మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ` ఓ విశ్లేషణ
పపంచీకరణ నేపథ్యంలో సమాచార సాంకేతిక విప్లవం పరిఢవిల్లింది. ఈ క్రమంలోనే భావజా పతనం కొనసాగింది. పెట్టుబడిదారీ విధానానికి ఎదురులేని పరిస్థితును ప్రసార సాధనాు కల్పించాయి. సోవియట్ రష్యా పతనం, జర్మనీ ఏకీకరణ పెట్టుబడిదారీ పంథా విజయపరంపరకు గీటురాళ్లుగా నిలిచాయి. కమ్యూనిజం లేదా మార్క్సిస్టు`లెనినిస్టు పంథా లేదా భావజాలానికి ఇక ఏమాత్రం మనుగడ లేదని క్యాపిటలిస్టు`సామ్రాజ్యవాద సమర్థకు గట్టిగా వాదించడం మొదుపెట్టారు. మాస్ మీడియా వారి వాదనకు విపరీతమైన ప్రచారం కల్పించింది. కమ్యూనిస్టు దేశమైన చైనా 1980వ దశకం నాటికే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. కేవం మూడు చిన్న దేశాలైన క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియాు మాత్రమే కమ్యూనిజం జెండాను మోస్తూ వచ్చాయి. క్యాపిటలిస్టు వ్యవస్థ 1990 దశకం చివరి నాటికి శిఖర స్థాయికి చేరుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నతస్థితికి చేరుకున్నప్పుడే అంతర్గత వైరుధ్యాలాతో కుప్పకూుతుందని కార్ల్ మార్క్స్ పేర్కొని ఉన్నాడు. 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం మార్క్స్ సూత్రీకరణకు అద్దం పడుతోంది. ఈ సమాంతర చరిత్రలో మావోయిస్టు ఉద్యమాన్ని విశ్లేషించవసిన అవసరం ఎంతైనా ఉంది.
భారతదేశ వామపక్ష ఉద్యమ చరిత్రలో అనేక సంక్షోభాు తలెత్తాయి. వాటిలో మొదటిది 1964లో భారతీయ కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలిక. సిపిఐ రివిజనిస్టు పంథాను నిరసిస్తూ పుచ్చపల్లి సుందరయ్య నేతృత్వంలో ఏర్పడిన చీలిక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)గా అవతరించింది. మార్క్సిస్టు పార్టీలో జరిగిన తీవ్ర భావజా సంఘర్షణ 1967 నాటికి పతాక స్థాయికి చేరుకుంది. చారూ మజుందార్, కానూ సన్యాల్, తదితయి సాయుధ విప్లవ పోరాటం వైపు మొగ్గు చూపారు. పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీలో ప్రారంభమైన ఈ సాయుధ ప్రతిఘటన నక్స్బరీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. అయితే అనతికాంలోనే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. బెంగాల్లో ఉద్యమం నీరుగారిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బమైన స్థావరాన్ని ఏర్పరుచుకుంది. 1969 శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యేక తెంగాణ రాష్ట్రం కోసం 1969లో జరిగిన పోరాటంలోనూ నక్సలైట్లు క్రియాశీ పాత్రను పోషించారు. ఆంధ్రతో సమానంగా బీహార్లోనూ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) దళితు, వెనుకబడిన తరగతు వారి సహాయంతో బపడిరది. 1970 దశకంలో ఆంధ్ర నక్సలఉద్యమం క్రమంగా విస్తరించింది. మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలో ఉద్యమ కమిటీు ఏర్పాటయ్యాయి. 1975 ఎమర్జెన్సీ కాంలో తొలిసారిగా నక్సల్ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేరళలో రాజన్ ఎన్కౌంటర్ కేసు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించింది. ఎన్కౌంటర్ల విధానం అన్ని రాష్ట్రాలో సర్వసాధారణమైపోయింది.
ఎమర్జెన్సీ అనంతర కాంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నక్సల్ ఉద్యమం తన వ్యూహాన్ని మౌలికంగా మార్చుకుంది. సాయుధ పోరాట పంథాను వీడి దశ వారీగా ప్రాంతాను కైవసం చేసుకోవాని 1978లో తీర్మానించారు. అటవీ, మారుమూ గ్రామీణ ప్రాంతాను స్వాధీనం చేసుకున్న తర్వాత క్రమంగా పట్టణాు, నగరాను స్వాధీనం చేసుకునేలా వ్యూహం రచించారు. ప్రజాసమీకరణ కోసం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్, రైతు కూలీ సంఘాన్ని స్థాపించారు. సిరిస్లి, జాగిత్యా జైత్రయాత్రు ప్రజాఉద్యమానికి ఉపమానాుగా మిగిలాయి. ఈ ఉద్యమాు జయప్రదం కావడంతో సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్ను స్థాపించారు. అలాగే వ్యూహాత్మక పంథానూ మార్చుకున్నారు. ప్రజాసంఘా ఉద్యమ కార్యకలాపా కంటే సాయుధ దళా ఏర్పాటుపైనే దృష్టి సారించారు. దీని కారణంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమ సంఘా ప్రభావం క్రమంగా క్షీణించింది. రైతు కూలీ సంఘం ఒక్కటే క్రియాశీంగా వ్యవహరించగలిగింది. 1980 దశకంలో పీపుల్స్ వార్ క్రమంగా ప్రజా మద్దతును కోల్పోయింది. మరోవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాు కూడా ప్రత్యేక బగాను మోహరించి సాయుధ దళా దాడుకు ఆంధ్రలో ఉద్యమం సెట్బ్యాక్కు గురైంది. ఈ దశలోనే తొలిసారిగా పీపుల్స్ వార్ నక్సలైట్లు పొరుగున ఉన్న బస్తర్ అడవుకు తరలివెళ్లారు. సరిగ్గా రెండు దశాబ్దా అనంతర ఈ బస్తర్ అడవులే పీపుల్స్ వార్కు అభేద్యమైన కోటుగా మారాయి. 1990 దశకంలో అనూహ్యమైన మార్పు వచ్చాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. అనంతరం ఆంధ్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్వార్పై నిషేధం విధించింది.
ఇక్కడ ఆంధ్ర పరిస్థితిని పక్కన పెడదాం. తెంగాణా నుండి తరలిపోయి అప్పటి మధ్యప్రదేశ్లోని దంతేవాడ ప్రాంతంలో స్థావరాన్ని ఎర్పాటు చేసుకున్న నక్సలైటు ఉద్యమ నాయకు క్రమంగా స్థానిక పోరాటాతో గిరిజనులో తమ పట్టును పెంచుకున్నారు. ముఖ్యంగా బహుళ జాతి సంస్థు, మైనింగ్ కంపెనీు, భారీ విద్యుత్, నీటిపారుద ప్రాజెక్టుతో తమ భూమును, ఇళ్లను కోల్పోతామని ఆందోళనచెందిన గిరిజను ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. వీరికి సాయుధ నక్సల్ దళాు రాజకీయ నాయకత్వం వహించాయి. ఈ స్థానిక ప్రతిఘటను నక్సల్ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడ్డాయి. మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్,బీహార్ (ఇక్కడ ఎంసిసి రూపంలో), కర్ణాటక, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలో నక్సల్ఉద్యమం త్వరితగతిన విస్తరించింది. ఇక్కడి ప్రభుత్వా ఆర్థిక, పారిశ్రామిక, ఖనిజ సంపద విధానాతో ప్రజలో ఏర్పడ్డ పరాయీకరణ భావన నక్సల్ ఉద్యమవ్యాప్తికి తోడ్పాటునందించింది.
2004 నాటికి దేశంలోని సాయుధ విప్లవ పార్టీ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. బీహార్, జార్ఖండ్, తదితర ప్రాంతాలో పట్టుకలిగిన ఎంసిసి, దేశంలోనే ప్రధాన విప్లవ పార్టీ అయిన సిపిఐ`ఎంఎల్ పీపుల్స్వార్ు విలీనమై సెప్టెంబర్ 21న సిపిఐ (మావోయిస్టు)గా అవతరించాయి. అప్పటికే సాయుధ విప్లవ పంథాను సమాజంలోని అట్టడుగు వర్గాతో పాటు బుద్ధిజీవు కూడా బంగా సమర్థిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూంగా పానావ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాు హింసారూపాన్ని సంతరించుకున్నాయి. గుర్గావ్లో సమ్మె చేస్తున్న కార్మికుపై కేంద్ర పారామిలిటరీ దళాు విచక్షణారహితంగా క్పాుు జరిపి 67 మందిని బలితీసుకున్నాయి. గుజరాత్లోనూ కార్మిక వ్యతిరేక చర్యు ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్లోని గత సిపిఎం ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం పేరుతో పేద భూము సేకరణపై దృష్టి సారించింది. టాటా కోసం నందిగ్రామ్లో పేద రైతు నుండి భూమును బవంతంగా సేకరించింది. ఇక్కడి పోరాటం సంకుచిత రాజకీయా కారణంగా అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. మరోవైపు ఒరిస్సాలోని గిరిజను పోస్కో, జిందాల్ కంపెనీకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. రaజ్జర్లో ఒరిస్సా పోలీసు జరిపిన క్పాుల్లో దాదాపు 57 మంది గిరిజను బయ్యారు. మావోయిస్టు పార్టీ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థానిక మద్దతును కూడగట్టుకుంది. బెంగాల్లోని నందిగ్రామ్లో పెట్రోఫార్మసూటికల్ కాంప్లెక్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికు జరిపిన పోరాటం మావోయిస్టు పార్టీకి మంచి అవకాశాన్ని కల్పించింది. 2008 నవంబరులో బెంగాల్ పోలీసుతో పాటు సిపిఎం కార్యకర్తు జరిపిన క్పాుల్లో దాదాపు 30 మంది వరకూ హతమయ్యారు. అలాగే వందలాది గృహాు దహనమయ్యాయి. మహిళ మానప్రాణాు గాలిలో కలిసిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అవకాశవాద రాజకీయాకు ప్పాడినప్పటికీ మావోయిస్టు పార్టీ ముస్లిం మైనారిటీ పక్షాన నిలిచి పోరాటాన్ని ఉధృతం చేసింది. బెంగాల్ ప్రభుత్వం చివరికి తన విధానాన్ని మార్చుకోవడంతో నందిగ్రామ్ పోరాటానికి తెరపడిరది. అయితే అడపాదడపా అక్కడ సిపిఎం కార్యకర్తకు, స్థానికుకు మధ్య ఘర్షణు చెరేగుతూనే ఉన్నాయి. నందిగ్రామ్ పోరాటం జాతీయ అంశంగా మారితే, లాల్గఢ్లో జరిగిన సంఘటను అంతర్జాతీయ స్థాయిలో పతాకశీర్షికుగా మారాయి. లాల్గఢ్లో గిరిజను నుండి భూము సేకరించి అక్కడ మైనింగ్ కంపెనీకు ప్రవేశం కల్పించాని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది కానీ స్థానికు ప్రతిఘటనతో ఈ ప్రక్రియను నెమ్మదిగా చేపట్టాని భావించింది. ఈ తరుణంలోనే ఇక్కడ మావోయిస్టు పక్క రాష్ట్రమైన జార్ఖండ్ నుండి వస వచ్చి స్థానికంగా మద్దతును కూడగట్టుకున్నారు. పోలీసు దమనకాండను నిరసిస్తూ చక్రధర్ మహతో నేతృత్వంలోని ‘‘పోలీసు అత్యాచార వ్యతిరేక పౌర కమిటీ’’ ప్రజాఉద్యమం నిర్మించింది. ఈ ఉద్యమానికి మావోయిస్టు పార్టీ పూర్తి తోడ్పాటునందించింది. 2009 ఆగస్టులో కేంద్ర బగా నాయకత్వం బెంగాల్ సాయుధ పోలీసు లాల్గఢ్ గిరిజనుపై నిర్బంధకాండను మొదుపెట్టాయి. మావోయిస్టు ఏరివేత పేరుతో అమాయక గిరిజన యువకుతో పాటు మహిళను సైతం తీవ్ర అత్యాచారాకు గురిచేశారు. ఈ క్రమంలోనే సిపిఎం ముఖ్య కార్యకర్తను మావోయిస్టు ముట్టబెట్టడం మొదుపెట్టారు. అక్టోబరులో జార్ఖండ్ పోలీసు అధికారి ఫ్రాన్సిస్ ఇందూవర్ శిరచ్ఛేదనం మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా తఒంపును తీసుకువచ్చింది. కేంద్ర హోం శాఖ సైతం మావోయిస్టు హింసకు వ్యతిరేకంగా ప్రచార సంరంభాన్ని ప్రారంభించింది. ఈ దశలోనే దేశ రాజధాని ఢల్లీిలో మావోయిస్టు పార్టీ పాలిట్బ్యూరో సభ్యుడు కోబడ్ గాంధీ అరెస్టెయ్యాడు. గాంధీ అరెస్టు, కోర్టు విచారణ దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. అలాగే హజారీబాగ్ పోలీసు జార్ఖండ్ మావోయిస్టు ఉద్యమ నాయకుడు రవిశర్మను, ఆయన సతీమణి అనురాధను అరెస్ట్ చేశారు. వాస్తవానికి వీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారైనా జార్ఖండ్లో ఉద్యమ వ్యాప్తి బాధ్యతను భుజాన వేసుకున్నారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాు, భావజాం వ్యాప్తి చెందుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయడంలో ఆయా రాష్ట్రాు విఫం కావడంతో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. 2009 నుచి ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 70 వే కేంద్ర రిజర్వు బగాు,రెండు క్షకు పైగా రాష్ట్ర బగాతో దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మవోయిస్టుపై సైనిక చర్యను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో 76 మంది మృతి పోలీసు మృతి చెందారు. అయితే కేంద్ర బగాకు కోుకోలేని దెబ్బతగడంతో ఐదు రోజుకే ఈ ఆపరేషన్ను ముగించారు. పారామిలిటరీ దళా జవాన్లు వంద సంఖ్యలో మృత్యువాతపడ్డా ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ బహిరంగంగా వ్లెడిరచలేదు. దీనికి తోడు మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో అక్టోబరు 8న మావోయిస్టు పార్టీ కేంద్ర బగాపై దాడి చేసి 27 జవాన్లను హతమార్చి మివైన ఆయుధసామాగ్రిని పట్టుకెళ్లింది. ఆంధ్ర సరిహద్దుల్లో కూడా 2008లో బలిమెర్ల వద్ద మావోయిస్టు గ్రేహౌండ్స్ దళాపై ఇదే విధంగా దాడి చేసి 57 మంది జవాన్లను బలితీసుకున్నారు. అప్పటి నుండి రాష్ట్రంలో పెద్ద సంఘటను జరగకపోయినా 2009 మే 24న మావోయిస్టు సాయుధ వ్యూహకర్త పటేల్ సుధాకర్రెడ్డి వరంగల్ జిల్లా వ్వా గ్రామంలో ఎన్కౌంటర్కు గురి కావడంతో మావోయిస్టు ఆలోచనలో పడ్డారు. మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బెంగాల్ తదితర రాష్ట్రాలో అనేక హింసాత్మక సంఘటను జరిగాయి. అక్టోబరు 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ఎదురవుతున్న గొప్ప సవాుగా ప్రకటించింది. పీపుల్స్ ఇనీషియేటివ్ పేరిట దేశంలోని మేధావు మాజీ లోక్ సభ స్పీకర్ రబీ రే నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చు జరపాని వీరు సూచించారు. ఆయుధాు పక్కన పెట్టి చర్చకు రావాని అప్పటి వరకూ కేంద్రం కోరుతూనే ఉంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం మే 11న ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్కు లేఖ రాస్తూ చర్చకు మావోయిస్టును ఒప్పించాని కోరాడు. చర్చకు మావోయిస్టును అగ్నివేశ్ ఒప్పించడంతో మే 31న సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి ఆజాద్ స్పందించి షరతును, ఆజెండాను ప్రతిపాదించాడు. మేధావు విజ్ఞప్తితో మావోయిస్టు పార్టీ చర్చకు అనువైన వాతావరనాన్ని కల్పించడానికి కృషిచేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టుతో చర్చకు సిద్దంగా ఉన్నామంటూనే మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హతమార్చేందుకు పథకాన్ని రూపక్పన చేసింది. కేంద్ర ఫాసిస్టు గ్రీన్హంట్లో భాగంగా విప్లవకారునూ, సాధారణ ప్రజను హత్యచేస్తూ పచ్చినెత్తురు తాగుతున్న పాకవర్గాు మరోసారి తమ నరహంతక నగ్న స్వరూపాన్ని నిసిగ్గుగా బట్టబయు చేసుకున్నారు.
జులై1 సిసిఐ మావోయిస్టు పొలిట్బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్కుమార్ను ఆయనతోపాటే ప్రయాణిస్తున్న హేమచంద్రపాండే అనే పాత్రికేయుడినీ పట్టుకొని పాశవికంగా హత్యచేశారు. దీంతో మేధావివర్గం ఎంతో కృషిచేసి సానుకూ వాతావరణాన్ని తీసుకురావాన్న ప్రయత్నానికి ఆజాద్ హత్యతో బ్రేక్ పడిరది. చర్చకు సంబంధించి మావోయిస్టు పార్టీ నుంచి మాట్లాడుతున్న మానిషినే చంపేస్తే శాంతి చర్చకు అవకాశం ఎక్కడని అగ్నివేశ్ తన నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేశాడు. ‘‘మావోయిస్టుపై దాడిలో నా రక్తం బొట్టు వరకు చిందించడానికి సిద్ధం’’ అని ప్రకటించిన చిదంబరంకు మావోయిస్టుతో చర్చు జరపాని, శాంతి కోసం దాడు అపాని వుంటుందని ఎవరైనా ఆశించడం హస్యాస్పదంగానే వుంటుంది. . మరోవైపు మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గడ్, బెంగాల్లోని లాల్గఢ్లో కేంద్ర బగాు మావోయిస్టు ఏరివేత కార్యకలాపాను ముమ్మరం చేశాయి. ఈ పోరాటంలో వందలాది మంది అమాయక గిరిజను ప్రాణాు కోల్పోతున్నారు. వేలాది మంది రోజూ ఇతర సురక్షిత ప్రాంతాకు తరలిపోతున్నారు. మావోను ఏరివేసిన తర్వాతే అభివృద్ధి ప్రకియను చేపడతామని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. మరో వైపు దేశంలోని మేధావివర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు సాయుధ పోరాటానికి మద్దతు తొపుతున్నది. వాస్తవ పరిస్థితును పరిగణనలోకి తీసుకుంటే (రాజ్యహింస, దోపిడీ), మావోయిస్టు హింసకు అంతగా ప్రాధాన్యం లేదని అరుంధతిరాయ్ వంటి మేధావు సమర్థిస్తున్నారు.ప్రజాపునాదిని పెంచుకొంటూ దేశవ్యాప్తంగా విముక్తి ప్రాంతాు ఏర్పాటు చేయాని సర్వశక్తు ఒడుతున్న మావోయిస్టు ఉద్యమం ఒకవైపు, రాజ్య గుత్తాధికారాన్ని బంగా చాటాని తహతహలాడుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు సమస్యను మరింత జటిం చేస్తున్నాయి. ఈ సమస్యకు ఆచరణీయమైన, తార్కికమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మేధావుపై ఉన్నా రాజ్య అనుకూ, వ్యతిరేక శిబిరా మధ్య చీలిపోయి ఎవరి వాదనను వారు బంగా వినిపిస్తున్నారు.
Subscribe to:
Posts
(
Atom
)
No comments :
Post a Comment