"సెజ్‌ు ` ఓ కడుపు మండే నిజం

No comments

 ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న సమస్య సెజ్‌కు భూమును కేటాయించడం. మహానేతో...అంతకుముందే నేతో....ఎవరైతేనేం. జనా నోట్లో మన్నుకొట్టి అడ్డగోుగా జరిపిన భూ కేటాయింపు వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. రాజ్యాంగానికి లొంగని, చట్టాు వర్తించని, ప్రత్యేక అధికారాు పొందే ఈ సెజ్‌ గురించి పూర్తిగా తొసుకోవానుంటే చదవండి...
 అసలీ సెజ్‌ (స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌`ప్రత్యేక ఆర్థిక మండలి) అంటే అసలైన అర్థం ఏమిటో తెలిస్తే కడుపు రగిలిపోతుంది. గుండె మండిపోతుంది. ప్రభుత్వాూ, నేతూ, మన జీవితాతో ఆడుకుంటున్నా...భావితరాకు సొంతభూమి అనేదే లేకుండా చేస్తున్నా నిర్వికారంగా, నిరామయంగా జీవితాు గడిపేస్తున్న మన మనస్తత్వం మీద మనకే అసహ్యం వేస్తుంది.

 ‘‘అభివృద్థి చెందిన దేశాు... చెందుతున్న దేశాూ...అంటూ’’ చిన్నప్పటి నుంచీ మనమందరం పాఠాల్లో ఈ ముక్క చదువుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాుగా చెప్పుకుంటున్న దేశాు గత పాతికేళ్లుగానో, యాభైయేళ్లుగానో  ఇంకా అలాగే ఎందుకు ఉండిపోయాయి, అందుకు కారణమేంటో మనం చెప్పకముందే అభివృద్ధి చెందుతున్న దేశాు చెప్పేశాయి. ఏ చెప్పాయీ అంటే ‘‘అబ్బే, అభివృద్ధి చెందాంటే మీలా వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, మాలాగా ఎగుమతు కూడా చెయ్యాలి’’ అని. దానికి అభివృద్ధి చెందుతున్న దేశాలేమన్నాయంటే..అట్లనా?, మరి ఎగుమతు ఎలా చెయ్యాలో చెప్పరూ ప్లీజ్‌ అన్నాయి.. ‘‘అదెలాగో మే చెబుతాం గానీ, మరి మమ్మల్ని మీ దేశానికి రానివ్వండి. విదేశీ పెట్టుబడుపై ఆంక్షు ఎత్తెయ్యండి. మాకు బ్డోంత భూమినివ్వండి, కరెంటివ్వండి, నీళ్లివ్వండి, పన్పుల్లో రాయితీనివ్వండి. మరి కార్మికుతో పని సవ్వంగా జరిపించుకోవాంటే మా తడఖా ఏంటో చూపించాలి కాబట్టి చట్టాల్లో వెసు బాటు కూడా ఇవ్వండి. ఇన్నీ ఇస్తే మీ దేశ ఆర్థికవ్యవస్థని పరుగు పెట్టించకపోతే చూడండి’’ అన్నాయి. అసలేె కుట్ర తెలియని అభివృద్ధి చెందుతున్న దేశాు అన్నింటికీ ఊకొట్టి అడిగినవన్నీ సమకూర్చాయి. సెజ్‌ అనబడే కాన్సెప్టు పుట్టిన క్షణమది.
మొదట్లో దక్షిణ అమెరికా దేశాకు పరిమితమైన బహుళజాతి కంపెనీు అక్కడి భూమును క్లొగొట్టడం పూర్తయ్యాక మూడో ప్రపంచదేశాల్లోకీ అడుగుపెట్టాయి. ఆసియాలో మొదటి సెజ్‌ను డెంగ్‌జియావో పింగ్‌ చైనాలోని షెన్‌జెన్‌ అనే నగరంలో ఏర్పాటు చేశాడు. అక్కడికి ఓ సారి అధికారిక పర్యటనకు వెళ్లిన మురసోలీ మారన్‌ అనే దిక్కుమాలిన నేత షెన్‌జెన్‌ అభివృద్ధిని చూసి సెజ్‌ కాన్సెప్టును ఖర్మకాలిపోయి మన దేశానికి దిగుమతి చేశాడు. (ఆఫ్‌కోర్స్‌, ఆయన నిమిత్తమాత్రుడే. మారన్‌ కారపోతే మరో పారన్‌. వంద కోట్లకుపైగా జనాభా/విస్తృత మార్కెట్‌ ఉన్న భారతదేశంలో అడుగుపెట్టడానికి బహుళజాతి కంపెనీకు ఒక మనిసే దొరక్కపోడా!)
రోజురోజుకీ రూపాయి మివ తగ్గిపోతోంది. భూము మివ ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకీ చిక్కిపోతున్న రూపాయను ప్రజకు అంటగట్టి మివ పెరుగుతున్న/పెరిగే భూమిని చేజిక్కించుకుని రియలెస్టేట్‌ దందా నడిపే మోసానికి ఒక అందమైన పేరు సెజ్‌.
 అసు సెజ్‌ ఏర్పాటులో అన్నిటికన్నా పెద్ద ఫార్సు భూసేకరణ వ్యవహారం. నిజానికైతే...సెజ్‌ కోసం భూసేకరణచేసే బాధ్యత డెవపర్‌దే. అనగా సెజ్‌ పెడతామని వచ్చే వ్యక్తి లేదా వ్యక్తు సముహం లేదా సంస్థదే. సింపుల్‌గా చెప్పుకోవాంటే ఎవడైతే సెజ్‌ని పెడతానని ముందుకొస్తాడో వాడే ముందు భూమిని సమకూర్చుకోవాలి. అందుకోసం వాళ్లేం చేస్తారో తొసుకుందాం. ఏ ప్రాంతంలోనైనా సరే, మంచి ధర వస్తే భూము అమ్ముకుందామనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ముందుగా ఈ డెవపర్ల మాయలో పడేది వాళ్లే. తమకు నచ్చిన ధర రాగానే భూము ఆమ్మేస్తారు. అలా కొంతమంది దగ్గర భూము కొన్నాక ఆ డెవపర్‌ ఏ చేస్తాడంటే. పక్కనే ఉన్న పొం/భూమి యజమాని దగ్గరికి వెళ్లి ‘మీ చుట్టు పక్క వాళ్లందరూ భూమిని నాకు అమ్మేశారు, నువ్కొక్కడివే ఏ చేస్తావు. నాకు నీ పొలాన్ని ఆమ్మెయ్‌’ అంటాడు. అందుకు ఆ భూమి/పొం యజమాని ఒప్పుకొంటే సరేసరి లేకపోతే వ్యవహారం బెదిరింపు దశలోకి దిగుతుంది. ‘ఇప్పుడు నాకు అమ్మేస్తే మంచి ధర వస్తుంది. ప్రభుత్వం భూసేకరణకు రంగంలోకి దిగితే నీకు మార్కెట్‌ రేటు రాదు’ అని అవతలి వ్యక్తి మనసులో భయాన్ని ప్రవేశపెడతాడు. ఈ గోంతా ఎందుకు అనుకునే డెవపర్స్‌ భూసేకరణ బాధ్యతను కూడా  ప్రభుత్వానికే అప్పజెప్తారు ( అందుకోసం కొంత డబ్బును కూడా ముట్టజెప్తారు) అప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి భూమిని సేకరించి తక్కువ ధరకు సెజ్‌ ఓనరుకు కట్టబెడుతుంది. (అందకు ప్రతిఫంగా సదరు సెజ్‌ ఓనరు భూమిని కట్టబెట్టిన నేత లేదా ఆయన తాూకూ బంధువు వ్యాపారాల్లో పెట్టుబడు పెడతాడు. ఇదో విషవయం.)
ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా వినియోగించుకుంటోంది. దాని పేరు పారిశ్రామిక మౌలికవసతు క్పన విభాగం అనగా ఏపిఐఐసి. సెజ్‌ కోసం భూసేకరణ అంటే కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ‘పారిశ్రామిక అవసరా నిమిత్తం’ అనే అందమైన ముసుగు తొడిగి భూమిని సేకరిస్తుందీ విభాగం. ఇక్కడో దారుణమైన విషయం గురించి చెప్పకపోతే ఈ వ్యాసం ఉద్ధేశం నెరవేరదు భూసేకరణ వ్యవహారం డెవపర్‌ చేస్తేనే కొంతలో కొంత నయం. ఆ పనిని ప్రభుత్వం చేపట్టిందంటే భూమి సొంతదాయి పూర్తిగా నాశనమైపోతారు. ఎందుకంటే ఇలా ప్రభుత్వాు చేపట్టే భూసేకరణలో నష్టపరిహారాు ఎప్పుడో 1894లో చేసిన చట్టాను అనుసరించి ఇస్తారు. ఇదెంత అమానుషమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ‘‘తొండు కూడా గుడ్లు పెట్టని భూమికి క్షకు క్ష నష్టపరిహారం ఇస్తున్నామని’ నేతు చెబుతున్నారు. ఇది అన్నిటికన్నా పెద్ద అబద్దం. రాష్ట్రంలో సెజ్‌ు ఏర్పాటు చేసిన భూముల్లో అత్యధిక శాతం వ్యవసాయ భూములే.
సరే ఆ విషయాన్ని పక్కనబెట్టి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ వ్యవహారం ఎంత రంజుగా సాగుతుందో చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ తమ భూమున్నాయో, ఆచుట్టు పక్క ప్రాంతాల్లో సెజ్‌ు పెట్టేందుకు అనుమతు వచ్చేలా పైరమీ జరుపుతారు నాయకు (సాధారణంగా ఇలా చేసేది అధికార పార్టీ నాయకులే అయి ఉంటారు. ఎందుకంటే సెజ్‌ వాసన అంతరికన్నా ముందు వారి ముక్కపుటాకే గాఢంగా తొస్తుంది మరి. అప్పుడప్పుడూ ప్రతిపక్ష పార్టీ నేతు కూడా ఇందులో కుస్తారు. వాటా దగ్గర తేడాలొస్తే సెజ్‌ ఏర్పాటయ్యాక అందరికన్నా ముందు రైతును ఉసిగొల్పి ఉద్యమాు లేవదీసేది ప్రతిపక్షనేతలే).
దాంతో.... వారి భూముకు సమీప ప్రాంతాల్లో ఉండే బడుగుబహీన వర్గాకు చెందిన భూమిని సేకరిస్తుంది. ఏపిఐఐసీ. లేదా తమకు అందిన సమాచారాన్ని బట్టి సెజ్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉన్న ప్రాంతా చుట్టుపక్క భూమును ముందే కొనేసుకుంటారు. బ్డోంత భూమి జమయ్యాక సెజ్‌ పెడతామని ముందుకొచ్చే డెవపర్‌కి ‘మా దగ్గర భూమి సిద్ధంగా ఉంది, మీరు సెజ్‌ పెట్టుకోవడమే తరువాయి’ అంటూ రెండు చేతుూ బార్లా చాచి ఆహ్వానం పుకుతుంది. రాష్ట్ర సర్కారు. డెవపర్‌ అనందంగా సెజ్‌ ఏర్పాటు చేస్తాడు. వెంటనే ఆ చుట్టు పక్క అప్పటికే భూమున్న నేతూ అధికాయీ రంగంలోకి దిగి సెజ్‌వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందిందనీ ఊదరగొట్టి తమ భూముల్ని రియలెస్టేట్‌ ప్లాట్టు కింద విభజించి కోట్ల రూపాయకు అమ్ముకుంటారు. ఆ మాటల్ని నమ్మి మధ్యతరగతి జనం ఎగబడి కొంటారు.
 సరే, భూసేకరణ జరిపోయింది. సెజ్‌కి అనుమతి వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ మళ్లీ సెజ్‌ ఏర్పాటు నిర్వహణ చట్టాు రంగంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న సదరు చట్టా ప్రకారం ఏ సెజ్‌లోనైనా వాళ్లు చేస్తామని చెప్పే ఉత్పత్తి కార్యక్రమం అక్కడి భూమిలో 25 నుంచి 35 శాతం మే చేస్తే చాు. మిగతా 64 శాతం భూమిలో ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ చేపట్టే అవకాశం ఉంటుంది. ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ అంటే రోడ్లూ కరెంటు లాంటి వసతు క్పన అనుకునేరూ. అక్కడ నిర్మొహమాటంగా, నిరభ్యతరంగా రియల్‌ ఎస్టేట్‌ దందా చేసుకోవచ్చు. ఒక్క అమ్ముకోవడం తప్ప.. షాపింగ్‌ కాంప్లెక్సు కట్టి లీజుకిచ్చుకోవచ్చు, ఆసుపత్రి కట్టి అద్దెకిచ్చుకోవచ్చు. (ఇదంతా చదివాక మీకు లాంకోహిల్స్‌, సింగపూర్‌ టౌన్‌షిప్‌ లాంటివి గుర్తుకోస్తే అది యాదృచ్ఛికమే).  
సెజ్‌ కేటాయింపుకు ముందు జరిగే ఒప్పందా ప్రకారమే స్థానికుకు ఉపాధి కల్పించాలి. కల్పిస్తారు...అన్నాళ్లూ సొంత భూమిలో సగౌరవంగా బతికిన రైతుకు వాచ్‌మెన్లుగా, స్వీపర్లుగా, పనివాళ్లుగా బోలెడన్ని ఉద్యోగాు కల్పిస్తారు. వాళ్లకి  కూడా కార్మిక చట్టాు వర్తిస్తాయనుకుంటున్నారేమో అ పప్పులేమి ఉడకవు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పనిగంట పరిమితిపై నిబంధను ఎత్తేసింది. మాము కంపెనీల్లోనైతే కార్మికుతో రోజుకు ఎనిమిది గంటకు మించి పనిచేయించుకుంటే ప్రభుత్వం ఊరుకోదు. చట్టం ఒప్పుకోదు. యూనియన్లు గోపెడతాయి. సమ్మెూ, బందుూ, నిరాహారదీక్షూ మానవహక్కుూ....ఇలా సవాక్ష అంశాు బయటికొస్తాయి. కానీ సెజ్‌లో ఇవేవి ఉండవు.
డబ్బు పారేసి ఎంత కావాంటే అంత పనిచేయించుకో. ఎన్ని ఎక్కువ గంటు పనిచేస్తే అంత సొమ్ము, కార్మికచట్టాూ గిట్టాూ జాన్తానై. పోనీ కనీస వేతనాలైనా ఇస్తారా అని పొరపాటున కూడా అడక్కూడదు. అందుకు సంబంధించిన రిజిస్టర్లను   కూడా నిర్వహించక్కల్లేదు సెజ్‌ చట్టా ప్రకారం. సెజ్‌ సొంతదారు ఏంచెప్తే అది నమ్మి తీరాల్సిందే. పోనీ కార్మికసంఘం ఒకటి స్థాపించుకుంటే వాళ్లైనా ఇవన్నీసెజ్‌ యాజమానితో మాట్లాడొచ్చు కదా అనుకుంటున్నారా.. అందుకూ తగిన బందోబస్తు కల్పించింది ప్రభుత్వం. సెజ్‌లో కార్మిక సంఘం పెట్టాంటే ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మందైనా అందులో సభ్యుగా ఉండి తీరాల్సిందే దటీజ్‌ సెజ్‌.
ఇన్ని అవక్షణాుండే సెజ్‌కు భూమి సేకరించిపెట్టడమే కాదు, ఇతర మౌలిక సదుపాయాను కల్పించే బాధ్యత కూడా సర్కారుదే. అనగా కరెంటూ, నీళ్లూ లాంటివాటిని సరఫరా చేయడం అన్నమాట. అదీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాకు అనుగుణంగా. అక్కడితో అయిపోలేదు. వారికి ఎగుమతి, దిగుమతి సుంకా నుంచి మినహాయింపు కూడా ఇస్తుంది. సెజ్‌ డైరెక్టర్లుగా వ్యవహరించే వ్యక్తుకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి కూడా మినహాయింపు భిస్తుంది. ప్రభుత్వం నుంచి అటు అన్ని సేమ పొంది... ఇటు పన్నుూ కట్టక, చట్టాకూ లొంగక ఎందుకీ సెజ్జు? నెత్తికేసి కొట్టుకోవడానికా?
చివరగా ఒక చిన్న కథ చెప్పుకొందాం....అనగనగా హైదరాబాద్‌కు సమీపంలో జడ్చర్ల అనే ప్రాంతం ఉంది. 2003లో అధికారం వెగబెడుతున్న తొగుదేశం పార్టీ అక్కడో ‘ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ కారిడార్‌’ నిర్మిద్దామని నిర్ణయించింది. వెంటనే ఏపిఐఐసీని రంగంలోకి దించి పోలేపల్లి, ముదినేపల్లి, గుండ్లగడ్డతాండాకు చెందిన వెయ్యి ఎకరా భూమిని కొనుగోుకు నోటిఫికేషన్‌ జారీ చేసి  ఏపీఐఐసీకి రూ. ఐదు కోట్లు నిధు కేటాయించింది. ఆ సొమ్ములో భూము కొనుగోు చేసింది ఏపీఐఐసీ. కొనుగోు అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కాదు 1894 నాటి భూసేకరణ చట్టా ప్రకారం ఎకరాకు రూ. 16మే నష్టపరిహారం ఇచ్చి మరీ...
కట్‌చేస్తే... ఖాళీ భూము ఎక్కడున్నా గద్దలా వాలిపోయే ‘రాజా’వారి సర్కారుకు ఏపీఐఐసీ దగ్గరున్న వెయ్యెకరాూ బంగారుగనిలా కనిపించాయి. ఇంకేముంది అందులో మూడోంద ఎకరాకు ఫార్మాసెజ్‌ పేరుతో టెండరు పెట్టారు. కైంకర్యానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడా భూమున్నీ వందరెట్లు ఎక్కువ ధరకు రియలెస్టేట్‌ పాయ్యాయి. ముందుగా అక్కడ ఫార్మా సెజ్‌ పెడతామన్న కంపెనీు ఏమయ్యాయో తెలీదు. ఈ మొత్తం విషయంలో దారుణంగా మోసపోయింది మాత్రం అమాయకులైన గిరిజనుూ, దళితుూ పేదు. మూడోంద ఎకరాు పోగా మిగతా 700 ఎకరాూ ఇంకా సర్కారు ఆధీనంలోనే ఉన్నాయి వాటిలో ఏకార్యక్రమమూ చేపట్టలేదు. మరి ఆ ఇంత మాత్రానికి అన్ని ఎకరా భూమిని బవంతంగా భూసేకరణ ఎందుకు జరిపినట్టు? అని కాగ్‌ అక్షింతలేసినా మన సర్కారుకు సిగ్గులేదు. ఆనాడు భూము పోగోట్టుకున్న పోలేపల్లి సెజ్‌ బాధిత రైతుల్లో 13 మంది 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
డబ్బు మదం బలిసిన దున్నపోతుల్లాంటి రాజకీయనాయకున్న మన దేశంలో లేగదూడలాంటి రైతులెంత... వాళ్ల బతుకెంతా!...ఈనాటికీ వాళ్ళు బాధితుగా పోరాడుతూ ఉండటమే ఇందుకు ప్రబమైన నిదర్శనం.
విద్యార్థి గళం

No comments :

Post a Comment

ప్రజాధనాన్ని కొల్లగొట్టే విద్యారంగ సంస్కరణలు - విధానాలు

No comments
1991కి పూర్వం ప్రధానంగా విద్యాపాన ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థ ఆధ్వర్యంలో సాగింది. తర్వాత కేంద్ర` రాష్ట్ర ప్రభుత్వాు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాు అవంబించడంతో క్రమంగా విద్యారంగంలో సంస్కరణను కేంద్ర`రాష్ట్రాు వేగవంతం చేశాయి. వాటికనుగుణంగా అవి విధానాు అము చేస్తున్నాయి. ఇంటర్‌ నుండి ఉన్నత విద్యవరకు  విద్యారంగంలో ప్రయివేటు విద్యాసంస్థు చొరబాటుకు అవకాశం కల్పించాయి. అవి అధిపత్యం వహించి వ్యాపారీకరణ సాగించుతున్నాయి. పాఠశా విద్యలోను ప్రయివేట్‌ రంగానికి అవకాశాు కల్పించుతున్నాయి. ఈ విధానాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిుస్తుంది.

 ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న జూనియర్‌ కళాశాల నుండి ఉన్నత విద్యాసంస్థ వరకు మౌలిక సదుపాయాు కల్పించడం లేదు. మూడవ వంతు విద్యాసంస్థకు భవనాు లేవు. 40`50 శాతం వరకు వున్న ఖాళీ పోస్టుకు నియామకాు లేవు. తాత్కాలిక ప్రాతిపదికన నామమాత్రం వేతనాతో కాంట్రాక్టు అధ్యాపకుతో కాం వెళ్ళబుచ్చుతున్న కారణంగా విద్యా ప్రమాణాు క్షీణించుతున్నాయి. విద్యావసరా మేరకు ప్రభుత్వం నూతన విద్యాసంస్థను ఏర్పాటు చేయటం లేదు పర్యవసానంగా ప్రయివేట్‌ విద్యాసంస్థు విచ్చవిడిగా ఏర్పాటవుతున్నాయి. అవి మార్కు, ర్యాంకు పేరుతో విద్యార్థును మారసికంగా ఒత్తిడి, హింసకు గురిచేస్తున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థు ఎక్కువ ర్యాంకు, మార్కు పొందుతున్నా వాళ్ళు మానసిక వికాసానికి, సామాజిక చైతన్యానికి దూరమవుతున్నారు. ర్యాంకు`మార్కు పోటీలో మానసికంగా తట్టుకోలేని విద్యార్థు కొంతమంది విద్యాయాను విడిచిపెట్టడం, లేదా ఆత్మహత్యకు ప్పాడడం జరుగుతున్నది. ఆ విద్యాసంస్థ మధ్య పోటీతో కొన్ని గుత్తాధిపత్యం వహించి బహీనమైన వాటిని విలీనం చేసుకొంటున్నాయి. ఇందులో శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థ మధ్య తీవ్రపోటీ సాగుతున్నది. ఇవి అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ నిబంధనను కాదన్ని అడ్డగోుగా విద్యార్థును దోపిడీ సాగిస్తున్నాయి. వేకోట్లలో విద్యా వ్యాపారం చేస్తూ కార్పోరేటు స్థాయికి విస్తరించాయి. పాకు కళ్ళప్పగించి చూడటమే గాని, ఎటువంటి నియంత్రణ, తనిఖీు లేవు. ఈ సంస్థ నిర్వహణలో సాగుతున్న అక్రమాకు, అవకతవకకు, ఫీజు దోపిడీకీ వ్యతిరేకంగా 8 సంవత్సరా క్రితం నిరసను, ఆందోళను మ్లెవెత్తడంతో డా॥నీరదారెడ్డి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఫీజును క్రమబద్థీకరించాని, ఒక యాజమాన్యానికి ఒకే కళాశా వుండాని, వీటిలో శాశ్వత ప్రతిపాదికన అధ్యాపకును నియమించాని, ఈ ప్రయివేట్‌ కళాశాల పర్యవేక్షణకు రెగ్యులేటరీ ఆథారిటీ ఉండాని వగైరా సిఫార్సు చేసింది. అంటే వీటిని ప్రభుత్వం అము చేయక నిర్లక్ష్యం చేసింది. ఇది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను నిర్వీర్యం చేయడం తప్ప మరొకటికాదు. అంతేకాక పదవ తరగతిలో 550 మార్కు పొందుతున్న అట్టడుగువర్గా విద్యార్థు ట్యూషన్‌ ఫీజు వగైరా కోసం ఒక్కొక్కరికి సంవత్సరానికి రుపాయు 35,000 చొప్పున 8 వే మందికి కోట్ల రుపాయను ఈ ప్రయివేట్‌ విద్యాసంస్థకు పాకు చెల్లించుతున్నారు.

ఇంకోవైపున 1971లో సెకండరీ విద్యారంగంలో గ్రామీణ ప్రాంతం విద్యార్థు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలో గురుకు విద్యాయాు ప్రమాణాతో కూడిన విద్యను అందించుతున్నాయి. అవి విద్యార్థు ప్రతిభకు అండగా నిుస్తున్నాయి. ఆ క్రమంలో 1983లో సాంఘిక సంక్షేమ గురుకు పాఠశాలను, 1998లో గిరిజన సంక్షేమ గురుకు పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి, గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గాకు నాణ్యమైన విద్యనే అందించుతూ వచ్చాయి. ఈ విధంగా పనిచేస్తున్న 650 విద్యాయాలో రెండున్నర క్షమంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లోను రెగ్యుర్‌ ఉపాధ్యాయును నియమించక కాంట్రాక్టు ప్రాతిపదిక మీద నియమించుచున్నది. ఇవీ మౌలిక సదుపాయా కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రయివేట్‌ భాగస్వామ్యం కల్పించాని ప్రభుత్వం యోచించుచున్నది. అంటే వాటిల్లోను ప్రయివేట్‌ రంగానికి చోటు కల్పిచడమే. ఇక ప్రాథమిక, ప్రాధమికొన్నత, సెకండరీ పాఠశాల్లోను ఉపాధ్యాయు కొరత ఉన్నది. మౌలిక సదుపాయాులేవు. 2008లో నిర్వహించిన డిఎస్‌సిలో ఎంపికయిన అభ్యర్థును నియమించక కోర్టు లిటిగేషన్‌కు అవకాశం కల్పించింది. గత ఏప్రిల్‌ నుండి అముకు వచ్చిన విద్యాహక్కు చట్టంలో 25 శాతం సీట్లు ప్రయివేట్‌ భాగస్వామ్యానికి స్థానం కల్పించింది. ఇవ్వన్నీ ప్రభుత్వ విద్యాసంస్థను బహీన పరచే విధానాలే. ఈ సంస్థల్లో చదివి వస్తున్న 10వ తరగతి విద్యార్థుకు మెరుగైన ఇంటర్మీడియట్‌ విద్యను ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం దాని జూనియర్‌ కళాశాల్లో అవసరమైన మౌలిక సదుపాయను కల్పించక, అధ్యాపకును నియమించక విద్యార్థును కార్పోరేట్‌ సంస్థకు అప్పగించే విధానాకు ప్పాడుతోంది.
జనరల్‌ ఎన్నికు వచ్చినపుడు పాక పార్టీు ఓట్లు`సీట్లు కోసం ప్రజాకర్షక పథకాన పోటీపడి ప్రకటించుతున్నాయి. వాటిల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ప్రయివేట్‌ వృత్తి విద్యాసంస్థకు బోధనా రుసుం చెల్లింపు పథకాలే కాకుండా మూడు ప్రాంతాలో ఐఐటిు నెక్పొడం వంటి పథకాు 2009 జనరల్‌ ఎన్నిక ముందు ప్రకటించింది. ఈ పథకా ద్వారా ప్రజా ధనాన్ని ప్రయివేట్‌ విద్యాసంస్థకు, ప్రయివేట్‌ కార్పోరేట్‌ హస్పిటల్స్‌కు కట్టబెట్టడమే. విద్యారంగానికి సంబంధించిన రెండు పథకా అము తీరుతెన్నును, పాకు వేస్తున్న పిల్లిమొగ్గను పరిశీలిస్తే తొస్తుంది.  దాదాపు గత మూడు దశాబ్ధాుగా ఎన్ని సంస్కరణు, ప్రజాకర్షక పథకాు తీసుకువచ్చినా, ఘనంగా ప్రచారం చేసుకొంటున్నా వాటి ఫలితాు సామాన్యుకు అందడం లేదు.
ప్రతిభావంతులైన విద్యార్థు కోసం అంతర్జాతీయ ప్రమాణాతో కూడిన విద్యను అందించేందుకు 2008`2009 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే మూడు ఐఐటీను బాసర, ఇడుపుపాయ, నూజివీడులో ఏర్పాటు చేసింది. ఒక్కోదానిలో సంవత్సరాని రెండువే మంది చొప్పున ఆరువేమందికి ప్రవేశాు కల్పించుతామని ప్రకటించింది. వాటి కోసం స్వయం ప్రతిపత్తి కల్గిన రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాయాన్ని ఇడుపుపాయ కేంద్రంగా నెకొల్పింది. ప్రభుత్వ పాఠశాల్లో విద్యనభ్యసించి, పదవ తరగతిలో ఎక్కువ మార్కు పొందిన విద్యార్థుకు ప్రవేశాు కల్పిస్తున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థుకు 85శాతం, మిగిలిన 15 శాతాన్ని రాష్ట్ర కోటాక్రింద సీట్లు కేటాయించింది. ఇంటర్‌తో సహా మొత్తం ఆరు సంవత్సరా కోర్సును సెమిస్టర్‌ పద్థతితో విద్యార్థు విద్యాభ్యాసం సాగించాలి. క్షరూపాయ లోపు సంవత్సరాదాయం కలిగిన కుటుంబా నుండి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగు విద్యార్థుకు ఫీజు లేవు. ఈ పథకాన్ని 2008`09 నుండి ప్రవేశపెట్టగా, ఈబిసి విద్యార్థుకు 2009`10 నుండి వర్తింపజేసింది, దానికి మించితే ఫీజు చెల్లించాలి. ఇవి గ్రామీణ ప్రాంతం విద్యార్థుకు ప్రయోజనం కల్పించుతున్నాయి.
అయితే 2009 ఎన్నికు ముగిశాక యీ పథకం అము అస్థవ్యస్థంగా మారింది. 2008`09 బడ్జెట్‌లో రు. 320 కోట్లు కేటాయించి, రు 265 కోట్లు విడుద చేసింది. 2009`10 బడ్జెట్‌లో రు.600 కోట్లు కేటాయించి, రు.245 కోట్లు విడుద చేసింది. 2010`11 బడ్జెట్‌లో రు. 400 కోట్లు కేటాయించింది. నిధు కొరత వుందని, ఆ సంస్థల్లో సీట్ల తగ్గింపు కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. దాని సిఫార్సు మేరకు ప్రభుత్వం 50 శాతం సీట్లు కోత బెట్టింది. ఒక్కొదానికి వెయ్యి సీట్లు చొప్పున మూడు ప్రాంతాకు మూడువే సీట్లను తగ్గించింది. మిగిలిన మూడు వేకు ప్రవేశాు కల్పించుతామని ప్రకటించింది. సీట్లు తగ్గించరాదని విద్యార్థి సంఘాు, ప్రజాసంఘాు, శాసనసభలో విపక్షాు డిమాండ్‌ చేసినా పెడచెవిన బెట్టింది. ఏరుదాటి తెప్ప తగలేయడమంటే ఇదే!. గ్రామీణ ప్రాంతం విద్యార్థుకు అవకాశాు కల్పించి, ఆశు రేకెత్తించిన ఐఐఐటీ విద్యాపథకం ప్రకటిత క్ష్యాన్ని ప్రభుత్వం నీరుగారుస్తున్నది. ఈ చర్య సమంజసం కాదు పథకం క్ష్యం పూర్తిగా అము పరచటం కోసం తగిన నిధు  కేటాయించి, మౌలిక సదుపాయాు కల్పించాలి. సీట్లను తగ్గించే విధానం సరికాదు. గత విధానాన్నే కొనసాగించాలి.
1995లో టిడిపి ప్రభుత్వం ఇంజనీరింగ్‌, ఎంసిఏ, ఎంబిఏ, ఫార్మసీ వంటి కోర్సు కోసం ప్రయివేట్‌ విద్యాసంస్థను అనుమతించింది. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక వృత్తి సాంకేతిక విద్యాయాు ఇబ్బడిముబ్బడిగా నెకొల్పేందుకు అనుమతు మంజూరు చేస్తువస్తున్నది. వీటి సంఖ్య పెదగడంతో సీట్ల సంఖ్యా పెరిగింది.
 2009 ఎన్నికు దృష్టిలో పెట్టుకొని వైఎస్‌ఆర్‌  ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపకార వేతనా చెల్లింపు విధానాన్ని విస్తృతం చేసింది. వార్షికాదాయ పరిమితిని క్ష రుపాయ వరకు పెంచింది. బిసీకు, ఈబిసీకు, మైనారిటీకు వర్తింపజేసింది. దీనితో 2007 నాటికి వున్న ప్రయివేట్‌ విద్యాసంస్థ సంఖ్య 2009కి విపరీతంగా పెరిగింది. 337 వరకు వున్న ఇంజనీరింగ్‌ కళాశాలు 657కు, ఎంబిఎ కళాశాలు 359 నుండి 881 వరకు, ఎంసిఎ కళాశాలు 480 నుండి 881 వరకు పెరిగాయి. ఇతర కోర్సు సంస్థూ పెరిగాయి. బ్ధిదారు సంఖ్య పెరిగింది.
ఎన్నిక పబ్బం గడిచాక అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం అముకు 2008`09, 2009`10 బడ్జెట్లలో కేటాయింపు మేరకు నిధు విడుద చేయలేదు. బకాయిు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 2000 కోట్లకు చేరాయి. ప్రయివేట్‌  విద్యాసంస్థ యాజమాన్యా సంఘం ఫీజు బకాయిు విడుద చేయకపోతే తమ సంస్థను మూసివేస్తామంటూ బెదిరింపుకు దిగింది. విద్యార్థి, ప్రజాసంఘాు ఆందోళను, ఉద్యమాు సాగించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తొమ్మిది మంది మంత్రుతో మంత్రివర్గ
ఉపసంఘాన్ని నియమించింది. చివరకు రు. 1000 కోట్లు విడుద చేసింది. ఇవి గాక ఉపకార వేతనా బకాయిూ ఉన్నాయి. ఇవన్నీ విడుద చేస్తేగాని యీ విద్యాసంవత్సరం గడవదు. ఒకరకంగా కోతు విధించడానికే ఉపసంఘాు నియామకమవుతుంటాయి.బోధనా రుసుం చెల్లింపు పథకం అము దాని తీరుతెన్నును పరిశీలించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అది, ఫీజు చెల్లింపు పథకం, అస్థవ్యస్థంగా వున్న చెల్లింపు వ్యవస్థ వస దుర్వినియోగం జరుగుతున్నదని, దీనిని క్రమబద్దీకరించాని, వివిధ విశ్వవిద్యాయాలో వున్న కోర్పుకు వేర్వేరు ఫీజు గాక ఒకే కోర్సుకు ఫీజు ఒకే రకంగా వుండాని, ప్రతి సంవత్సరం విద్యార్థిపై తరగతికి వెళ్ళితేనే బోధనా రుసుం. ఉపకార వేతనాు మంజూరు చేయాని విద్యార్థు హాజరు 75 శాతం వుండాని సిఫార్సు ప్రభుత్వానికి చేసింది.
ఆగస్టు 5న జరిగిన మంత్రివర్గ సమావేశం ఒకటి మినహా మిగతా 15 సిఫార్సును ఆమోదించింది. అవి` అర్హులైన విద్యార్థుకు ఉపకారవేతనం, బోధనారుసుం చెల్లించే విధానం కొనసాగింపు, ఆదాయం ధృవీకరించే పత్రాన్ని జారీ చేసినపుడు సంబంధిత తహసీల్ధార్‌ తగిన జాగ్రత్తు తీసుకోవాలి. రాష్ట్రమంతటా ఒకే కోర్సుకు ఒకే ఫీజు విధానం వుండాలి. ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరానికి విద్యార్థి ప్రమోట్‌ కావాలి లేని యెడ ఉపకారవేతనం, బోధనారుసుం మంజూరుకాదు. ఈ నిబంధన మొదటి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుకు వర్తించదు. విద్యార్థు హాజరు 75 శాతం వుండాలి. కార్పోరేట్‌ జూనియర్‌ కళాశాల్లో బహీనవర్గా విద్యార్థుకు బోధనా రుసుం చెల్లింపు విధానం కొనసాగిస్తూనే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాను మోడల్‌ సంస్థగా నెకొల్పాలి. ప్రతి విద్యార్థికి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. దీని ఆధారంగానే బోధనా రుసుం. ఉపకారవేతనం మంజూరు చేస్తారు. రుసుం కాతాకు జమవుతాయి. యాజమాన్యం, కోటాలోగాని, స్పాట్‌ ఆడ్మిషన్లలోగాని చేరినవారు. కన్వీనర్‌ కోటాలోకి మారినా బోధనా రుసుం పథకం వర్తించదు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల్లో చేరే విద్యార్థుకు బోధనా రుసుం చెల్లింపు రు.20,000 పరిమితి విధించారు. బోధనారుసుం రెండు దఫాుగాను, ఉపకార వేతనం మూడు నెలకొకసారి విడుద చేస్తారు. ఈ విధంగా ఆమోదించిన సిఫార్సు ఆ పథకాన్ని కొన్ని పరిమితు విధించింది. అందువన బ్ధిదారు సంఖ్య గణనీయంగా తగ్గవచ్చును. ఈ ప్రయివేట్‌ విద్యాసంస్థు క్లొగొట్టుతున్న ప్రజాధనం కొట్లాది రుపాయను ప్రభుత్వ విద్యారంగానికి మళ్ళించితే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనే గాక ప్రతి మండ కేర్రదంలోను ప్రభుత్వ గురుకు జూనియర్‌ కళాశాలను నెక్పొడమే గాక ప్రస్తుతం వున్న ప్రభుత్వ విద్యాసంస్థన్నింటికి తగిన మౌలిక సదుపాయాను కల్పించవచ్చును. సమర్థమంతమైన అధ్యాపకును శాశ్విత ప్రాతిపాదికపై నియమించవచ్చును. విద్యా ప్రమాణాతో కూడిన విద్యను బడుగు, బహీన, బిసీ, ఇబిసీ వర్గా విద్యార్థుందరికీ ఉచితంగా అందించవచ్చును. ఇటువంటి ప్రజోపయోగకరమైన విధానాు చేపట్టి, కార్పోరేటీకరణ విద్యావిధానాకు స్వస్తి చెప్పాలి.
 
ప్రస్తుతం యాజమాన్యం కోటా 30 శాతం వున్న సీట్లను 50 శాతానికి పెంచాని యాజమాన్యా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. మొత్తం కన్వీనర్‌ కోటాగా 1,58,133 సీట్లు కాగా యాజమాన్యా కోటా కింద 67,771 సీట్లు వున్నాయి. ఇది 50 శాతానికి పెంచితే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్య సంఘం సూచించింది. ఎందుకంటే కన్వీనర్‌ కోటా క్రింద సీటుకు రు.30,200 ఫీజు వుంటే, యాజమాన్యం కోటాలో సీటుకు రు.91,000 ు చెల్లించాలి. ప్రయివేట్‌ యాజమాన్యం కోటా పెంచితే ఒక్కో విద్యార్థికి అదనంగా 60 వే ఫీజు భారం పెరుగుతుంది. అదిగాక డొనేషన్ల రూపంలో కోర్సు డిమాండ్‌ను బట్టి రు. 2`6 క్ష మంధ్య గుంజుతున్నాయి. కన్వీనర్‌ కోటా తగ్గితే రిజర్వేషన్ల సీట్లు కుదించుకుపోతాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, వికలాంగు, మైనారిటీ విద్యార్థు నష్టపోతారు. ఈ విధంగా ప్రయివేటు విద్యాసంస్థు కొన్ని వే కోట్ల రుపాయ లాభాు గడిరచుతున్నాయి. విద్యా వ్యాపార కేంద్రాుగా తయారై ప్రజ ధనాన్ని క్లొగొట్టుతున్నాయి.  ఈ సంవత్సరం మాత్రం ప్రభుత్వం యాజమాన్యం కోటా పెంచలేదు. కాని ఫీజును మాత్రం పెంచింది. కన్వీనర్‌ కోటాలో ఇంజనీరింగ్‌కు ఫార్మసీ విద్యార్థుకు రు.30,200  నుండి రు 31 వేకు,, ఎంబిఏ, ఎంసిఏ విద్యార్థుకు రు. 26,700 నుండి 27 వేకు, యాజమాన్యం కోటా అయితే ఇంజనీరింగ్‌, ఫార్మసీ వారికి రు. 91,700 నుండి 95 వేకు, ఎంబిఏ/ఎంసిఏ కు రు. 73,100 నుండి 78 వేకు పెంచింది.  ఈ ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాు ఎలా వున్నాయి? అసు ఇన్ని విద్యా సంస్థు అవసరమా? వీటికి సమాధానం అనుభవాు పరిశీలిస్తే భిస్తుంది.
ప్రస్తుతం విద్యా సంవత్సరానిరి అఖిభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటిఇ) కొత్తగా జాతీయ స్థాయిలో 545 వృత్తి విద్యా కళాశాలను మంజూరు చేసింది. దానితో మొత్తం సీట్ల సంఖ్య 9 క్షకు చేరింది. మన రాష్ట్రంలో అయితే నూతన కళాశాలు, నూతన కోర్సు తరగతు మంజూరు ద్వారా 80 వే సీట్లు పెరుగుతాయి. జాతీయ స్థాయి మొత్తం సీట్లు 9 క్షల్లో మన రాష్ట్ర వాటా 4.30 క్షు. ఇందులో ఇంజనీరింగ్‌ సీట్లు రెండున్నర క్షు. గత సంవత్సరం యాజమాన్యం కోటాలో 25 మే, కన్వీనర్‌ కోటాలో 5 వే సీట్లు ఈ విద్యా సంస్థల్లో భర్తీకాలేదు. ప్రామాణకమైన విద్యాబోధన గాని, తగిన మౌలిక సదుపాయాుగాని మెజార్టీ విద్యాసంస్థలో లేవు. అయినా ఏఐసిటిఇ తగిన తనిఖీు చేయకుండానే ఇష్టారాజ్యంగా అనుమతులిస్తోంది.
 
ఆరు సంవత్సరా క్రితం ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించి, దాని స్థితిగతును అధ్యయనం చేసేందుకు కేంద్రం`జాతీయ స్థాయిలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త యు.ఆర్‌ రావు నాయకత్వంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. అది తన నివేదికలో, మన దేశ అవసరాను పరిగణలోకి తీసుకొని ఇంజనీరింగ్‌ సీట్లు 75 వేకు మించరాదని సిఫార్సు చేసింది. దీనిని కేంద్రం అము చేయక ఆటకెక్కించింది. కారణంగా ఇంజనీరింగ్‌ పట్టభద్రు జాతీయ అవసరాకు మించి తయారవుతున్నారు. వీరిలో ప్రతి న్గురిలో ఒకరు మాత్రమే ఉద్యోగార్హత కలిగి వున్నారని తన నివేదికలో నాస్కామ్‌ (సాప్ట్‌వేర్‌ సంస్థ జాతీయ సంఘం) పేర్కొన్నది.

ఈ విధంగా ముందుకు వస్తున్న అనభవాను గాని, మనదేశ అవసరానుగాని, ప్రజ ప్రయోజనాను గాని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు పరిణామాను గాని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాు స్వదేశీ, విదేశీ కంపెనీ అవసరా కోసమే అము చేస్తున్న విద్యాసంస్కరణు, విధానాు ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీస్తూ విద్యారంగం ప్రయివేటీకరణకు, వ్యాపారీకరణకు వినియోగపడుతున్నాయి. ఇవి ప్రజాధానాన్ని అప్పనంగా ప్రయివేట్‌ విద్యాసంస్థు క్లొగొట్టడానికే వినియోగపడుతున్నాయి. ఇటువంటి ప్రజా వ్యతిరేకవిధానాను బట్టబయు చేస్తూ విద్యార్థు, ప్రజాసంఘాు, ప్రజాతంత్రశక్తు ఐక్యంగా అందోళనను, పోరాటాను సాగించే కర్తవ్యాన్ని స్వీకరించాలి.

No comments :

Post a Comment

మహిళా సాధికారిత - రాజకీయ రిజర్వేషన్లు

No comments
 భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజార్టీ ఉండికూడా చట్టంగా రూపుద్చాని చట్టాలో మహిళా రిజర్వేషన్‌ బ్లిు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరా నుండి పార్లమెంట్‌లో చర్చిస్తూన్నా చట్టంగా రూపుద్చాలేక పోతుంది. దేశంలో ఏకాభిప్రాయం లేని చట్టాలెన్నింటినో పార్లమెంట్‌ రూపోందించిన సందర్భాున్నాయి. ఉదాహరణకు పోటాబ్లిు, పేటెంట్‌బ్లిు, ఇన్స్‌రెన్స్‌బ్లిు ,అణు ఒప్పందం బ్లిు వంటివి పార్లమెంట్‌ చట్టాుగా అమోదించబడ్డాయి. కాని మహిళా రిజర్వేషన్‌బ్లిు మాత్రం చట్టాుగా రూపొందించుటలో ప్రభుత్వాన్ని విఫమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమైన తమ ప్రభుత్వ పదవి కాం ముగిసేలోపు ఇది చట్టరూపం దాల్చేందుకు కృషిచేయాలి.
 
అయితే నేడు దేశంలో మహిళా రిజర్వేషన్‌బ్లిు అవసరమా? అనే ప్రశ్నకు సమాధానంగా అన్ని వివక్షలో ్లకెల్లా స్త్రీ వివక్షత అనేది చాలా ప్రమాదకరమైనది. నేటి సమాజంలో తల్లి కడుపులోనుండే స్త్రీ వివక్షతకు గురికాబడి సమాజంలో హీనంగా చూడబడుతున్నారు. అందువ్ల సమాజంలోని లింగవివక్షతను రూపుమాపి మహిళ సాధికారికతకు దోహదం చేయాంటే మహిళా రిజర్వేషన్‌ు తప్పనిసరి. గున్నార్‌ మిర్ధాల్‌ తన ఏసియన్‌ డ్రామలో ప్రజ భాగస్వామ్యం గురించి చెబుతూ దేశంలో ఎవరి కొరకైతేె అభివృద్ది నిర్ధేశించబడిరదో వారు రాజ్యాధికారంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం పొందినప్పుడే ఆ వర్గా వారికి అభివృద్ధి ఫలాు చేరువవుతాయని వివరించాడు. అందువ్ల నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేయు ప్రభుత్వ పధకాన్ని సమర్ధవంతంగా అము జరగాంటే ఆ పధకా నిర్మాణంలో, అములో వారి భాగస్వామ్యం తప్పని సరిగా ఉండాలి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళు సాధికారికతను పొందగ్గుతారు. అదే విధంగా ప్రభుత్వ విధానాను మహిళకు అనుకూంగా మార్చుటకు కృషి చేస్తారు. అందువ్ల ప్రభుత్వ విధానా తయారీలో మహిళ భాగస్వామ్యం పెంచాంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.
 
ప్రజాస్వామ్య నిర్వచనం ప్రకారం అత్యధికమంది ప్రజకు రాజకీయ పానలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం.  అయితే ఈ అత్యధిక మందిలో దాదాపు సగం వరకు మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాని రాజకీయ పానలో ప్రభుత్వ విధానా నిర్మాణంలో వారికి సరిjైున ప్రాతినిధ్యం భించుట లేదు. దేశ జనాభలో 50% ఆక్రమించిన మహిళు రాజకీయ పదవును పొందుటలో దాదాపు అన్ని రాష్ట్రాలో కూడా వారి శాతం 8.4% శాతానికి ఎన్నడు మించిలేదు. కాని ప్రజాస్వామ్యం ఔచిత్యం ప్రకారం అత్యధిక ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేది ప్రజాస్వామ్యం. ప్రపంచ దేశాలో చాలా దేశాు మహిళకు పాన భాగస్వామ్యం కల్పించుటలో భారతదేశం కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఉదా॥ ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలో మొత్తం మహిళలో 30% నుండి 35% వరకు అక్కడి పానలో స్త్రీు భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో సైతం దాదాపు 23% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15% మహిళు పానలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా కేవం 8.4% మాత్రమే మహిళు భాగస్వామ్యం పొందుతున్నారు. అందువ్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళకు రాజకీయాలో రిజర్వేషన్‌ను కల్పించాల్సిన అవసరం ఉంది.
 
అభివృధ్ది ఎజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్దిలో భారతదేశం అభవృద్ది వైపు పయనిస్తుంది. కాని మానవాభివృద్ది నివేదికలో ఇప్పటికే చాలా వెనకబడి వున్నాము. ప్రభుత్వ పానలో మహిళ భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ది ప్రధాన ఎజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలో మహిళకు కల్పించే సౌకర్యాని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. ఉదా॥ మంచినీటి వసతి క్పనలో, ప్లి ఆరోగ్య విషయాలో, ప్లికు పౌష్టికాహార క్పనలో  తండ్రి కంటే తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువ్ల మహిళకు ప్రభుత్వపానలో భాగస్వామ్యం కల్పించుటమూంగా వారు సమాజానికి కావాల్సిన నీటి సౌకర్యాను, పారిశుధ్య వసతును, ప్లికు సరిjైున పౌష్టికాహారాన్ని మంచి ఆరోగ్య పరిస్థితు క్పనకు కృషి చేయుటకు, ప్రభుత్వ విధానాను రూపొందించుటకు అవకాశం ఉంది. అందువ్ల మానవాభివృద్ధి జరిగి మానవాభివృద్ది సూచికలో ముందడుగు వేయుటకు అవకాశం ఉంది.
నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించుటకు రాజకీయాలో మహిళ భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన గావించుటకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీగాని స్వచ్చందంగా మహిళకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రభుత్వ విధానా రూపక్పనలో భాగస్వామును చేయుటకు ముందుకు రాలేదు. ఆ పార్టీు ప్రత్యక్ష ఎన్నికల్లో మహిళు రాణించలేరని, నేటి సంకీర్ణ రాజకీయాలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని అందువ్ల తాము ఎక్కువ మొత్తంలో సిట్లను మహిళకు కేటాయించడం లేదని వారు సమర్దీంచుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికు కాకుండా పరోక్ష ఎన్నికకు అవకాశం ఉన్నా శాసనమండలి, రాజ్యసభ వంటి సీట్లలో కూడా వారికి తగిన అవకాశాను కల్పించడంలో వివిధ రాజకీయపక్షాు వెనకాడుతున్నాయి. అదే విధంగా నేడు పార్లమెంట్‌ చర్చలలో మహిళా సాధికారికతపై మాట్లాడే ప్రతి పార్టీకూడా మహిళకు పానలో భాగస్వామ్యం కల్పించాని వాదిస్తున్నప్పటికి వాస్తవానికి ఆచరణలో  పాటించడం లేదు. ఈ తరుణంలో మహిళకు సరిjైున ప్రాతినిధ్యం ప్రకారం ప్రభుత్వ పానలో భాగస్వామ్యం భించడమనేది మృగ్యం. అందువ్ల మహిళకు చట్టసభలో వారి ప్రాతినిధ్యం ప్రకారం అవకాశాు కల్పించబడాంటే, వారిని ప్రభుత్వంలో భాగస్వామును చేయాంటే రాజకీయ పదవులో, చట్టసభలో కొన్ని స్థానాను వారికి కేటాయించాలి. నేడు స్ధానిక సంస్ధలో 1/3 వంతు సీట్లను మహిళకు కేటాయించి వారికి ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ స్వేచ్ఛ కల్పించాలి.  అదేవిధంగా దేశంలో విధానాలో రూపక్పనలో ప్రముఖ పాత్ర వహించే శాసన వ్యవస్థ, పార్లమెంటరీ వ్వవస్థలో కూడా మహిళా రిజర్వేషన్‌ను వర్తింపజేయాల్సిన అవసరం ఉంది.
 
మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరాు`ప్రత్యామ్నాయాుమహిళా రిజర్వేషన్‌పై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే దానివ్ల అగ్రకులాకు చెందిన మహిళలే అధిక లాభపడుట వ్ల సామాజికంగా వెనుకబడిన వర్గా మహిళకు అన్యాయం జరుగుతూ చట్టసభ సామాజిక పొందిక దెబ్బతింటుందని,  ఇది అగ్రకులాకు అనుకూంగా మారతాయనేది ప్రధాన విమర్శ. దీనికి కారణం అగ్రకులా మహిళతో వెనకబడిన కులాకి చెందిన మహిళు పోటిపడలేరని చెబుతున్నారు. అందువ్లనే మహిళా రిజర్వేషన్‌ బ్లిు చట్టరూపం ద్చాలేకపోతుంది. దీనిని పరిశీలించినట్లయితే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బ్లిు అము చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాకు సరిjైున ప్రాతినిధ్యం కల్పించకపోవచ్చు కాని భారతదేశంలో మహిళు అనాదిగా లింగవివక్షకు గురవుతున్నారు. అన్ని వివక్షతలోకెల్లా లింగవివక్షత తీవ్రమైనది. నేడు సమాజంలో అన్ని కార్యములో లింగవివక్షత అంతర్లీనంగా ఉంది. మొదట లింగవివక్షతను అధికమించాంటే మహిళారిజరేషన్‌ బ్లిు అముపరచడం అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బ్లిును అము పరచడం వన వెనకబడిన వర్గా మహిళకు నష్టం క్గవచు,్చ అయితే వాటిని మొదట అముపర్చి లింగవివక్షతను రూపుమాపుటకు కృషిచేయ్యాలి. అనంతరం వెనకబడిన వర్గా మహిళ ప్రాతినిధ్యం పెంచుటకు చర్యు తీసుకోవచ్చు. ఏ చట్టం శాశ్వతం కాదు కదా అందువ్ల చట్టాన్ని మన అవసరాకు అనుగుణంగా మార్చుకొనుటకు అవకాశం ఉంది. అందుకని మొదట మహిళా రిజర్వేషన్‌ను అము పర్చి అనుభవం ద్వారా ఎక్కువ మంది అగ్రకు మహిళు లాభం పొందినట్టయితే దానికి అనుగుణంగా చట్టాల్ని మార్చవచ్చు. అందువ్ల మొదట మహిళా రిజర్వేషన్‌ను మాత్రము అము పర్చేందుకు కృషిచేయ్యాలి.
 
భారతదేశంలో కుం అనేది ఒక బమైన వ్యవస్థ. ఇది దేశ రాజకీయాల్ని సైతం నిర్ధేశించగ్గుతుంది. రాజకీయ సమీకరణకు కుం ఒక ప్రాతిపాదిక. అయినను మహిళా రిజర్వేషన్‌ వ్ల అధిక సంఖ్యలో ఉన్నత వర్గా మహిళు మాత్రమే చట్టసభల్లోనికి ప్రవేశించగ్గుతారు అనేది మరో విమర్శ. అయితే మండల్‌ కమీషన్‌ సిఫార్స్‌ అనంతరం దేశ రాజకీయాల్లో సామాజికా మధనం ప్రారంభమైనది, దీని ప్రకారం దేశరాజకీయాలో వెనకబడిన వర్గాకు చెందిన వారి రాజకీయ ప్రాభ్యం పెరిగింది. ఒ.బి.సి కు ఎలాంటి రిజర్వేషన్‌ు లేకున్నా 20% నుండి 35% వరకు చట్టసభలోకి వస్తున్నారు అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వ్ల ఆయా పార్టీు ఒ.బి.సి వాటా ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ వన కేవం అగ్రకు మహిళలే ఎక్కువగా లాభపడతారు అనుట పూర్తీగా అంగీకరించలేము. అయితే ఈ రిజర్వేషన్‌కు జనరల్‌ స్థానంలో ఒ.బి.సి  రిజర్వేషన్‌ు లేకుండా మహిళకు కేటాయించిన స్థానంలోనే రిజర్వేషన్‌ను డిమాండు చేయడంలో మాహిళా సంఘాు ప్రశ్నిస్తూన్నాయి.
 కొన్ని కారణా వన ఒ.బి.సి రిజర్వేషన్‌ను అడ్డుపెట్టి మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకొవడం మంచిదికాదు. ముందుగా మహిళా రిజర్వేషన్‌ను అముపర్చి అనుభవరిత్యా ఒ.బి.సి రిజర్వేషన్‌ను కూడా అముచేయవచ్చు.
మహిళా రిజర్వేషన్‌ వ్ల సాధారణ వర్గాకు చెందిన మహిళు ఎక్కువగా నష్టపోతారని, ఉన్నత వర్గాకు చెందిన మహిళలే ఎక్కువ లాభపడతారని మరోవాదన ఉంది. అయితే ఈ వాదననుకూడా పూర్తిగా కొట్టిపారేయలేము అదే సమయంలో వాటాలోని వాస్తవాను గమనించాలి. ఏ చట్టం అయిన సామాజిక మార్పుకు ప్రారంభమే తప్ప చట్టమే పూర్తీగా సమాజాన్ని మార్చలేదు. అందువ్ల చట్టం వచ్చిన మొదట్లో అలాంటి వాతావరణం ఉండవచ్చు. ఉదా॥  ఎస్సి,ఎస్టి రిజర్వేషన్‌ ప్రారంభంలో  భూస్వాము, ఉన్నత వర్గా వారు తమ ప్రతినిధును పెట్టి గెలిపించుకొని పెత్తనం,సాగించారు, కాని తరువాతి కాంలో అనేక దళిత వర్గావారు, గిరిజన వర్గావారు రాజకీయాలో స్వచ్ఛందంగా పాల్గోని సేమ అందించారు. అదేవిధంగా నేడు మహిళా రిజర్వేషన్‌ అము వ్ల ప్రగతిశీ సామాజిక మర్పు తేవడానికి అవకాశం ఉంది. ఈ చట్టం మూంగా సామాజిక వ్వవస్ధకు ఎలాంటి భంగం వాట్లిదు. కాని ఈ ప్రగతిశీ సామాజిక, మార్పుకు సానుకూ చట్ట్గపరమైన వాతావరణం అవసరం. ఇది ప్రారంభమే తప్పా చివరిదికాదు.
 
అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ు పూర్తిగా పుకుబడి గవారికే ఉపయోగపడుతుందని ఒక వాదన ఉంది. ఇది సహేతుకమని చెప్పలేము కాని దక్షిణాసియా దేశాలో మహిళలో ఎక్కువమంది పుకుబడి కల్గిన వర్గానుండి వచ్చి రాణించిన వారే ఉన్నారు. ఉదా॥ ఇందిరాగాంధి, బెనర్జీభుట్టో,, సిరిమావో బండారునాయకే, షేక్‌హసీనా వంటి వారు పుకుబడి గ రాజకీయ నేపధ్యంగ కుటుంబాు నుండి వచ్చారు. కాని అదే సమయంలో ఏలాంటి రాజకీయ నేపధ్యం లేకుండా రాజకీయాలో రాణించిన మహిళామణు ఉన్నారు. ఉదా॥ మయావతి, జయలిత, ఉమాభారతి, మమతాబెనర్జీ. అలాగే రాజకీయాలో కుటుంబనేపధ్యంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన వారు ఉన్నారు. ఉదా॥ సుష్మాస్వరాజ్‌, బృందాకారత్‌ వంటివారు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేకుంగా వచ్చారు. ఒక దశలో రాజకీయాల్లో ప్రారంభంలో కుటుంబ నేపధ్యాన్ని ఉపయోగించుకున్న కాక్రమేనా తమకంటూ ఒక ప్రత్యేక రాజకీయ విశిష్టతను పొందినవారు ఉన్నారు. ఇందిరాగాంధి, సోనియాగాంధీ వంటివారు ఈ కోవలోకి వస్తారు. అందువ్ల మహిళా రిజర్వేషన్‌ ద్వారా పూర్తిగా పుకుబడి కల్గిన కుటుంబా వారే లాభపడుతారనేది సరిjైునది కాదు.
 
దేశంలో మహిళా రిజర్వేషన్‌ వ్ల రాజకీయాలో ఏలాంటి నైపుణ్యం లేనివారు ఎన్నికవుట ద్వారా చట్టా రూపక్పనలో వారు ప్రభావం చూపలేరు అనేది ప్రధాన విమర్శ. ఇది పూర్తిగా పురుషాధిక్య దోరణితో చేస్తున్న విమర్శ. ఎందుకంటే నేడు 73,74 సవరణ ద్వారా రాజ్యాంగం స్ధానిక సంస్ధలో 33% సీట్లను స్త్రీకు కేటాచించడం ద్వారా నేడు సుమారు 10 క్షమంది మహిళు చట్టసభలో పాల్లోనే అవకాశం వచ్చింది. వారిలో ఎందరో జెడ్‌పిటిసి ుగాను, ఎంపిటిసిు గాను, ఎంపిపిుగాను, సర్పంచుగాను పనిచేస్తున్నారు. వీరుకూడా తమకు అవకాశాు వసై చట్టసభల్లోకి ప్రవేశించి   అద్భుతాు చేయగమని నిరుపించారు. కాబట్టి మహిళను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరిjైునది కాదు.
మహిళా రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం లేదు కాబట్టి ప్రత్యామ్నయ మార్గాు వెతకాలి. కొంతమంది మూడోవంతు అనేది ఎక్కడైనా ఉందా?, సంఖ్యాపరమైన విశిష్టత ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అలోచిస్తే ఇది నిజంగా కనిపించకవచ్చు అందుకే 10%,15% నుండి మొదుపెట్టి తరువాత పెంచాని కొంతమంది భావిస్తున్నారు. ఇది సరిjైునదికాదు. మూడోవంతు అనేది ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యంతో పోల్చితే చాలా ఎక్కువ కావచ్చు. నేడే కేవం 8.4% మాత్రమే మహిళు దేశవ్యాప్తంగా చట్టసభలో ఉన్నారు. మనం ఇప్పుడు కోరేది 33% కాని జనాభా రిత్యా దాదాపు పురుషుతో సమానంగా ఉన్న స్ర్రీు  కనీసం 1/3 వంతు చట్ట సభలోకి ప్రవేశించగలిగితేనే మహిళా సాధికారతకు సార్ధకత చేకూరుతుంది.
రాజ్యాంగ సవరణకై ఏకాభిప్రాయం ఏర్పడుట లేదు కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణు చేసి వివిధ రాజకీయ పార్టీలే 1/3 స్థానాలో మహిళను పెట్టేటట్లు చట్టాను మార్చుకొవాలి. యోగేంద్రకుమార్‌ చెప్పినట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో ,రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రతిపార్టీ దేశంలో, రాష్ట్రంలో, ప్రతిజిల్లాల్లో 1/3 వంతు మహిళా అభ్యర్ధును పెట్టేటట్లు చట్టం చేసినట్లుయితే కొంతమార్పు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో కొన్ని పార్టీు తమ ప్రాభ్యం గ ప్రాంతాలో పురుషుకు కేటాయించి తాము గెవలేని, ప్రాభ్యం లేని ప్రాంతాలో స్త్రీకు ఇవ్వడం ద్వారా మేము 1/3 సీట్లను స్త్రీకు ఇచ్చాం అని గొప్పు చెప్పుకుంటాయి. ఈ విధానం ద్వారా 1/3 వంతు స్రీు చట్టసభు ఎక్కలేరు కావునా ఇది కొంత వరకు మార్పుతేగదు. కాని ఇది శాశ్వత ప్రాతిపదికకాదు.  అందువ్ల ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపందాల్చేందుకు పురుష్యాదిక్యతను పక్కకుపెట్టి చిత్తసుద్దితో ప్రయత్నించాలి. 

No comments :

Post a Comment