు. అంతేకాక పదవ తరగతిలో 550 మార్కు పొందుతున్న అట్టడుగువర్గా విద్యార్థు ట్యూషన్‌ ఫీజు వగైరా కోసం ఒక్కొక్కరికి సంవత్సరానికి రుపాయు 35,000 చొప్పున 8 వే మందికి కోట్ల రుపాయను ఈ ప్రయివేట్‌ విద్యాసంస్థకు పాకు చెల్లించుతున్నారు.

ఇంకోవైపున 1971లో సెకండరీ విద్యారంగంలో గ్రామీణ ప్రాంతం విద్యార్థు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలో గురుకు విద్యాయాు ప్రమాణాతో కూడిన విద్యను అందించుతున్నాయి. అవి విద్యార్థు ప్రతిభకు అండగా నిుస్తున్నాయి. ఆ క్రమంలో 1983లో సాంఘిక సంక్షేమ గురుకు పాఠశాలను, 1998లో గిరిజన సంక్షేమ గురుకు పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి, గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గాకు నాణ్యమైన విద్యనే అందించుతూ వచ్చాయి. ఈ విధంగా పనిచేస్తున్న 650 విద్యాయాలో రెండున్నర క్షమంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లోను రెగ్యుర్‌ ఉపాధ్యాయును నియమించక కాంట్రాక్టు ప్రాతిపదిక మీద నియమించుచున్నది. ఇవీ మౌలిక సదుపాయా కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రయివేట్‌ భాగస్వామ్యం కల్పించాని ప్రభుత్వం యోచించుచున్నది. అంటే వాటిల్లోను ప్రయివేట్‌ రంగానికి చోటు కల్పిచడమే. ఇక ప్రాథమిక, ప్రాధమికొన్నత, సెకండరీ పాఠశాల్లోను ఉపాధ్యాయు కొరత ఉన్నది. మౌలిక సదుపాయాులేవు. 2008లో నిర్వహించిన డిఎస్‌సిలో ఎంపికయిన అభ్యర్థును నియమించక కోర్టు లిటిగేషన్‌కు అవకాశం కల్పించింది. గత ఏప్రిల్‌ నుండి అముకు వచ్చిన విద్యాహక్కు చట్టంలో 25 శాతం సీట్లు ప్రయివేట్‌ భాగస్వామ్యానికి స్థానం కల్పించింది. ఇవ్వన్నీ ప్రభుత్వ విద్యాసంస్థను బహీన పరచే విధానాలే. ఈ సంస్థల్లో చదివి వస్తున్న 10వ తరగతి విద్యార్థుకు మెరుగైన ఇంటర్మీడియట్‌ విద్యను ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం దాని జూనియర్‌ కళాశాల్లో అవసరమైన మౌలిక సదుపాయను కల్పించక, అధ్యాపకును నియమించక విద్యార్థును కార్పోరేట్‌ సంస్థకు అప్పగించే విధానాకు ప్పాడుతోంది.
జనరల్‌ ఎన్నికు వచ్చినపుడు పాక పార్టీు ఓట్లు`సీట్లు కోసం ప్రజాకర్షక పథకాన పోటీపడి ప్రకటించుతున్నాయి. వాటిల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ప్రయివేట్‌ వృత్తి విద్యాసంస్థకు బోధనా రుసుం చెల్లింపు పథకాలే కాకుండా మూడు ప్రాంతాలో ఐఐటిు నెక్పొడం వంటి పథకాు 2009 జనరల్‌ ఎన్నిక ముందు ప్రకటించింది. ఈ పథకా ద్వారా ప్రజా ధనాన్ని ప్రయివేట్‌ విద్యాసంస్థకు, ప్రయివేట్‌ కార్పోరేట్‌ హస్పిటల్స్‌కు కట్టబెట్టడమే. విద్యారంగానికి సంబంధించిన రెండు పథకా అము తీరుతెన్నును, పాకు వేస్తున్న పిల్లిమొగ్గను పరిశీలిస్తే తొస్తుంది.  దాదాపు గత మూడు దశాబ్ధాుగా ఎన్ని సంస్కరణు, ప్రజాకర్షక పథకాు తీసుకువచ్చినా, ఘనంగా ప్రచారం చేసుకొంటున్నా వాటి ఫలితాు సామాన్యుకు అందడం లేదు.
ప్రతిభావంతులైన విద్యార్థు కోసం అంతర్జాతీయ ప్రమాణాతో కూడిన విద్యను అందించేందుకు 2008`2009 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే మూడు ఐఐటీను బాసర, ఇడుపుపాయ, నూజివీడులో ఏర్పాటు చేసింది. ఒక్కోదానిలో సంవత్సరాని రెండువే మంది చొప్పున ఆరువేమందికి ప్రవేశాు కల్పించుతామని ప్రకటించింది. వాటి కోసం స్వయం ప్రతిపత్తి కల్గిన రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాయాన్ని ఇడుపుపాయ కేంద్రంగా నెకొల్పింది. ప్రభుత్వ పాఠశాల్లో విద్యనభ్యసించి, పదవ తరగతిలో ఎక్కువ మార్కు పొందిన విద్యార్థుకు ప్రవేశాు కల్పిస్తున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థుకు 85శాతం, మిగిలిన 15 శాతాన్ని రాష్ట్ర కోటాక్రింద సీట్లు కేటాయించింది. ఇంటర్‌తో సహా మొత్తం ఆరు సంవత్సరా కోర్సును సెమిస్టర్‌ పద్థతితో విద్యార్థు విద్యాభ్యాసం సాగించాలి. క్షరూపాయ లోపు సంవత్సరాదాయం కలిగిన కుటుంబా నుండి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగు విద్యార్థుకు ఫీజు లేవు. ఈ పథకాన్ని 2008`09 నుండి ప్రవేశపెట్టగా, ఈబిసి విద్యార్థుకు 2009`10 నుండి వర్తింపజేసింది, దానికి మించితే ఫీజు చెల్లించాలి. ఇవి గ్రామీణ ప్రాంతం విద్యార్థుకు ప్రయోజనం కల్పించుతున్నాయి.
అయితే 2009 ఎన్నికు ముగిశాక యీ పథకం అము అస్థవ్యస్థంగా మారింది. 2008`09 బడ్జెట్‌లో రు. 320 కోట్లు కేటాయించి, రు 265 కోట్లు విడుద చేసింది. 2009`10 బడ్జెట్‌లో రు.600 కోట్లు కేటాయించి, రు.245 కోట్లు విడుద చేసింది. 2010`11 బడ్జెట్‌లో రు. 400 కోట్లు కేటాయించింది. నిధు కొరత వుందని, ఆ సంస్థల్లో సీట్ల తగ్గింపు కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. దాని సిఫార్సు మేరకు ప్రభుత్వం 50 శాతం సీట్లు కోత బెట్టింది. ఒక్కొదానికి వెయ్యి సీట్లు చొప్పున మూడు ప్రాంతాకు మూడువే సీట్లను తగ్గించింది. మిగిలిన మూడు వేకు ప్రవేశాు కల్పించుతామని ప్రకటించింది. సీట్లు తగ్గించరాదని విద్యార్థి సంఘాు, ప్రజాసంఘాు, శాసనసభలో విపక్షాు డిమాండ్‌ చేసినా పెడచెవిన బెట్టింది. ఏరుదాటి తెప్ప తగలేయడమంటే ఇదే!. గ్రామీణ ప్రాంతం విద్యార్థుకు అవకాశాు కల్పించి, ఆశు రేకెత్తించిన ఐఐఐటీ విద్యాపథకం ప్రకటిత క్ష్యాన్ని ప్రభుత్వం నీరుగారుస్తున్నది. ఈ చర్య సమంజసం కాదు పథకం క్ష్యం పూర్తిగా అము పరచటం కోసం తగిన నిధు  కేటాయించి, మౌలిక సదుపాయాు కల్పించాలి. సీట్లను తగ్గించే విధానం సరికాదు. గత విధానాన్నే కొనసాగించాలి.
1995లో టిడిపి ప్రభుత్వం ఇంజనీరింగ్‌, ఎంసిఏ, ఎంబిఏ, ఫార్మసీ వంటి కోర్సు కోసం ప్రయివేట్‌ విద్యాసంస్థను అనుమతించింది. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక వృత్తి సాంకేతిక విద్యాయాు ఇబ్బడిముబ్బడిగా నెకొల్పేందుకు అనుమతు మంజూరు చేస్తువస్తున్నది. వీటి సంఖ్య పెదగడంతో సీట్ల సంఖ్యా పెరిగింది.
 2009 ఎన్నికు దృష్టిలో పెట్టుకొని వైఎస్‌ఆర్‌  ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపకార వేతనా చెల్లింపు విధానాన్ని విస్తృతం చేసింది. వార్షికాదాయ పరిమితిని క్ష రుపాయ వరకు పెంచింది. బిసీకు, ఈబిసీకు, మైనారిటీకు వర్తింపజేసింది. దీనితో 2007 నాటికి వున్న ప్రయివేట్‌ విద్యాసంస్థ సంఖ్య 2009కి విపరీతంగా పెరిగింది. 337 వరకు వున్న ఇంజనీరింగ్‌ కళాశాలు 657కు, ఎంబిఎ కళాశాలు 359 నుండి 881 వరకు, ఎంసిఎ కళాశాలు 480 నుండి 881 వరకు పెరిగాయి. ఇతర కోర్సు సంస్థూ పెరిగాయి. బ్ధిదారు సంఖ్య పెరిగింది.
ఎన్నిక పబ్బం గడిచాక అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం అముకు 2008`09, 2009`10 బడ్జెట్లలో కేటాయింపు మేరకు నిధు విడుద చేయలేదు. బకాయిు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 2000 కోట్లకు చేరాయి. ప్రయివేట్‌  విద్యాసంస్థ యాజమాన్యా సంఘం ఫీజు బకాయిు విడుద చేయకపోతే తమ సంస్థను మూసివేస్తామంటూ బెదిరింపుకు దిగింది. విద్యార్థి, ప్రజాసంఘాు ఆందోళను, ఉద్యమాు సాగించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తొమ్మిది మంది మంత్రుతో మంత్రివర్గ
ఉపసంఘాన్ని నియమించింది. చివరకు రు. 1000 కోట్లు విడుద చేసింది. ఇవి గాక ఉపకార వేతనా బకాయిూ ఉన్నాయి. ఇవన్నీ విడుద చేస్తేగాని యీ విద్యాసంవత్సరం గడవదు. ఒకరకంగా కోతు విధించడానికే ఉపసంఘాు నియామకమవుతుంటాయి.బోధనా రుసుం చెల్లింపు పథకం అము దాని తీరుతెన్నును పరిశీలించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అది, ఫీజు చెల్లింపు పథకం, అస్థవ్యస్థంగా వున్న చెల్లింపు వ్యవస్థ వస దుర్వినియోగం జరుగుతున్నదని, దీనిని క్రమబద్దీకరించాని, వివిధ విశ్వవిద్యాయాలో వున్న కోర్పుకు వేర్వేరు ఫీజు గాక ఒకే కోర్సుకు ఫీజు ఒకే రకంగా వుండాని, ప్రతి సంవత్సరం విద్యార్థిపై తరగతికి వెళ్ళితేనే బోధనా రుసుం. ఉపకార వేతనాు మంజూరు చేయాని విద్యార్థు హాజరు 75 శాతం వుండాని సిఫార్సు ప్రభుత్వానికి చేసింది.
ఆగస్టు 5న జరిగిన మంత్రివర్గ సమావేశం ఒకటి మినహా మిగతా 15 సిఫార్సును ఆమోదించింది. అవి` అర్హులైన విద్యార్థుకు ఉపకారవేతనం, బోధనారుసుం చెల్లించే విధానం కొనసాగింపు, ఆదాయం ధృవీకరించే పత్రాన్ని జారీ చేసినపుడు సంబంధిత తహసీల్ధార్‌ తగిన జాగ్రత్తు తీసుకోవాలి. రాష్ట్రమంతటా ఒకే కోర్సుకు ఒకే ఫీజు విధానం వుండాలి. ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరానికి విద్యార్థి ప్రమోట్‌ కావాలి లేని యెడ ఉపకారవేతనం, బోధనారుసుం మంజూరుకాదు. ఈ నిబంధన మొదటి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుకు వర్తించదు. విద్యార్థు హాజరు 75 శాతం వుండాలి. కార్పోరేట్‌ జూనియర్‌ కళాశాల్లో బహీనవర్గా విద్యార్థుకు బోధనా రుసుం చెల్లింపు విధానం కొనసాగిస్తూనే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాను మోడల్‌ సంస్థగా నెకొల్పాలి. ప్రతి విద్యార్థికి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. దీని ఆధారంగానే బోధనా రుసుం. ఉపకారవేతనం మంజూరు చేస్తారు. రుసుం కాతాకు జమవుతాయి. యాజమాన్యం, కోటాలోగాని, స్పాట్‌ ఆడ్మిషన్లలోగాని చేరినవారు. కన్వీనర్‌ కోటాలోకి మారినా బోధనా రుసుం పథకం వర్తించదు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల్లో చేరే విద్యార్థుకు బోధనా రుసుం చెల్లింపు రు.20,000 పరిమితి విధించారు. బోధనారుసుం రెండు దఫాుగాను, ఉపకార వేతనం మూడు నెలకొకసారి విడుద చేస్తారు. ఈ విధంగా ఆమోదించిన సిఫార్సు ఆ పథకాన్ని కొన్ని పరిమితు విధించింది. అందువన బ్ధిదారు సంఖ్య గణనీయంగా తగ్గవచ్చును. ఈ ప్రయివేట్‌ విద్యాసంస్థు క్లొగొట్టుతున్న ప్రజాధనం కొట్లాది రుపాయను ప్రభుత్వ విద్యారంగానికి మళ్ళించితే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనే గాక ప్రతి మండ కేర్రదంలోను ప్రభుత్వ గురుకు జూనియర్‌ కళాశాలను నెక్పొడమే గాక ప్రస్తుతం వున్న ప్రభుత్వ విద్యాసంస్థన్నింటికి తగిన మౌలిక సదుపాయాను కల్పించవచ్చును. సమర్థమంతమైన అధ్యాపకును శాశ్విత ప్రాతిపాదికపై నియమించవచ్చును. విద్యా ప్రమాణాతో కూడిన విద్యను బడుగు, బహీన, బిసీ, ఇబిసీ వర్గా విద్యార్థుందరికీ ఉచితంగా అందించవచ్చును. ఇటువంటి ప్రజోపయోగకరమైన విధానాు చేపట్టి, కార్పోరేటీకరణ విద్యావిధానాకు స్వస్తి చెప్పాలి.
 
ప్రస్తుతం యాజమాన్యం కోటా 30 శాతం వున్న సీట్లను 50 శాతానికి పెంచాని యాజమాన్యా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. మొత్తం కన్వీనర్‌ కోటాగా 1,58,133 సీట్లు కాగా యాజమాన్యా కోటా కింద 67,771 సీట్లు వున్నాయి. ఇది 50 శాతానికి పెంచితే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్య సంఘం సూచించింది. ఎందుకంటే కన్వీనర్‌ కోటా క్రింద సీటుకు రు.30,200 ఫీజు వుంటే, యాజమాన్యం కోటాలో సీటుకు రు.91,000 ు చెల్లించాలి. ప్రయివేట్‌ యాజమాన్యం కోటా పెంచితే ఒక్కో విద్యార్థికి అదనంగా 60 వే ఫీజు భారం పెరుగుతుంది. అదిగాక డొనేషన్ల రూపంలో కోర్సు డిమాండ్‌ను బట్టి రు. 2`6 క్ష మంధ్య గుంజుతున్నాయి. కన్వీనర్‌ కోటా తగ్గితే రిజర్వేషన్ల సీట్లు కుదించుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, వికలాంగు, మైనారిటీ విద్యార్థు నష్టపోతారు. ఈ విధంగా ప్రయివేటు విద్యాసంస్థు కొన్ని వే కోట్ల రుపాయ లాభాు గడిరచుతున్నాయి. విద్యా వ్యాపార కేంద్రాుగా తయారై ప్రజ ధనాన్ని క్లొగొట్టుతున్నాయి.  ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం యాజమాన్యం కోటా పెంచలేదు. కాని ఫీజును మాత్రం పెంచింది. కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌కు ఫార్మసీ విద్యార్థుకు రు.30,200  నుండి రు 31 వేకు,, ఎంబిఏ, ఎంసిఏ విద్యార్థుకు రు. 26,700 నుండి 27 వేకు, యాజమాన్యం కోటా అయితే ఇంజనీరింగ్‌, ఫార్మసీ వారికి రు. 91,700 నుండి 95 వేకు, ఎంబిఏ/ఎంసిఏ కు రు. 73,100 నుండి 78 వేకు పెంచింది.  ఈ ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాు ఎలా వున్నాయి? అసు ఇన్ని విద్యా సంస్థు అవసరమా? వీటికి సమాధానం అనుభవాు పరిశీలిస్తే భిస్తుంది.
ప్రస్తుతం విద్యా సంవత్సరానిరి అఖిభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటిఇ) కొత్తగా జాతీయ స్థాయిలో 545 వృత్తి విద్యా కళాశాలను మంజూరు చేసింది. దానితో మొత్తం సీట్ల సంఖ్య 9 క్షకు చేరింది. మన రాష్ట్రంలో అయితే నూతన కళాశాలు, నూతన కోర్సు తరగతు మంజూరు ద్వారా 80 వే సీట్లు పెరుగుతాయి. జాతీయ స్థాయి మొత్తం సీట్లు 9 క్షల్లో మన రాష్ట్ర వాటా 4.30 క్షు. ఇందులో ఇంజనీరింగ్‌ సీట్లు రెండున్నర క్షు. గత సంవత్సరం యాజమాన్యం కోటాలో 25 మే, కన్వీనర్‌ కోటాలో 5 వే సీట్లు ఈ విద్యా సంస్థల్లో భర్తీకాలేదు. ప్రామాణకమైన విద్యాబోధన గాని, తగిన మౌలిక సదుపాయాుగాని మెజార్టీ విద్యాసంస్థలో లేవు. అయినా ఏఐసిటిఇ తగిన తనిఖీు చేయకుండానే ఇష్టారాజ్యంగా అనుమతులిస్తోంది.
 
ఆరు సంవత్సరా క్రితం ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించి, దాని స్థితిగతును అధ్యయనం చేసేందుకు కేంద్రం`జాతీయ స్థాయిలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త యు.ఆర్‌ రావు నాయకత్వంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. అది తన నివేదికలో, మన దేశ అవసరాను పరిగణలోకి తీసుకొని ఇంజనీరింగ్‌ సీట్లు 75 వేకు మించరాదని సిఫార్సు చేసింది. దీనిని కేంద్రం అము చేయక ఆటకెక్కించింది. కారణంగా ఇంజనీరింగ్‌ పట్టభద్రు జాతీయ అవసరాకు మించి తయారవుతున్నారు. వీరిలో ప్రతి న్గురిలో ఒకరు మాత్రమే ఉద్యోగార్హత కలిగి వున్నారని తన నివేదికలో నాస్కామ్‌ (సాప్ట్‌వేర్‌ సంస్థ జాతీయ సంఘం) పేర్కొన్నది.

ఈ విధంగా ముందుకు వస్తున్న అనభవాను గాని, మనదేశ అవసరానుగాని, ప్రజ ప్రయోజనాను గాని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు పరిణామాను గాని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాు స్వదేశీ, విదేశీ కంపెనీ అవసరా కోసమే అము చేస్తున్న విద్యాసంస్కరణు, విధానాు ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీస్తూ విద్యారంగం ప్రయివేటీకరణకు, వ్యాపారీకరణకు వినియోగపడుతున్నాయి. ఇవి ప్రజాధానాన్ని అప్పనంగా ప్రయివేట్‌ విద్యాసంస్థు క్లొగొట్టడానికే వినియోగపడుతున్నాయి. ఇటువంటి ప్రజా వ్యతిరేకవిధానాను బట్టబయు చేస్తూ విద్యార్థు, ప్రజాసంఘాు, ప్రజాతంత్రశక్తు ఐక్యంగా అందోళనను, పోరాటాను సాగించే కర్తవ్యాన్ని స్వీకరించాలి.

మహిళా సాధికారిత - రాజకీయ రిజర్వేషన్లు

 భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజార్టీ ఉండికూడా చట్టంగా రూపుద్చాని చట్టాలో మహిళా రిజర్వేషన్‌ బ్లిు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరా నుండి పార్లమెంట్‌లో చర్చిస్తూన్నా చట్టంగా రూపుద్చాలేక పోతుంది. దేశంలో ఏకాభిప్రాయం లేని చట్టాలెన్నింటినో పార్లమెంట్‌ రూపోందించిన సందర్భాున్నాయి. ఉదాహరణకు పోటాబ్లిు, పేటెంట్‌బ్లిు, ఇన్స్‌రెన్స్‌బ్లిు ,అణు ఒప్పందం బ్లిు వంటివి పార్లమెంట్‌ చట్టాుగా అమోదించబడ్డాయి. కాని మహిళా రిజర్వేషన్‌బ్లిు మాత్రం చట్టాుగా రూపొందించుటలో ప్రభుత్వాన్ని విఫమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమైన తమ ప్రభుత్వ పదవి కాం ముగిసేలోపు ఇది చట్టరూపం దాల్చేందుకు కృషిచేయాలి.
 
అయితే నేడు దేశంలో మహిళా రిజర్వేషన్‌బ్లిు అవసరమా? అనే ప్రశ్నకు సమాధానంగా అన్ని వివక్షలో ్లకెల్లా స్త్రీ వివక్షత అనేది చాలా ప్రమాదకరమైనది. నేటి సమాజంలో తల్లి కడుపులోనుండే స్త్రీ వివక్షతకు గురికాబడి సమాజంలో హీనంగా చూడబడుతున్నారు. అందువ్ల సమాజంలోని లింగవివక్షతను రూపుమాపి మహిళ సాధికారికతకు దోహదం చేయాంటే మహిళా రిజర్వేషన్‌ు తప్పనిసరి. గున్నార్‌ మిర్ధాల్‌ తన ఏసియన్‌ డ్రామలో ప్రజ భాగస్వామ్యం గురించి చెబుతూ దేశంలో ఎవరి కొరకైతేె అభివృద్ది నిర్ధేశించబడిరదో వారు రాజ్యాధికారంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం పొందినప్పుడే ఆ వర్గా వారికి అభివృద్ధి ఫలాు చేరువవుతాయని వివరించాడు. అందువ్ల నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేయు ప్రభుత్వ పధకాన్ని సమర్ధవంతంగా అము జరగాంటే ఆ పధకా నిర్మాణంలో, అములో వారి భాగస్వామ్యం తప్పని సరిగా ఉండాలి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళు సాధికారికతను పొందగ్గుతారు. అదే విధంగా ప్రభుత్వ విధానాను మహిళకు అనుకూంగా మార్చుటకు కృషి చేస్తారు. అందువ్ల ప్రభుత్వ విధానా తయారీలో మహిళ భాగస్వామ్యం పెంచాంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.
 
ప్రజాస్వామ్య నిర్వచనం ప్రకారం అత్యధికమంది ప్రజకు రాజకీయ పానలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం.  అయితే ఈ అత్యధిక మందిలో దాదాపు సగం వరకు మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాని రాజకీయ పానలో ప్రభుత్వ విధానా నిర్మాణంలో వారికి సరిjైున ప్రాతినిధ్యం భించుట లేదు. దేశ జనాభలో 50% ఆక్రమించిన మహిళు రాజకీయ పదవును పొందుటలో దాదాపు అన్ని రాష్ట్రాలో కూడా వారి శాతం 8.4% శాతానికి ఎన్నడు మించిలేదు. కాని ప్రజాస్వామ్యం ఔచిత్యం ప్రకారం అత్యధిక ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేది ప్రజాస్వామ్యం. ప్రపంచ దేశాలో చాలా దేశాు మహిళకు పాన భాగస్వామ్యం కల్పించుటలో భారతదేశం కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఉదా॥ ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలో మొత్తం మహిళలో 30% నుండి 35% వరకు అక్కడి పానలో స్త్రీు భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో సైతం దాదాపు 23% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా కేవం 8.4% మాత్రమే మహిళు భాగస్వామ్యం పొందుతున్నారు. అందువ్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళకు రాజకీయాలో రిజర్వేషన్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది.
 
అభివృధ్ది ఎజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్దిలో భారతదేశం అభవృద్ది వైపు పయనిస్తుంది. కాని మానవాభివృద్ది నివేదికలో ఇప్పటికే చాలా వెనకబడి వున్నాము. ప్రభుత్వ పానలో మహిళ భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ది ప్రధాన ఎజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలో మహిళకు కల్పించే సౌకర్యాని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. ఉదా॥ మంచినీటి వసతి క్పనలో, ప్లి ఆరోగ్య విషయాలో, ప్లికు పౌష్టికాహార క్పనలో  తండ్రి కంటే తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువ్ల మహిళకు ప్రభుత్వపానలో భాగస్వామ్యం కల్పించుటమూంగా వారు సమాజానికి కావాల్సిన నీటి సౌకర్యాను, పారిశుధ్య వసతును, ప్లికు సరిjైున పౌష్టికాహారాన్ని మంచి ఆరోగ్య పరిస్థితు క్పనకు కృషి చేయుటకు, ప్రభుత్వ విధానాను రూపొందించుటకు అవకాశం ఉంది. అందువ్ల మానవాభివృద్ధి జరిగి మానవాభివృద్ది సూచికలో ముందడుగు వేయుటకు అవకాశం ఉంది.
నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించుటకు రాజకీయాలో మహిళ భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన గావించుటకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీగాని స్వచ్చందంగా మహిళకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రభుత్వ విధానా రూపక్పనలో భాగస్వామును చేయుటకు ముందుకు రాలేదు. ఆ పార్టీు ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళు రాణించలేరని, నేటి సంకీర్ణ రాజకీయాలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని అందువ్ల తాము ఎక్కువ మొత్తంలో సిట్లను మహిళకు కేటాయించడం లేదని వారు సమర్దీంచుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికు కాకుండా పరోక్ష ఎన్నికకు అవకాశం ఉన్నా శాసనమండలి, రాజ్యసభ వంటి సీట్లలో కూడా వారికి తగిన అవకాశాను కల్పించడంలో వివిధ రాజకీయపక్షాు వెనకాడుతున్నాయి. అదే విధంగా నేడు పార్లమెంట్‌ చర్చలలో మహిళా సాధికారికతపై మాట్లాడే ప్రతి పార్టీకూడా మహిళకు పానలో భాగస్వామ్యం కల్పించాని వాదిస్తున్నప్పటికి వాస్తవానికి ఆచరణలో  పాటించడం లేదు. ఈ తరుణంలో మహిళకు సరిjైున ప్రాతినిధ్యం ప్రకారం ప్రభుత్వ పానలో భాగస్వామ్యం భించడమనేది మృగ్యం. అందువ్ల మహిళకు చట్టసభలో వారి ప్రాతినిధ్యం ప్రకారం అవకాశాు కల్పించబడాంటే, వారిని ప్రభుత్వంలో భాగస్వామును చేయాంటే రాజకీయ పదవులో, చట్టసభలో కొన్ని స్థానాను వారికి కేటాయించాలి. నేడు స్ధానిక సంస్ధలో 1/3 వంతు సీట్లను మహిళకు కేటాయించి వారికి ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ స్వేచ్ఛ కల్పించాలి.  అదేవిధంగా దేశంలో విధానాలో రూపక్పనలో ప్రముఖ పాత్ర వహించే శాసన వ్యవస్థ, పార్లమెంటరీ వ్వవస్థలో కూడా మహిళా రిజర్వేషన్‌ను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది.
 
మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరాు`ప్రత్యామ్నాయాుమహిళా రిజర్వేషన్‌పై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే దానివ్ల అగ్రకులాకు చెందిన మహిళలే అధిక లాభపడుట వ్ల సామాజికంగా వెనుకబడిన వర్గా మహిళకు అన్యాయం జరుగుతూ చట్టసభ సామాజిక పొందిక దెబ్బతింటుందని,  ఇది అగ్రకులాకు అనుకూంగా మారతాయనేది ప్రధాన విమర్శ. దీనికి కారణం అగ్రకులా మహిళతో వెనకబడిన కులాకి చెందిన మహిళు పోటిపడలేరని చెబుతున్నారు. అందువ్లనే మహిళా రిజర్వేషన్‌ బ్లిు చట్టరూపం ద్చాలేకపోతుంది. దీనిని పరిశీలించినట్లయితే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బ్లిు అము చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాకు సరిjైున ప్రాతినిధ్యం కల్పించకపోవచ్చు కాని భారతదేశంలో మహిళు అనాదిగా లింగవివక్షకు గురవుతున్నారు. అన్ని వివక్షతలోకెల్లా లింగవివక్షత తీవ్రమైనది. నేడు సమాజంలో అన్ని కార్యములో లింగవివక్షత అంతర్లీనంగా ఉంది. మొదట లింగవివక్షతను అధికమించాంటే మహిళారిజరేషన్‌ బ్లిు అముపరచడం అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బ్లిును అము పరచడం వన వెనకబడిన వర్గా మహిళకు నష్టం క్గవచు,్చ అయితే వాటిని మొదట అముపర్చి లింగవివక్షతను రూపుమాపుటకు కృషిచేయ్యాలి. అనంతరం వెనకబడిన వర్గా మహిళ ప్రాతినిధ్యం పెంచుటకు చర్యు తీసుకోవచ్చు. ఏ చట్టం శాశ్వతం కాదు కదా అందువ్ల చట్టాన్ని మన అవసరాకు అనుగుణంగా మార్చుకొనుటకు అవకాశం ఉంది. అందుకని మొదట మహిళా రిజర్వేషన్‌ను అము పర్చి అనుభవం ద్వారా ఎక్కువ మంది అగ్రకు మహిళు లాభం పొందినట్టయితే దానికి అనుగుణంగా చట్టాల్ని మార్చవచ్చు. అందువ్ల మొదట మహిళా రిజర్వేషన్‌ను మాత్రము అము పర్చేందుకు కృషిచేయ్యాలి.
 
భారతదేశంలో కుం అనేది ఒక బమైన వ్యవస్థ. ఇది దేశ రాజకీయాల్ని సైతం నిర్ధేశించగ్గుతుంది. రాజకీయ సమీకరణకు కుం ఒక ప్రాతిపాదిక. అయినను మహిళా రిజర్వేషన్‌ వ్ల అధిక సంఖ్యలో ఉన్నత వర్గా మహిళు మాత్రమే చట్టసభల్లోనికి ప్రవేశించగ్గుతారు అనేది మరో విమర్శ. అయితే మండల్‌ కమీషన్‌ సిఫార్స్‌ అనంతరం దేశ రాజకీయాల్లో సామాజికా మధనం ప్రారంభమైనది, దీని ప్రకారం దేశరాజకీయాలో వెనకబడిన వర్గాకు చెందిన వారి రాజకీయ ప్రాభ్యం పెరిగింది. ఒ.బి.సి కు ఎలాంటి రిజర్వేషన్‌ు లేకున్నా 20% నుండి 35% వరకు చట్టసభలోకి వస్తున్నారు అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వ్ల ఆయా పార్టీు ఒ.బి.సి వాటా ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వన కేవం అగ్రకు మహిళలే ఎక్కువగా లాభపడతారు అనుట పూర్తీగా అంగీకరించలేము. అయితే ఈ రిజర్వేషన్‌కు జనరల్‌ స్థానంలో ఒ.బి.సి  రిజర్వేషన్‌ు లేకుండా మహిళకు కేటాయించిన స్థానంలోనే రిజర్వేషన్‌ను డిమాండు చేయడంలో మాహిళా సంఘాు ప్రశ్నిస్తూన్నాయి.
 కొన్ని కారణా వన ఒ.బి.సి రిజర్వేషన్‌ను అడ్డుపెట్టి మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకొవడం మంచిదికాదు. ముందుగా మహిళా రిజర్వేషన్‌ను అముపర్చి అనుభవరిత్యా ఒ.బి.సి రిజర్వేషన్‌ను కూడా అముచేయవచ్చు.
మహిళా రిజర్వేషన్‌ వ్ల సాధారణ వర్గాకు చెందిన మహిళు ఎక్కువగా నష్టపోతారని, ఉన్నత వర్గాకు చెందిన మహిళలే ఎక్కువ లాభపడతారని మరోవాదన ఉంది. అయితే ఈ వాదననుకూడా పూర్తిగా కొట్టిపారేయలేము అదే సమయంలో వాటాలోని వాస్తవాను గమనించాలి. ఏ చట్టం అయిన సామాజిక మార్పుకు ప్రారంభమే తప్ప చట్టమే పూర్తీగా సమాజాన్ని మార్చలేదు. అందువ్ల చట్టం వచ్చిన మొదట్లో అలాంటి వాతావరణం ఉండవచ్చు. ఉదా॥  ఎస్సి,ఎస్టి రిజర్వేషన్‌ ప్రారంభంలో  భూస్వాము, ఉన్నత వర్గా వారు తమ ప్రతినిధును పెట్టి గెలిపించుకొని పెత్తనం,సాగించారు, కాని తరువాతి కాంలో అనేక దళిత వర్గావారు, గిరిజన వర్గావారు రాజకీయాలో స్వచ్ఛందంగా పాల్గోని సేమ అందించారు. అదేవిధంగా నేడు మహిళా రిజర్వేషన్‌ అము వ్ల ప్రగతిశీ సామాజిక మర్పు తేవడానికి అవకాశం ఉంది. ఈ చట్టం మూంగా సామాజిక వ్వవస్ధకు ఎలాంటి భంగం వాట్లిదు. కాని ఈ ప్రగతిశీ సామాజిక, మార్పుకు సానుకూ చట్ట్గపరమైన వాతావరణం అవసరం. ఇది ప్రారంభమే తప్పా చివరిదికాదు.
 
అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ు పూర్తిగా పుకుబడి గవారికే ఉపయోగపడుతుందని ఒక వాదన ఉంది. ఇది సహేతుకమని చెప్పలేము కాని దక్షిణాసియా దేశాలో మహిళలో ఎక్కువమంది పుకుబడి కల్గిన వర్గానుండి వచ్చి రాణించిన వారే ఉన్నారు. ఉదా॥ ఇందిరాగాంధి, బెనర్జీభుట్టో,, సిరిమావో బండారునాయకే, షేక్‌హసీనా వంటి వారు పుకుబడి గ రాజకీయ నేపధ్యంగ కుటుంబాు నుండి వచ్చారు. కాని అదే సమయంలో ఏలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా రాజకీయాలో రాణించిన మహిళామణు ఉన్నారు. ఉదా॥ మయావతి, జయలిత, ఉమాభారతి, మమతాబెనర్జీ. అలాగే రాజకీయాలో కుటుంబనేపధ్యంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన వారు ఉన్నారు. ఉదా॥ సుష్మాస్వరాజ్‌, బృందాకారత్‌ వంటివారు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుంగా వచ్చారు. ఒక దశలో రాజకీయాల్లో ప్రారంభంలో కుటుంబ నేపధ్యాన్ని ఉపయోగించుకున్న కాక్రమేనా తమకంటూ ఒక ప్రత్యేక రాజకీయ విశిష్టతను పొందినవారు ఉన్నారు. ఇందిరాగాంధి, సోనియాగాంధీ వంటివారు ఈ కోవలోకి వస్తారు. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ ద్వారా పూర్తిగా పుకుబడి కల్గిన కుటుంబా వారే లాభపడుతారనేది సరిjైునది కాదు.
 
దేశంలో మహిళా రిజర్వేషన్‌ వ్ల రాజకీయాలో ఏలాంటి నైపుణ్యం లేనివారు ఎన్నికవుట ద్వారా చట్టా రూపక్పనలో వారు ప్రభావం చూపలేరు అనేది ప్రధాన విమర్శ. ఇది పూర్తిగా పురుషాధిక్య దోరణితో చేస్తున్న విమర్శ. ఎందుకంటే నేడు 73,74 సవరణ ద్వారా రాజ్యాంగం స్ధానిక సంస్ధలో 33% సీట్లను స్త్రీకు కేటాచించడం ద్వారా నేడు సుమారు 10 క్షమంది మహిళు చట్టసభలో పాల్లోనే అవకాశం వచ్చింది. వారిలో ఎందరో జెడ్‌పిటిసి ుగాను, ఎంపిటిసిు గాను, ఎంపిపిుగాను, సర్పంచుగాను పనిచేస్తున్నారు. వీరుకూడా తమకు అవకాశాు వసై చట్టసభల్లోకి ప్రవేశించి   అద్భుతాు చేయగమని నిరుపించారు. కాబట్టి మహిళను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరిjైునది కాదు.
మహిళా రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం లేదు కాబట్టి ప్రత్యామ్నయ మార్గాు వెతకాలి. కొంతమంది మూడోవంతు అనేది ఎక్కడైనా ఉందా?, సంఖ్యాపరమైన విశిష్టత ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అలోచిస్తే ఇది నిజంగా కనిపించకవచ్చు అందుకే 10%,15% నుండి మొదుపెట్టి తరువాత పెంచాని కొంతమంది భావిస్తున్నారు. ఇది సరిjైునదికాదు. మూడోవంతు అనేది ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యంతో పోల్చితే చాలా ఎక్కువ కావచ్చు. నేడే కేవం 8.4% మాత్రమే మహిళు దేశవ్యాప్తంగా చట్టసభలో ఉన్నారు. మనం ఇప్పుడు కోరేది 33% కాని జనాభా రిత్యా దాదాపు పురుషుతో సమానంగా ఉన్న స్ర్రీు  కనీసం 1/3 వంతు చట్ట సభలోకి ప్రవేశించగలిగితేనే మహిళా సాధికారతకు సార్ధకత చేకూరుతుంది.
రాజ్యాంగ సవరణకై ఏకాభిప్రాయం ఏర్పడుట లేదు కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణు చేసి వివిధ రాజకీయ పార్టీలే 1/3 స్థానాలో మహిళను పెట్టేటట్లు చట్టాను మార్చుకొవాలి. యోగేంద్రకుమార్‌ చెప్పినట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో ,రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రతిపార్టీ దేశంలో, రాష్ట్రంలో, ప్రతిజిల్లాల్లో 1/3 వంతు మహిళా అభ్యర్ధును పెట్టేటట్లు చట్టం చేసినట్లుయితే కొంతమార్పు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో కొన్ని పార్టీు తమ ప్రాభ్యం గ ప్రాంతాలో పురుషుకు కేటాయించి తాము గెవలేని, ప్రాభ్యం లేని ప్రాంతాలో స్త్రీకు ఇవ్వడం ద్వారా మేము 1/3 సీట్లను స్త్రీకు ఇచ్చాం అని గొప్పు చెప్పుకుంటాయి. ఈ విధానం ద్వారా 1/3 వంతు స్రీు చట్టసభు ఎక్కలేరు కావునా ఇది కొంత వరకు మార్పుతేగదు. కాని ఇది శాశ్వత ప్రాతిపదికకాదు.  అందువ్ల ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపందాల్చేందుకు పురుష్యాదిక్యతను పక్కకుపెట్టి చిత్తసుద్దితో ప్రయత్నించాలి. 

అమ్మాయిలపై ప్రేమోన్మాధ దాడులు - పరిశీలన


‘‘ప్రేమించాని విద్యార్థినిపై కత్తితో దాడి’’
‘‘విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది’’
‘‘కళాశాలోనే విద్యార్థినిపై దాడి’’
‘‘యువతిపై వేడినూనే పోసిన ఉన్మాదీ’’
‘‘కత్తిదూసిన ప్రేమోన్మాదం’’
మొన్న శ్రీక్ష్మీ, ప్రసన్న క్ష్మీ.....నిన్న అయేషా మీరా,సమీరా,లావణ్య,మాధురి,నాగక్ష్మీ.అనూష.
ఇవి రోజురోజుకు కళాశాలో చదువుతున్న అమ్మాయిపై ప్రేమోన్మాద దాడు....
మరోవైపు
‘‘ఆనాధ బాలికను చేరదీసి అత్యాచారం’’
‘‘కామంతో మతిస్థిమితం లేని సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం’’
‘‘కన్న కూతురుపై కన్నెసిన కసాయి తండ్రి’’
‘‘కీచక టీచర్‌ విద్యార్థినిపై అత్యాచారం’’
‘‘పుటుపాత్‌పై నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్ళి సామూహిక అత్యాచారం’’
‘‘మూడు నెలుగా మహిళపై ఖాకీ అత్యాచారం.’’
ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో మూన అమ్మాయిపై, దాడు, అత్యాచారాు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటను జరిగినప్పుడు మీడియా హడావిడి చేస్తుంది... ప్రభుత్వం చట్టాు చేస్తుంది... పోలీసు కౌన్సిలింగ్‌ చేస్తున్నారు... మహిళా సంఘాు, విద్యార్థి సంఘాు, ప్రజాసంఘాు ధర్నాు...రాస్తారోకోు చేస్తున్నారు.... నాటి వ్యవసాయ విశ్వవిద్యాయం విద్యార్థిని అనురాధ నుండి నేటి ప్రణీత, అనుష వరకు... నాటి ఆయేష మీరా నుండి నేటి సమీరా వరకు  ఇలాంటీ సంఘటను  ప్రతి రోజు ఏదో ఒక మూన పునరావృతం అవుతూనే వున్నాయి. మళ్ళీ....మళ్ళీ తిరిగి ఇదే తంతూ. అసు మానవ సంబంధాు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషి పట్ల మనిషికి ఉండాల్సిన స్నేహబంధం స్పందన ఎందుకు కరువవుతుంది?. ఈ సంఘటను మళ్ళీ మళ్ళీ ఇలా సంభవించటానికి కారణం ఏమిటి? ఇందుకు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులోని మానసిక దౌర్బ్యం... మనసిక బహీనతలే ఈ చర్యకు కారణమా? అనేది పరిశీలించాలి.
ఇలాంటి సంఘటను జరిగినప్పుడు ప్రభుత్వం హామీు గుప్పిస్తూ బాధితుకు న్యాయం చేస్తామంటూ వాగ్ధానాు ఇస్తుంది. కానీ దాడుకు కారణాను మాత్రం వెతికి పట్టుకోలేకపోతుంది.  అమ్మాయిపై ఇలాంటి దాడుకు ప్పాడటానికి అసు ఎలాంటి కారకాు పనిచేస్తున్నాయో పరిశీలిస్తే దానిని నివారించవచ్చు. కాని ప్రభుత్వం అటువైపుగా ఆలోచించటం లేదు, చిత్తశుద్ధితో ప్రయత్నించటం లేదు.
1991 నూతన ఆర్థిక విధానాు ప్రారంభమైన తర్వాత పాక వర్గాు అవంభిస్తున్న విధానాు ఇలాంటి సంఘటను జరగటానికి కారణమవుతున్నాయి. 1991 కంటే ముందు వరకు భారత సాంఘిక పరిస్థితుల్లో ఇంతగా మార్పు రాలేదు. ఈ ఆర్థిక విధానా మూంగా వ్యవస్థలో క్రమంగా మార్పు  రావడం ప్రారంభమైంది. విదేశీ వస్తు వ్యామోహం, బోగలాసత్వం, వినిమయ సంస్కృతి వ్యక్తుల్లో బాగా పెరిగిపోయింది. వినిమయ సంస్కృతిలో భాగంగా సాటి వ్యక్తును కూడా వస్తువుగా చూసే క్రమం ప్రారంభమైంది. సాంఘిక మిమ క్రమేనా మారుతూ మనుషుంటే కేవం ఆట వస్తువుగా మారిపోయారు. సరళీకరణ విధానా మూంగా అభివృద్ధిచెందిన టెక్నాజి సామాన్యునికి అందుబాటులో రావడంతో దీనిని సాకుగా చేసుకున్న మానవుడు కేవం యాంత్రిక జీవితానికి అవాటు పడి వ్యక్తి గత ప్రయోజనా గురించి  తప్పా ఇంకేం పట్టించుకోవడం లేదు.

సరళీకరణ విధానా ప్రారంభం కంటే ముందు ఈ దేశంలో కాని రాష్ట్రంలో కాని ప్రజాఉద్యమాు బంగా ఉండేవి. నాటి యువతరం స్వాతంత్రోద్యమ నాయకులైన  సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ మొదలైన వారిని ఆదర్శంగా తీసుకొని. ఏదో ఒక ఉద్యమంలో పనిచేస్తూ తమ వంతుగా కనీసం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేవారు. నాటి యువత అంతర్జాతీయంగా వస్తున్న మార్పును ఎప్పటికప్పుడు గమనిస్తూ, సమాజంలో మార్పుకై తమ శక్తిమేరకు పనిచేసేవారు. ఆనాటి సామాజిక పరిస్థితు, విద్యావిధానం విద్యార్థులో, యువతలో దేశభక్తిని పేంచేవిధంగా ఉండేది. అంతేకాకుండా నాడు విద్యార్థి ఉద్యమాు దేశంలో, రాష్ట్రంలో కీక పాత్ర వహించి యువతకు దిశానిర్ధేశం చేసేవిధంగా ఉండేవి. టీనేజిలో ఉన్న యువత శక్తిని సరిjైున మార్గంలో పెట్టకపోతే, వారికి ఒక గమ్యం అంటూ చూపించకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. నాటీ శ్రీకాకుళ సాయుథపోరాటం, 1969 పజాస్వామ్య  తెంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి యువతను ఆలోచింపజేసి వారిని ప్రజాఉద్యమావైపు మళ్లేటట్లు చేశాయి. నేడు రాష్ట్రంలో అలాంటి బమైన విద్యార్థి, ప్రజాఉద్యమాు లేకపోవడం, ప్రభుత్వ విద్యాసంస్థ స్థానంలో ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థు రావడం వన. విద్యార్థును మరమనుషుగా మార్చి వారిని సమాజం గురించి ఆలోచించకుండా, నాుగు గోడ మధ్య బంధించి పనిచేసే యంత్రాుగా మారుస్తున్నాయి. ఒకనాడు ప్రభుత్వ విద్యా సంస్థలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయు తమకంటూ ఒక క్ష్యం కలిగివుండి దానిని ఆచరిస్తూ, విద్యార్థుకు మార్గనిర్ధేశం చేసేవారు. కానీ నేటి ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయు కేవం డబ్బుకోసమే పనిచేస్తూ విద్యార్థును యాంత్రిక వస్తువుగా తయారు చేస్తున్నారు.
నేటి తరం యువతకు నాటి స్వాతంత్రోద్యోమ  నాయకు త్యాగా గురించి తెలియకపోవడం , వారు ఏ ఆశయం కోసమైతే తమ జీవితాను త్యాగం చేశారో  తెలిపేందుకు సరిjైున పాఠ్యంశాు లేకపోవడం మూంగా సరిjైున క్ష్యం, గమ్యం లేకుండా కేవం  వారి చుట్టూ ఉన్న గ్లామర్‌ ప్రపంచం వైపు పరుగు తీస్తూ ఎలాంటి క్ష్యం లేకుండా జీవిస్తున్నారు. ఈనాడు యువతను తాము చదువుతున్న చదువు కంటే కూడా సినిమాు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నేడు  ప్రేమ పేరుతో తీస్తున్న సినిమాు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చట్టాు పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు అబ్బాయికు 21 సంవత్సరాు, అమ్మాయికు 18 సంవత్సరాు అని నిర్ణయించాయి కానీ అంతకంటే చిన్న ప్లితో ప్రేమ నేపథ్యంతో  సినిమాు తీస్తుంటే వాళ్ళను ఏ చట్టాు శిక్షించలేకపోతున్నాయి. చిత్రం, టెంత్‌క్లాస్‌, ప్రేమిస్తే, కొత్తబంగారు లోకం వంటి  సినిమాు చిన్నప్లితో తీస్తూ విద్యార్థును యువతను తప్పదారి పట్టిస్తున్నారు. ఈ సినిమా ప్రభావానికి ఆకర్షితువుతున్న విద్యార్థు ప్రేమ పేరుతో తమ జీవితాను నాశనం చేసుకుంటున్నారు. మొన్న ఖమ్మం జిల్లాలో 6వ తరగతి చదువుతున్న 11 సంవత్సరా షేక్‌ రేష్మా అనే అమ్మాయి 9వ తరగతి చదువుతున్న 15ఏళ్ళ షేక్‌ నాగుల్‌మీరాను ప్రేమించానని,  తమ ప్రేమను తల్లిదండ్రు ఒప్పుకోవడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి చనిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ప్రేమంటే ఏంటో కూడా తెలియని పసి వయసులో విద్యార్థు ప్రేమ పేరుతో చేస్తున్న వికృత చేష్టు, దాడును చూస్తుంటే ఆందోళన కుగుతుంది.  ఒక సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సినిమా హాల్స్‌ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో ప్రతి రోజు 6 క్ష మంది యువత సినిమాు చూస్తారని ఆ సర్వే పేర్కోంది. ఈ సర్వే భయాందోళన కలిగించే వివరాను తెలిపింది. నూతన ఆర్థిక విధానాు ప్రారంభమైన 1991 నుండి నిన్నటి మగధీర సినిమా  వరకు మొత్తం ఆంధ్రరాష్ట్రంలో 1775 సినిమాు విడుదలైతే వీటికి దాదాపు 928 సినిమాు కేవం ‘‘ప్రేమ’’ నేపథ్యంతో వచ్చిన సినిమాు ఉన్నాయి. ఇన్ని సినిమాు యువతకు ప్రేమే జీవితం అని భోదిస్తూంటే, ప్రేమలేకుంటే లైఫ్‌ వేస్ట్‌ ఆంటూ యువత చెవుల్లో నిరంతరం మారుమ్రోగుతుంటే యువతను ఏ ఉద్యమాు ఆకర్షించుకోగుగుతాయి? ఏ ఆశయం వైపు మళ్లిస్తాయి?. ఈ సంవత్సరం గత ఆగస్టు వరకు రాష్ట్రంలో 75 సినిమాు విడుదలైతే వాటిలో దాదాపు 48 సినిమాు కేవం ‘‘ప్రేమ’’ కథ వస్తువుగా సినిమాు తీయడం  జరిగింది. ఇన్ని సినిమాు ప్రేమగురించి బోధిస్తూ, ప్రేమేజీవితం అంటూంటే  యువత ఎందుకు అమ్మాయిను ప్రేమ పేరుతో వేధించడు?, దాడుకు ప్పాడడు?. నేడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. ఈ సంవత్సరం జనవరి నుంచి  అక్టోబర్‌ వరకు రాష్ట్రవ్యాపితంగా అమ్మాయిపై ప్రేమ పేరుతో 32 దాడు జరిగాయి. 6 గురు అమ్మాయిు ప్రాణాు కోల్పోయారు. రాజమండ్రిలో అనుష అనే అమ్మాయి తన తల్లిదండ్రును ప్రేమోన్మాది దాడిలో కోల్పోయి తన ఇద్దరి చెల్లె భారం మోస్తూ ప్రభుత్వం నుంచి సరిjైున సహాయం అందక దిక్కుతోయని స్థితిలో ఒక ప్రయివేట్‌ టీవీని ఆశ్రయించడం జరిగింది.  మమ్మల్ని  ఆదుకొండని ఆ అమ్మాయి సమాజాన్ని అడుక్కొనే స్థితి ఎందుకు వచ్చింది?. ప్రేమే జీవితం అంటూ సినిమాు యువతను తప్పుడు మార్గం వైపు మళ్లీస్తుంటే వారిని అరికట్టలేని చట్టాు, ప్రభుత్వం.  ప్రేమ పిచ్చితో దాడుకు ప్పాడుతున్న వారిని ఎన్‌కౌంటర్లు చేసి శిక్షించాం  అంటూ చేతు దుపుకుంటున్నారు.  అసు ప్రేమోన్మాద దాడుకు కారణమైన సినిమాను, సినిమాు తీసే సిని పెద్దను శిక్షించకుండా, విద్యార్థును యంత్రాుగా మారుస్తున్న విద్యాసంస్థలో మార్పు తీసుకురాకుండా వదిలేస్తే ఇలాంటి దాడు పునరావృతమవుతూనే ఉంటాయి.
మరోవైపు రాష్ట్రంలో 3 సంవత్సరాు పసి ప్లి నుంచి 80 ఏళ్ల పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో అత్యాచారాకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటను జరిగినప్పటికి నేడు జరుగుతున్న ఘటనను చూస్తుంటే ఆందోళన కుగుతుంది. తన రక్త మాంసాతో కనిపెంచిన కన్న తండ్రి, అమ్మా నాన్న తర్వాత రక్షణగా
ఉండాల్సిన తొడబుట్టిన సోదరుడు, విద్యాబుద్ధు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరును తయారు చేసి అందించాల్సిన ఉపాధ్యాయుడు, రక్షణ కల్పించాల్సిన పోలీసు అమ్మాయిపై అత్యాచారాకు ప్పాడుతుంటే ఇక అమ్మాయికు ఈ సమాజంలో ఎక్కడ రక్షణ దొరుకుతుందనేది ప్రశ్నర్థాకంగా మారింది. రాష్ట్ర రాజధాని నగరం బోయిన్‌ పల్లిలో గత జూన్‌ నెలో తండ్రిచేత అత్యాచారానికి గురికాబడిన బాలిక, కావలి పట్టణంలో సొంత అన్నచేత అత్యాచారానికి గురయిన అమ్మాయి, రక్షణ కల్పించాల్సిన పోలీసు వృత్తిలో వున్న సొంత అన్నచేత గత కొన్ని సంవత్సరాుగా అత్యాచారానికి గురవుతున్న మతి స్థిమితం లేని మహాక్ష్మీ, ప్లిు లేరని  కన్న కూతురుగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకుకెళ్లి అత్యాచారానికి ప్పాడిన  వ్యక్తును ఈ అమ్మాయిు ఏలా చూస్తారూ?. ఎలా అర్థం చేసుకుంటారూ?. ఈ సమాజాన్ని చూసి ఎంత భయాందోళనకు గురవుతారనేది అందోళన కలిగిస్తుంది.  కన్న తండ్రు, తొబుట్టువు, పవిత్ర వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే  తోడేళ్లవుతుంటే.... కడుపులో పెట్టుకు కాపాడాల్సిన కన్నవారింట్లోనే రక్షణ కరువవుతుంటే ఇక అమ్మాయికు రక్షణ కల్పించాల్సింది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.
అభివృద్ధి చెందిన టెక్నాజీ మూంగా ఈ రోజు వీధి వీధిలో ఇంటర్నెట్‌ సెంటర్స్‌ వెలిశాయి. వీటిని తమ చదువులో అభివృద్దికోసం ఉపయోగించుకోవాల్సిన విద్యార్థు, యువత,వాటిని అశ్లీ చిత్రాను, సినిమాను బొమ్మను చూసేందుకు ఉపయోగించుకుంటున్నారు. నేడు ఇంటర్నెట్‌ సెంటర్స్‌ను ఆశ్రయించే వాళ్ళలో అత్యధికు 12 నుంచి 20 సంవత్సరా వయసులోని విద్యార్థు ఉంటున్నారు. వీరి బహీనతను డబ్బు రూపంలో మార్చుకోవాని కొందరు ఇంటర్‌నెట్‌ నిర్వాహాకు అశ్లీ బొమ్మను విద్యార్థుకు చూపిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు.
మరోవైపు  టెలివిజన్‌లో ప్రతిరోజు ప్రసారమవుతున్న నేరాు`ఘోరాు, క్రైమ్‌వాచ్‌ వంటి కార్యక్రమాు ఏలా హత్యు చేయాలో, ఎలా మానభంగాు చేయాలో ఆకట్టుకునే విధంగా చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కవరపెట్టిన ఆయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు మరియు ఆరు నెల క్రితం హైదరాబాదు శివార్లలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసు ఇంటరాగేషన్‌లో తాము టీవీలో క్రైం కార్యక్రమాు చూసే ఈ హత్యకు ప్రేరణ పొందామని చెప్పారు. టీవీ కార్యక్రమా మూంగా కూడ నేడు రాష్ట్రంలో మహిళపై విచ్చవిడిగా దాడు, మానభంగాు పేరిగిపోయాయి. సినీనటుడు నూతన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానంతో ఈటీవి`2 లో మొదలైన ‘‘నేరాు`హోరాు’’ ఈ రకమైన క్షుద్ర కార్యక్రమాను ప్రారంభించింది. తరువాత కాంలో వచ్చిన టీవీ9 ఈ కార్యక్రమాకు మరింత మసాళా జోడిరచి  ప్రసారం చేయడం మొదలెట్టింది. నేడు రాష్ట్రంలో ప్రసారం అవుతున్న ప్రతి తొగు ఛానల్స్‌ ఈ రకమైన క్షుద్ర కార్యక్రమాను ప్రసారం చేస్తున్నాయి. అమ్మాయిపై దాడు జరిగినప్పుడు  లైవ్‌ ప్రోగ్రామ్స్‌తో ముందుండే టీవీ మీడియా, దాడుకు గురవుతున్న వారితో చర్చా కార్యక్రమాు నిర్వహించి తమ రేటింగ్స్‌ను పెంచుకుంటున్న టీవీ ఛానల్స్‌, అనుష లాంటి అమ్మాయిు ప్రేమెన్మాదు దాడుకు గురికావడానికి, తన తల్లిదండ్రును కొల్పోయి ఒంటరిగా మిగడానికి  తాము ప్రసారం చేస్తున్న  క్రైమ్‌ కథనాు కూడా కారణం అని గుర్తించాలి.
 
‘‘మెరుగైన సమాజం కోసం’’ అంటూ ప్రసారాు ప్రారంభిస్తున్న టీవీ ఛానల్స్‌ ఇలాంటి ప్రోగ్రామ్స్‌ వన సమాజం ఎలా మెరుగవుతుందో ఆలోచించుకోవాలి. మన పొరుగున రాష్ట్రం కర్నాటకలో  ‘‘క్రైం డైరీ’’, ‘‘క్రైం స్టోరీ’’  వంటి కార్యక్రమాపై గత నాుగేళ్ల క్రితమే తీవ్ర చర్చ మొదలైంది. ఏ.వి అమరనాధన్‌ అనే న్యాయవాది ఈ తరహా సీరియళ్లను, క్రైం కథనాను నిషేధించాని 2004 డిసెంబరులోనే కర్నాటక హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖు చేశాడు. ఈ కేసు విచారించిన అక్కడి హైకోర్టు ఇటువంటి సీరియళ్ల కొరకు పోలీసు అధికాయి ఇంటర్వ్యూు ఇవ్వొద్దని, అలాగే ఇటువంటి సిరియళ్లు ప్రసారం చేసే టెలివిజన్‌ సంస్థపై అవసరమైతే ప్రభుత్వం చర్యు తీసుకోవాని అదేశాు జారీ చేసింది. అదేవిధంగా కర్ణాటక ఐ.జి.కెంపయ్య మైసూర్లో జర్నలిస్టు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గోని ఈ క్రైం సీరియళ్లు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారిలో నేర ప్రవృత్తి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన క్రైం సీరియళ్లను, కథనాను వెంటనే నిషేధించాని కర్ణాటక పోలీస్‌ అధికారు సంఘం ఈ సందర్భంగా కోరింది. కర్ణాటకలో ప్రజ నుండి ఈ క్రైం కథనాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కర్ణాటక పోలిస్‌ శాఖ ఈటీవీ కన్నడ, ఉదయ టీవీకు క్రైంసీరియళ్లు ప్రసారం చేసినందుకు కేబుల్‌ టెలివిజన్‌ చట్టం కింద నోటీసు జారీ చేసింది. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి  వ్యతిరేకత ప్రజ నుండి మేధావునుండి, పోలీసు అధికారు నుండి రావాలి అప్పుడే ఇలాంటి దాడును అరికట్టగుగుతాము. రాష్ట్రంలో వరదు, తుపాను వచ్చినప్పుడు ముందుకు వచ్చి ఆదుకుంటున్న టీవి ఛానల్స్‌ అమ్మాయిపై ఇలాంటి దాడు జరుగుతున్నప్పుడైన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  క్రైం కథనాను ప్రసారం చేయడం నిలిపివేయాలి.  ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. ఈ యువతను  సక్రమ మార్గంలో పెట్టి వారి యువశక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాు సాధించవచ్చు ఈ యువశక్తికి ఏదైన సాధించానే తెగువ, ధైర్యం ఉంటాయి. అలాంటి యువతకు సరిjైున మార్గాన్ని చూపించకుంటే సమాజానికి ఉపయోగపడకుండా సంఘ విద్రోహుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం, మీడియా, విద్యావేత్తు అటువైపుగా ఆలోచించాలి.
                                                                                                               క్యాంపస్‌ వాయిస్‌, డిసెంబర్‌ 2009